Blog Layout

ఓటు వజ్రాయుధం

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటు వజ్రాయుధం అని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో బుధవారం13వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. ఓటు చాలా పవిత్రమైందని తెలిపారు. దానిని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పారు. నిజాయితీగల అభ్యర్థులకు ఓటు వేయాలన్నారు. 18 …

Read More »

ఓటింగ్‌లో పాల్గొని భవితను నిర్దేశించుకోవాలి

నిజామాబాద్‌, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజాస్వామ్యంలో ఎంతో కీలకమైన ఓటు హక్కు విలువను ప్రతి ఒక్కరు గుర్తెరగాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారందరూ ఓటరుగా నమోదు కావడంతో పాటు, ఎన్నికల్లో తప్పనిసరిగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. 13 వ జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం సమావేశ మందిరంలో నిర్వహించిన కార్యక్రమానికి …

Read More »

మెగా రక్తదాన శిబిరం విజయవంతం…

కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : లింగంపేట్‌ మండలం పరిమల్ల గ్రామంలో తలసేమియా వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల కోసం వాసవి క్లబ్‌ కామారెడ్డి, ఇంటర్నేషనల్‌ వైశ్య ఫెడరేషన్‌, శ్రీ కల్కి మానవ సేవా సమితి, రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరం విజయవంతమైందని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన లింగంపేట్‌ ఎస్సై శంకర్‌ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం పరిమల్ల గ్రామంలో …

Read More »

బాసరకు ప్రత్యేక బస్సులు

బాన్సువాడ, జనవరి 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వసంత పంచమి సందర్భంగా గురువారం బాన్సువాడ నుండి బాసర సరస్వతి పుణ్యక్షేత్రానికి ఆర్టీసీ బస్సు సర్వీసులను నడిపిస్తున్నామని ఆర్టీసీ డిపో మేనేజర్‌ సదాశివ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు బోధన్‌ మీదుగా, నిజామాబాద్‌ మీదుగా మూడు ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నట్లు ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Read More »

గణతంత్ర దినోత్సవం కోసం కొన్ని నినాదాలు..

జై బోలో గణతంత్ర భారత్‌ కి- జై.. భారత రాజ్యాంగం వర్ధిల్లాలి రాజ్యాంగ లక్ష్యాలను- సాధిద్దాం సాధిద్దాం.. రాజ్యాంగాన్ని ….- రక్షించుకుందాం.. రాజ్యాంగకర్త ఆశయాలను- కొనసాగిద్దాం.. గణతంత్రం – వర్ధిల్లాలి.. ప్రజాస్వామ్యం – వర్ధిల్లాలి.. సార్వభౌమత్వం – వర్ధిల్లాలి. లౌకికత్వం – వర్ధిల్లాలి…

Read More »

సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం ఆవరణలో రిపబ్లిక్‌ డే ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి తెలిపారు. ఉదయం 10 గంటలకు జాతీయ పతాకావిష్కరణ గావించబడుతుందని అన్నారు. అన్ని శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది ఉదయం 9.30 గంటల వరకు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్దకు చేరుకుని గణతంత్ర దినోత్సవ వేడుకల్లో …

Read More »

అచ్చంపేటలో కంటివెలుగు శిబిరాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజాంసాగర్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజాంసాగర్‌ మండలం అచ్చంపేటలో కంటి వెలుగు శిబిరాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరు ఈ శిబిరం ద్వారా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కంటి వెలుగు కార్యక్రమం ద్వారా ఎంత మందికి కంటి …

Read More »

అంగరంగ వైభవంగా మార్కండేయ జయంతి ఉత్సవాలు..

బాన్సువాడ, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కండేయ జయంతిని పురస్కరించుకుని మంగళవారం నాడు కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని మార్కండేయ మందిరంలో స్వామివారి జయంతి ఉత్సవాలను పద్మశాలి సంఘం, అభివృద్ధి కమిటీ, యువజన సంఘం, పద్మశాలి మహిళా సంఘం, మార్కండేయ ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా డిసిసిబి చైర్మన్‌ పోచారం భాస్కర్‌ రెడ్డి …

Read More »

సమస్యలు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి

నిజామాబాద్‌, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జీవితం కష్టసుఖాల సమాహారమని, సమస్యలు వచ్చినప్పుడు కుంగిపోకుండా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఉద్బోధించారు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగితే, జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చని అన్నారు. జాతీయ బాలికల దినోత్సవాన్ని పురస్కరించుకుని మోపాల్‌ మండలం బోర్గం(పి) పాఠశాలలో విద్యార్థినులకు స్వీయ ఆత్మరక్షణ కోసం ఏర్పాటు చేసిన కరాటే శిక్షణ తరగతులను కలెక్టర్‌ మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. …

Read More »

కామరెడ్డిని పొగాకు రహిత జిల్లాగా మార్చాలి

కామారెడ్డి, జనవరి 24 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాను పొగాకు రహిత జిల్లాగా మార్చాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో మంగళవారం పొగాకు నియంత్రణ జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం, సామర్థ్యం పెంపు పొగాకు రహిత కార్యక్రమం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. పొగాకు తాగకుండా ప్రతి ఒక్కరు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »