వేల్పూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ 66వ వర్ధంతి సందర్భంగా నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని ఆయన విగ్రహానికి రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ఆయన సేవలు స్మరించుకున్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పాటుపడిన వ్యక్తి …
Read More »Blog Layout
’కంటి వెలుగు’ విజయవంతానికి పకడ్బందీ ప్రణాళిక
నిజామాబాద్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పకడ్బందీ ప్రణాళిక రూపొందించుకుని, తదనుగుణంగా ముందుకెళ్లాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖా మంత్రి తన్నీరు హరీష్ రావు సూచించారు. మంగళవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, డీఎంహెచ్ఓలు, ఇతర శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కంటి వెలుగు కార్యక్రమంపై సమీక్ష జరిపారు. …
Read More »బాల్కొండ నియోజకవర్గానికి 5 బెడ్లతో కూడిన నూతన డయాలసిస్ సెంటర్
వేల్పూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాలలో నివసించే కిడ్నీ బాధిత ప్రజలు డయాలసిస్ చేయించుకోవడానికి వెళ్లాలంటే వారు దూర ప్రయాణం చేసి నిజామాబాద్ లేదా హైదరాబాద్ హాస్పిటల్స్కి వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నది. వారు పడుతున్న ఇబ్బందులు గమనించిన రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తన బాల్కొండ నియోజకవర్గ కిడ్నీ బాధిత ప్రజల కోసం భీంగల్ …
Read More »డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు దరఖాస్తుల స్వీకరణ
ఆర్మూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపాలిటీ పరిధిలోని పెరికిట్ కార్యాలయంలో మున్సిపల్ అధికారులు డబుల్ బెడ్ రూమ్ దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేద కుటుంబాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ఇవ్వాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశానుసారం ప్రతిష్టాత్మకంగా పారదర్శకంగా కొనసాగుతాయని తెలిపారు. అర్హులైన అభ్యర్థులు డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోవలసిందిగా వారు …
Read More »పోస్టల్ శాఖ స్కీములపై అవగాహన
ఆర్మూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలంలోని మామిడిపల్లి బ్రాంచ్ పోస్టాఫీస్లో మంగళవారం పెన్షన్ పంపిణీ సరళిని ఏఎస్పీ వై.సురేఖ ఆకస్మికంగా తనిఖీ చేసారు. అదేసమయంలో అక్కడున్న ప్రజలకు, పెన్షన్ దారులను ఉద్ధేశించి పోస్టల్ శాఖలో ఏలాంటి స్కీమ్స్తో సర్విస్ అందిస్తున్నామనే విషయమై వివరించారు. ఎస్బీ, ఆర్డీ, టీడీ, ఎస్ఎస్ఏ అకౌంట్స్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్, గ్రూప్ ఇన్సూరెన్స్ పాలసీలు, జీవన్ ప్రమాన్ సర్టీఫికెట్స్, ఐపీపీబి …
Read More »మామిడిపల్లిలో ఎన్సిడి కిట్ల పంపిణీ
ఆర్మూర్, డిసెంబరు 6 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో మంగళవారం అసంక్రామిక (ఎన్సిడి) వ్యాధులు బిపి, షుగర్ వ్యాధులకు తీసుకునే మాత్రలను పెట్టుకునే బ్యాగులను గోవింద్ పెట్ వైద్యాధికారిణి రాజశ్రీ పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్త శ్యామల, ఆశా కార్యకర్తలు శిరీష, మమత, రమ, అరుణ, నవ్య, సుభద్ర తదితరులు పాల్గొన్నారు.
Read More »కామారెడ్డిలో విషాదం… సెల్ టవర్పై రైతు ఆత్మహత్య
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. లింగంపేట మండలం మెంగారం గ్రామానికి చెందిన ఆంజనేయులు (35) అనే రైతు సమీపంలోని సెల్టవర్ ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన పిల్లలు ‘డాడీ..డాడీ.. దిగండి డాడీ’ అని కన్నీరు మున్నీరయినా.. తన నిర్ణయం మార్చుకోలేదు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చెరువు సమీపంలోని తన భూమి మీదుగా పంట …
Read More »సాగునేలను కాపాడితే భవిష్యత్తు తరాలకు ప్రయోజనం
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నేల కలుషితం కాకుండా భవిష్యత్తు తరాలకు సుస్థిరమైన, స్థిరమైన సజీవ వనరులుగా అందించడం మన అందరి బాధ్యతగా ఆర్టిసి ఛైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ సూచించారు. ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా డిచ్పల్లి మండలంలోని బర్దిపూర్ గ్రామంలో సోమవారం రైతువేదికలో నిర్వహించిన కార్యక్రమంలో బాజిరెడ్డి గోవర్ధన్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. నేల కలుషితం కాకుండా సహజ సూక్ష్మజీవుల పరిరక్షణ …
Read More »రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న బిజెపి, టిఆర్ఎస్
నిజామాబాద్, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దేశంలో రాష్ట్రంలో ప్రభుత్వాలు రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకులు పి.సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. సోమవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిజామాబాద్లో ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టరేట్ వరకు వెళ్లి కలెక్టర్కు మెమోరండం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ హయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి …
Read More »వేధింపులకు గురైతే 181 కు ఫోన్ చేయండి
కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పనిచేసే చోట మహిళా ఉద్యోగులు వేధింపులకు గురైతే మహిళా హెల్ప్ లైన్ 181 నెంబర్కు ఫోన్ చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో సోమవారం సఖి కేంద్రం, వన్ స్టాప్ సెంటర్ ఆధ్వర్యంలో మహిళలపై జరుగుతున్న వేధింపుల నివారణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. సమాజంలో …
Read More »