Blog Layout

బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం

ఆర్మూర్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా ఆలూరు మంఢలంలోని కల్లడి గ్రామానికి చెందిన దండుగుల పోశేట్టి ఈ నెల 9న దుబాయిలో ప్రమాదవశాత్తు మృతిచెందాడు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం జిల్లా నాయకత్వానికి విషయం తెలియడంతో ఆ కుటుంబాన్ని కలిసి పరామర్శించి రూ. 5 వేలు ఆర్థిక సాయం చేశారు. ఈ సందర్భంగా వడ్డెర వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఇడగొట్టి …

Read More »

నిజామాబాద్‌లో కల్తీ కల్లును అరికట్టాలి

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ నగరంలో కల్తీ కళ్ళు అరికట్టాలని జిల్లా కలెక్టర్‌కు సిపిఐ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్‌ నగరంలో డైజోఫామ్‌ క్లోరోఫామ్‌ ఆల్ఫాజామ్‌ మొదలగు వాటిని కలిపి కల్తీ కల్లు తయారు చేస్తూ ప్రజలను బానిసలుగా తయారు చేస్తూ తాగుబోతులుగ మారుస్తున్నారని, వేలాది లీటర్ల కల్తీ కల్లు అమ్ముతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారని తెలిపారు. ఒకవైపు ప్రభుత్వం …

Read More »

కంటి వెలుగు శిబిరాలను పరిశీలించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ఈ నెల19నుండి ప్రతిష్టాత్మకంగా ప్రారంభించనున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని పురస్కరించుకుని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బుధవారం పలు శిబిరాలను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. మాక్లూర్‌ మండలం కల్లెడి గ్రామంలోని మున్నూరు కాపు సంఘం భవనంలో, బొంకన్‌ పల్లి గ్రామ పంచాయతీ కార్యాలయంలో నెలకొల్పిన కంటి వెలుగు శిబిరాలను పరిశీలించి కంటి పరీక్షల నిర్వహణ కోసం చేపట్టిన ఏర్పాట్లను చూసి …

Read More »

వినియోగదారుల హక్కులను వినియోగించుకోవాలి

కామారెడ్డి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా వినియోగదారుల సంక్షేమ కౌన్సిల్‌కు రాష్ట్రానికి ఒక పేరు, జిల్లాలో నలుగురు పేర్లు ఎంపిక చేయాలని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో జిల్లా వినియోగదారుల సంక్షేమ సంఘం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ మాట్లాడారు. జిల్లా వినియోగదారుల సంక్షేమ కౌన్సిల్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

డిచ్‌పల్లి, జనవరి 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో బుధవారం ఉదయం జరిగిన యూజీ 4వ సెమిస్టరు (బ్యాక్‌లాగ్‌) పరీక్షలో 1803 మంది విద్యార్థులకు గాను 1690 మంది హాజరయ్యారని, 113మంది గైర్‌ హాజరు అయ్యారని సివోఈ ప్రొఫెసర్‌ అరుణ తెలిపారు. బోధన్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాల పరీక్ష కేంద్రంలో 4వ సెమిస్టరు బ్యాక్‌ లాగ్‌ కార్పొరేట్‌ అకౌంటింగ్‌ పరీక్షలో ఒకరు డిబార్‌ …

Read More »

గోవింద్‌పేట్‌లో సీసీ రోడ్‌ పనులు ప్రారంభం

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం గోవింద్‌పెట్‌ గ్రామ ఎస్‌సి కాలనిలో సీసీ రోడ్‌ పనులను గ్రామ సర్పంచ్‌ బండమీది జమున గంగాధర్‌ మంగళవారం కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. జడ్పిటిసి నిధులనుండి రూ. 4 లక్షలు మంజూరు కాగా సీసీ రోడ్‌ పనులు ప్రారంభం చేశామని గ్రామ సర్పంచ్‌ తెలిపారు. నిధులను మంజూరు చేయించిన ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డికి అలాగే జెడ్పిటిసి సంతోష్‌కు, …

Read More »

మెడికల్‌ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్‌గా వెంకటేశ్వర్‌

కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మెడికల్‌ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్‌ గా పెరుగు వెంకటేశ్వర్‌ నియమితులయ్యారు. మంగళవారం ఆయన జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చం అందించారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలో ఉన్న స్థలాన్ని పరిశీలించారు. మెడికల్‌ కళాశాల తరగతులు వచ్చే విద్యా సంవత్సరం నిర్వహించడానికి ఇంజనీరింగ్‌ కళాశాల భవనాన్ని చూడాలని ఇన్చార్జి ప్రిన్సిపాల్‌ …

Read More »

ఇది అందరి కార్యక్రమం… నిర్లక్ష్యం చేస్తే వేటు తప్పదు

నిజామాబాద్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమం నిర్వహణలో నిర్లక్ష్యానికి తావు కల్పిస్తే వేటు తప్పదని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. ‘కంటి వెలుగు’ కేవలం వైద్యారోగ్య శాఖకు సంబంధించినది మాత్రమే కాదని, ఇది అందరి కార్యక్రమం అయినందున అన్ని శాఖల అధికారులు, సిబ్బంది సమిష్టి కృషితో విజయవంతం చేసి జిల్లాకు మంచి పేరు తేవాలని హితవు పలికారు. …

Read More »

అక్రమ మొరం రవాణాను అడ్డుకున్న గ్రామస్తులు

రెంజల్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని నీలా గ్రామ శివారులో అక్రమంగా తరలిస్తున్న మొరంను గ్రామస్తులు అడ్డుకున్నారు. అక్రమార్కులు టిప్పర్లను జెసిబిలను అక్కడి నుండి తరలించే ప్రయత్నం చేశారు. గ్రామస్తులు మాత్రం అక్కడి నుండి వాహనాలను కదలనివ్వకుండా భీష్మించుకొని కూర్చున్నారు. అక్రమార్కులు చేసేది ఏమీ లేక ఊరుకున్నారు. అక్కడికి చేరుకున్న పోలీసులు జెసిబిలు, టిప్పర్లను పంపించే ప్రయత్నం చేశారు. దీంతో గంగపుత్రులు, గ్రామస్తులు …

Read More »

అట్టహాసంగా ఏఅర్‌ఏ మెమోరియల్‌ సీజన్‌ 5 క్రికెట్‌ టోర్నమెంట్‌

ఆర్మూర్‌, జనవరి 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణంలోని జావిద్‌ భాయ్‌ మినీ స్టేడియంలో ఏఅర్‌ఏ మెమోరియల్‌ సీజన్‌ 5 జిల్లాస్థాయిలో జరిగిన క్రికెట్‌ పోటీలు ఘనంగా ముగిశాయి. జిల్లాస్థాయి జట్ల పోటీల్లో నిజామాబాద్‌ క్రికెట్‌ జట్టుకు సంబంధించిన మూజ్‌ 11 మొదటి ట్రోఫీని, కోరుట్ల క్రికెట్‌ జట్టు రెండవ ట్రోఫీని ఆర్మూర్‌ పట్టణ సిఐ సురేష్‌ బాబు చేతుల మీదుగా విజేతలకు అందజేశారు. శారీరక …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »