Blog Layout

బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపిక

ఆర్మూర్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బాల్‌ బ్యాడ్మింటన్‌ సంఘం ఆధ్వర్యంలో ఆర్మూర్‌ విజయ్‌ హైస్కూల్‌లో ఉమ్మడి నిజామాబాద్‌ కామారెడ్డి జిల్లాల బాల్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారుల ఎంపిక శనివారం నిర్వహించారు. ఎంపికలకు నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల నుండి బాలురు 90, బాలికలు 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఇందులో నుండి ఉత్తమ ప్రతిభ కనబర్చినటువంటి క్రీడాకారులను ఎంపిక చేసినట్టు నిజామాబాద్‌ జిల్లా బాల్‌ బ్యాడ్మింటన్‌ …

Read More »

పరీక్ష ఫీజులు తగ్గించాలి

కామారెడ్డి, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ కళాశాలలో అధిక మొత్తంలో పరీక్ష ఫీజులను వసూలు చేస్తున్నారని తెలంగాణ విద్యార్థి పరిషత్‌ ఆధ్వర్యంలో రోడ్డుపై బైఠాయించారు. తెలంగాణ విద్యార్థి పరిషత్‌ బాన్సువాడ, ఎల్లారెడ్డి ఇంచార్జ్‌ దుంపల తుకారం ఆధ్వర్యంలో పట్టణంలో ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎగ్జామ్‌ ఫీజు అంటూ, ప్రాసెసింగ్‌ ఫీజు అంటూ, బయోమెట్రిక్‌ ఫీజు …

Read More »

కేటీఆర్‌ని సత్కరించిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి

నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో బీఆర్‌ఎస్‌ కార్యాలయాన్ని సందర్శించిన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి, బీఆర్‌ ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కల్వకుంట్ల తారక రామారావుని పీయూసీ చైర్మన్‌, ఆర్మూర్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ నిజామాబాద్‌ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ఘనంగా సత్కరించారు. కేటీఆర్‌ శనివారం నిజామాబాద్‌ నగరంలో విస్తృతంగా పర్యటించిన సంగతి విదితమే. బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి …

Read More »

అన్ని వసతులతో డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు

శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి బాన్సువాడ, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ మున్సిపాలిటీ శివారులోని తాడ్కోల్‌ వద్ద కెసిఆర్‌ నగర్‌ పిఎస్‌ఆర్‌ కాలనీ’’ ఫేజ్‌ – 2 లో రూ. 29.41 కోట్లతో నూతనంగా నిర్మించిన 504 డబుల్‌ బెడ్‌ రూం ఇళ్ళను శనివారం రాష్ట్ర శాసన సభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ప్రారంభించి లబ్దిదారులకు పంపిణీ చేశారు. రూ. 90 లక్షలతో నిర్మించే …

Read More »

నిరంతర అభివృద్ది, సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నిజామాబాద్‌, జనవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడమే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని రాష్ట్ర ఐ.టీ, పురపాలక శాఖామాత్యులు కే. తారకరామారావు స్పష్టం చేశారు. శనివారం ఆయన నిజామాబాద్‌ జిల్లా కేంద్రంలో పర్యటించారు. రూ.22 కోట్లతో నూతనంగా నిర్మించిన కంటేశ్వర్‌ కమాన్‌ వద్ద రైల్వే …

Read More »

చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌గా రాజ్‌కుమార్‌ సుబేదార్‌

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, సీనియర్‌ న్యాయవాది రాజ్‌ కుమార్‌ సుబేదార్‌ను నిజామాబాద్‌ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ లో చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ కౌన్సిల్‌గా నియమిస్తు తెలంగాణ రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు జిల్లా న్యాయసేవ సంస్థ చైర్‌ పర్సన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత కుంచాల ఆయనకు జిల్లా సంస్థ …

Read More »

భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ – నేషనల్‌ గైడ్స్‌ కమీషనర్‌గా ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ , నేషనల్‌ గైడ్స్‌ కమీషనర్‌ గా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత నియమితులయ్యారు. ఈ మేరకు భారత్‌ స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ డైరెక్టర్‌ రాజ్‌ కుమార్‌ కౌషిక్‌ అధికారికంగా ప్రకటించారు. ఎమ్మెల్సీ కవిత నేషనల్‌ గైడ్స్‌ కమీషనర్‌గా ఏడాది కాలం పాటు సేవలందించనున్నారు. 2015 నుండి స్కౌట్స్‌ అండ్‌ గైడ్స్‌ రాష్ట్ర చీఫ్‌ కమిషనర్‌గా …

Read More »

మన ఊరు – మన బడి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలి

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమం కింద తొలి విడతగా ఎంపిక చేసిన పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయించాలని రాష్ట్ర విద్యా శాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి సూచించారు. ఈ.డబ్ల్యు.ఐ.డీ.సి. చైర్మన్‌ రావుల శ్రీధర్‌ రెడ్డి, రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, కమిషనర్‌ దేవసేన …

Read More »

ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలి

కామారెడ్డి, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధ్యాయుల బదిలీలు పారదర్శకంగా చేపట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయం నుంచి జిల్లాల కలెక్టర్లతో మన ఊరు – మన బడి, ఉపాధ్యాయుల బదిలీలు అంశంపై శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. ఎలాంటి అవినీతికి ఆస్కారం లేకుండా చూడాలన్నారు. పదోన్నతుల, బదిలీల జాబితాలు …

Read More »

మంత్రి చేతుల మీదుగా నిజామాబాద్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జి ప్రారంభోత్సవం,’’కళాభారతి’’ భూమి పూజ

నిజామాబాద్‌, జనవరి 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శనివారం రాష్ట్ర పురపాలక,పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కెటిఆర్‌ నిజామాబాద్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి తెలిపారు. ఉదయం బేగంపేట విమానాశ్రయం నుండి హెలికాప్టర్‌ ద్వారా బయలుదేరి నిజామాబాద్‌ కలెక్టరేట్‌ చేరుకుంటారని, భూమారెడ్డి కన్వెన్షన్‌ హాల్‌లో రైతులతో జరుగు ముఖాముఖి భేటీలో పాల్గొంటారన్నారు. అనంతరం కంఠేశ్వర్‌ రైల్వే అండర్‌ బ్రిడ్జ్‌ను …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »