Blog Layout

పోడు పట్టాలను సిద్ధం చేయండి

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోడు భూములకు సంబంధించిన తుది దశ ప్రక్రియలను తక్షణమే పూర్తి చేయాలని, ఫిబ్రవరి మొదటి వారం నాటికి ఆర్‌.ఓ.ఎఫ్‌.ఆర్‌ పట్టాలను సిద్ధం చేసుకుని అన్ని విధాలుగా సమాయత్తం అయి ఉండాలని రాష్ట్ర అటవీ శాఖా మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి, గిరిజన సంక్షేమ శాఖా మంత్రి సత్యవతి రాథోడ్‌, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి కలెక్టర్లకు సూచించారు. సోమవారం …

Read More »

వార్షిక పరీక్షలకు విద్యార్థులను సన్నద్ధం చేయాలి

నిజామాబాద్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ పెండిరగ్‌ ఉన్న అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌ తో పాటు అదనపు …

Read More »

శ్రీరామ మందిరం పునర్నిర్మాణానికి ఎమ్మెల్సీ కవిత విరాళం

రెంజల్‌, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని సాటాపూర్‌ గ్రామంలో శ్రీరామ మందిరం పునర్నిర్మిస్తున్న కోసం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ. 5 లక్షలు విరాళం ఇచ్చినట్లు సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడు సాటాపూర్‌ గ్రామ సర్పంచ్‌ వికార్‌ పాషా తెలిపారు. సాటాపూర్‌ బిఆర్‌ఎస్‌ పార్టీ నేతలు సోమవారం ఎమ్మెల్సీ కవితను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందించారు. శ్రీరామ మందిరం పునర్నిర్మాణానికి విరాళం ఇచ్చిన …

Read More »

కుక్కలకు శస్త్రచికిత్సలు చేయించి వాటి జనాభా తగ్గించాలి

కామారెడ్డి, జనవరి 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కుక్కలకు శస్త్ర చికిత్సలు చేయించి వాటి జనాభాను మున్సిపల్‌ అధికారులు తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ లోని కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం జిల్లా జంతు సంరక్షణ సమితి సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. మున్సిపల్‌ అధికారులు పట్టుకున్న పశువులు ఉంచేందుకు ప్రత్యేక …

Read More »

ప్రజలు అన్ని గమనిస్తున్నారు… ఓటుతో సమాధానం చెప్తారు

కామారెడ్డి, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భిక్నుర్‌ మండలం కంచర్ల గ్రామానికి చెందిన 18 మంది యువకులు భారతీయ జనతా పార్టీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి చేతుల మీదుగా కాషాయ కండువా కప్పుకొని బీజేపీలో చేరారు. గ్రామంలో ముందుగా బీజేపీ జండా ఆవిష్కరించిన కాటిపల్లి వెంకట రమణ రెడ్డి తర్వాత కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని మోదీ దేశాన్ని …

Read More »

అక్రమ అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరు

నిజామాబాద్‌, జనవరి 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం నిజామాబాద్‌ జిల్లా కార్యక్రమాలకు వచ్చిన రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌కి మెమోరండం ఇవ్వడానికి వెళ్లిన అదే శాఖకు సంబంధించిన కార్పొరేటర్‌ గడుగు రోహిత్‌ను పోలీసు యంత్రాంగం దౌర్జన్యంగా మ్యాన్‌ హ్యాండిలింగ్‌ చేస్తూ అరెస్టు చేసి కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న పోలీస్‌ స్టేషన్లో ఉంచడం అనేది పోలీసుల యొక్క అత్యుత్సాహానికి, అధికార పార్టీకి తొత్తులుగా మారారు అని …

Read More »

కళాపూర్‌లో ఘనంగా రథసప్తమి వేడుకలు

రెంజల్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలం కలేపూరు గ్రామంలో శనివారం రథసప్తమి వేడుకలు వెంకటేశ్వర ఆలయంలో ఘనంగా నిర్వహించారు ప్రతి సంవత్సరం రథసప్తమి సందర్భంగా వెంకటేశ్వర ఆలయంలో గ్రామస్తులు కలిసికట్టుగా ప్రత్యేక పూజలు నిర్వహించి వెంకటేశ్వరా కల్యాణాన్ని నిర్వహించారు. ఉదయం నుండి ఆలయంలో మహిళలు మంగళహారతులతో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి కల్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. అనంతరం భక్తుల సౌకర్యార్థం అన్నదాన …

Read More »

మధ్యాహ్న భోజనం తనిఖీ

రెంజల్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని బోర్గం ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో శనివారం మధ్యాహ్నం భోజనాన్ని వైస్‌ ఎంపీపీ యోగేష్‌ పరిశీలించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు. ఉపాధ్యాయుల బోధన తీరును విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు పాఠశాలలో సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే పరిష్కార దిశగా కృషి చేస్తామని ఆయన అన్నారు కార్యక్రమంలో ఎంఈఓ గణేష్‌ …

Read More »

రోడ్డు భద్రత నియమాలను కచ్చితంగా పాటించాలి

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు భద్రత నియమాలను ప్రతి ఒక్కరు కచ్చితంగా పాటించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో శనివారం జిల్లాస్థాయి రోడ్డు భద్రత కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. జాతీయ రహదారిపై వెళ్లే వాహనాల చోదకులు నిబంధనల ప్రకారం స్పీడులో వెళ్లాలని తెలిపారు. అతివేగంగా వెళ్లడం …

Read More »

ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి

బోధన్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కోటగిరి మండల కేంద్రంలోని పోచారం కాలనీలో నివసించే ముఖేడ్‌ రాములు (42) ఈ నెల 25 రాత్రి దామర చెరువులో చేపల వల వేయడానికి వెళ్లి తిరిగి రాలేదు. కాగా శనివారం ఉదయం శవమై కనిపించాడు. కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… కూలీ పని చేసుకుని జీవించే రాములు అప్పుడప్పుడు ఇంట్లో వండుకోవడానికి తన ఇంటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »