డిచ్పల్లి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వ విద్యాలయం పరిధిలో మంగళవారం ఉదయం జరిగిన యూజీ 2వ సెమిస్టరు (బ్యాక్లాగ్) పరీక్షలో 3769 మంది విద్యార్థులకు గాను 3519 మంది హాజరయ్యారని, 250మంది గైర్ హాజరు అయ్యారని సివోఈ ప్రొఫెసర్ అరుణ తెలిపారు. సిద్దార్థ డిగ్రీ కళాశాల ఆర్మూర్ పరీక్ష కేంద్రంలో 2వ సెమిస్టరు బ్యాక్ లాగ్ మ్యాథమెటిక్స్ పరీక్షలో ఒకరు డిబార్ కాగా, …
Read More »Blog Layout
25న ఓటర్లతో ప్రతిజ్ఞ చేయించాలి
కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జనవరి 25న జిల్లా కేంద్రంలో జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలకు సీనియర్ సిటిజన్ ఫోరం, దివ్యాంగుల సంఘం ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఓటర్లతో ప్రతిజ్ఞ …
Read More »క్రీడాకారులను అభినందించిన కలెక్టర్
కామారెడ్డి, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయస్థాయి సౌత్ జోన్ సీనియర్ బాలికల షూటింగ్ బాల్ పోటీల్లో గాంధారి మండలం పోతంగల్ గ్రామానికి చెందిన ప్రణీత, సింధు బంగారు పతకాలను సాధించారు. సీనియర్ బాలుర విభాగంలో అభిలాష్ రెడ్డి ద్వితీయ స్థానం పొందారు. జూనియర్ విభాగంలో సాయి కృష్ణ ద్వితీయ స్థానం నిలిచారు. జాతీయస్థాయిలో పతకాలు సాధించిన క్రీడాకారులను మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి …
Read More »పెన్షనర్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలి
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ శాఖలలో పనిచేసి రిటైర్ అయిన పెన్షనర్లకు ఆదాయపు పన్ను మినహాయింపు ఇవ్వాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ నిజామాబాద్ జిల్లా కమిటీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. మంగళవారం సంఘ కార్యాలయంలో వారు విలేకరులతో మాట్లాడారు. రాబోయే బడ్జెట్ సమావేశంలో ఆ మేరకు మినహాయింపు ప్రతిపాదనను పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని వారు …
Read More »కంటి వెలుగు శిబిరం ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్
నిజామాబాద్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దృష్టి లోపాలను దూరం చేసేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో నిమగ్నమయ్యింది. ఈ నెల 19న జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ లోని మహిళా భవనంలో ఉదయం 9.00 గంటలకు కంటి వెలుగు శిబిరాన్ని ముఖ్య అతిథులచే లాంఛనంగా ప్రారంభించి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. …
Read More »ప్రతిభావంతులకు సన్మానం
ఆర్మూర్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం రెండవ వార్డు పరిధిలోని జిరాయత్ నగర్లో నివసించే క్షత్రియ సమాజ్కు చెందిన జనార్దన్ స్వాతి ఇటీవల గ్రూప్ 1 ప్రిలిమ్స్లో ఉత్తీర్ణులు అయిన శుభ సందర్బములో స్థానిక కౌన్సిలర్ సంగీతా ఖాందేష్ ఆమెకు శాలువా పూల మాలలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా సంగీతా ఖాందేష్ మాట్లాడుతూ క్షత్రియ సమాజ్కు చెందిన క్షత్రియ ముద్దు బిడ్డలు …
Read More »19న వాహనాల వేలం
ఆర్మూర్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ ఎక్సైజ్ స్టేషన్ ఫరిది లో వివిద కేసులలో పట్టుబడిన 3 వాహనాలకు ఈనెల 19వ తేదీ గురువారం ఉదయం 10 గంటలకు వేలం నిర్వహిస్తున్నామని, ఆసక్తి గల వ్యక్తులు వేలం పాటలో పాల్గొనవచ్చని ఎక్షైస్ సీఐ స్టీవెన్ సన్ తెలిపారు.
Read More »సిఎం సహాయనిధి చెక్కుల పంపిణీ
ఆర్మూర్, జనవరి 17 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్ముర్ మండలం కొమాన్ పల్లి గ్రామంలో ఎమ్మెల్యే పియుసి చైర్మన్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు జీవన్ రెడ్డి సహకారంతో సీఎం సహాయనిది నుండి మంజూరైన నాలుగు చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. 1.గుండేటి గంగు రూ. 44,000 గుండేటి గంగారాం రూ. 24,000 అంబటి పోసాని రూ. 16,00 జంగం ముతెన్న రూ. 6000 రూపాయల చెక్కులను సర్పంచ్ నీరడీ …
Read More »కంటి వెలుగుకు ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలి
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 19న ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యే కంటి వెలుగు శిబిరాలకు ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో సోమవారం వీడియో కాన్ఫరెన్స్ లో కంటి వెలుగు కార్యక్రమం పై సమీక్ష నిర్వహించారు. స్పీకర్, మంత్రి, ఎమ్మెల్యేలను, మున్సిపల్ చైర్మన్ లను, ఎంపీపీలను, జెడ్పిటిసి …
Read More »ప్రజావాణిలో 12 వినతులు
కామారెడ్డి, జనవరి 16 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా శిక్షణ కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా అధికారులతో మాట్లాడారు. సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని వివిధ …
Read More »