కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామస్తుల పిర్యాదు మేరకు కామారెడ్డి జిల్లా రాజంపేట మండలంలో ఎక్సైజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. గ్రామంలో లైసెన్స్ లేకుండా, కల్తీ కల్లుపై వచ్చిన పిర్యాదు మేరకు రాజంపేట గ్రామంలో కల్లు దుకాణాలపై దాడులు నిర్వహించగా అనుమతి లేకుండా ఎల్లమ్మ గుడి సమీపంలో కల్లు అమ్ముతున్న వ్యక్తిని అదుపులోకి తీసుకుని 62.4 లీటర్ల కల్లును సంఘటన స్థలంలోనే ధ్వంసం …
Read More »Blog Layout
చికిత్స నిమిత్తం రూ. 3 లక్షలు మంజూరు
లింగంపేట్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : లింగంపెట్ మండల కొండాపూర్ గ్రామానికి చెందిన పవన్ కళ్యాణ్ (20) ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామ సర్పంచ్ సత్యం స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ని సంప్రదించగా వెంటనే స్పందించి హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో సంబంధిత డాక్టర్లతో మాట్లాడి చికిత్స చేయించారు. రోగికి వెన్నుపూస సంబంధిత శస్త్రచికిత్స ఖర్చుల నిమిత్తం ఎల్వోసి రూ. 3 లక్షల చెక్కును మంజూరు చేయించారు. …
Read More »జిల్లా వ్యాప్తంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిపిఆర్ పై రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల సమీపంలోని చింతల బాలరాజు గౌడ్ ఆడిటోరియంలో జిల్లా రెడ్క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో సిపిఆర్ ఫై విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. గుండె నొప్పితో బాధపడుతున్న …
Read More »వరి నాట్లు వేసిన విద్యార్థులు
నవీపేట్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ కిసాన్ దినోత్సవం సందర్భంగా నవీపెట్ మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ విద్యార్థులు పంట పొలాలను సందర్శించి అక్కడి రైతులకు గులాబి పువ్వులు అందిస్తూ రైతు దినోత్సవ శుభాకాంక్షలు చెప్పారు. వరినారు, నాటుట, కలుపు, పంట కోతల గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. తదనంతరం రైతు పొలంలో వరి నాటే మడిని శుభ్రం చేసి నాట్లు …
Read More »ఏసుక్రీస్తు చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలి
కామరెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఏసుక్రీస్తు చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని లక్ష్మీదేవి గార్డెన్లో శుక్రవారం క్రిస్టమస్ సెలబ్రేషన్స్కు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఏసుక్రీస్తు శాంతి, ప్రేమ ను పంచాడని తెలిపారు. అన్ని వర్గాల ప్రజలు సోదర భావంతో మెలగాలని సూచించారు. దేశంలో ఏ రాష్ట్రం క్రిస్టమస్ను అధికారికంగా నిర్వహించడం లేదని చెప్పారు. …
Read More »తెలంగాణకే ఆదర్శం కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సంస్థ…
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాజంపేట మండలం శివాయిపల్లి గ్రామంలో శుక్రవారం రాజంపేట మండలం రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో బాధితులకు తార్ఫాలిన్, హైజీనిక్ కిట్లను, వంట సామాగ్రిని, దుప్పట్లను రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా సమన్వయకర్త డాక్టర్ బాలు, డివిజన్ చైర్మన్ జమీల్, మండల వైస్ చైర్మన్ ప్రసాద్, సర్పంచ్ విఠల్ రెడ్డి, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ కలిసి అందజేశారు. …
Read More »నూతన పట్టాదారులు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలి
కామారెడ్డి, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీబీపేట్ మండలంలో ఈనెల 20వ తేదీ లోపు నూతన పట్టాపాస్ బుక్ పొందిన రైతులందరూ జనవరి 7వ తేది లోపు రైతుబంధుకు దరఖాస్తు చేసుకోవాలని మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు అంకన్నగారి నాగరాజు గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదీ నుంచి 10 వ విడుత రైతుబంధు పంట పెట్టుబడి సాయం పంపిణీకి …
Read More »కల్లాలు కట్టొద్దంటే గల్లాలు పట్టి నిలదీస్తాం
నిజామాబాద్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు తమ పంటలను ఆరబెట్టుకోవడానికి కేంద్ర ప్రభుత్వం కల్లాలు కట్టొద్దంటే రైతుల పక్షాన బీజేపీ నాయకుల గల్లాలు పట్టి నిలదీస్తామని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి హెచ్చరించారు. జాతీయ ఉపాధి హామీ పథకంలో రైతు కల్లాల నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, …
Read More »సివిల్ సప్లై కార్మికుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యం తగదు
నిజామాబాద్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుక్రవారం నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్లో సమ్మె చేస్తున్న సివిల్ సప్లై కార్మికుల సమ్మె శిబిరాన్ని ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి ఓమయ్య సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా సివిల్ సప్లై కార్పోరేషన్లో పనిచేస్తున్న హమాలీ స్వీపర్ కార్మికులు సమ్మె చేస్తా ఉంటే ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం సరికాదన్నారు. గత సంవత్సర క్రితం …
Read More »డిసెంబర్ 28న టియుడబ్ల్యూజే (ఐజేయు) మహాసభ
నిజామాబాద్, డిసెంబరు 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 28న నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని బస్వా గార్డెన్లో టి.యు.డబ్ల్యూ.జే. (ఐ.జే.యు) జిల్లా మహాసభ నిర్వహిస్తున్నట్టు జిల్లా అధ్యక్షుడు బొబ్బిలి నర్సయ్య తెలిపారు. సభ ఉదయం 10:30 గంటలకు ప్రారంభం అవుతుందని, ముఖ్య అతిథులుగా టియుడబ్ల్యూ జే రాష్ట్ర అధ్యక్షులు నంగునూరి శేఖర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరహత్ అలీ హాజరవుతారన్నారు. మహాసభ అనంతరం జిల్లా కమిటీ ఎన్నికలు …
Read More »