Blog Layout

24 గంటల విద్యుత్తు హామీ నెరవేర్చరా..?

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతీయ జనతా కిసాన్‌ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాస్‌ రెడ్డి నేతృత్వంలో జిల్లా విద్యుత్తు శాఖ ఎస్‌.ఇ కి వినతి పత్రం సమర్పించారు. నిజామాబాద్‌ జిల్లాలో వ్యవసాయం పూర్తిగా విద్యుత్తుపై ఆధారపడి ఉంది, కావున రాష్ట్ర ప్రభుత్వం దేశంలో లేని విధంగా ఈ రాష్ట్రంలో 24 గంటలు కరెంటు ఇస్తామని చెప్పింది, కానీ ఇప్పటివరకు జిల్లాలో 10 …

Read More »

కేసుల పరిష్కారంలో సమష్టి కృషి చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేసుల పరిష్కారంలో అధికారులు సమిష్టిగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో శనివారం కోర్టులో ఉన్న కేసుల పురోగతిపై పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌, అసిస్టెంట్‌ గవర్నమెంట్‌ ప్లేడర్‌తో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడారు. పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ వారిగా పెండిరగ్‌ కేసుల వివరాలను అడిగి …

Read More »

రైతులు పంట మార్పిళ్లపై మొగ్గు చూపాలి

రెంజల్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులు ఒకే రకమైన పంటలు పండిరచకుండా పంట మార్పిళ్లపై మొగ్గుచూపితే అధిక లాభాలు పొందవచ్చునని వ్యవసాయ అధికారి లక్ష్మీకాంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని రైతు వేదిక భవనంలో ప్రపంచ మృత్తిక నేల దినోత్సవం సందర్భంగా రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు నేలలోని భూసారాన్ని తగ్గించకుండా ఆర్గానిక్‌ ఎరువులపై దృష్టి సారించాలన్నారు. …

Read More »

అంగన్వాడి భవనాన్ని ప్రారంభించిన ఎంపీడీఓ

రెంజల్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని దండిగుట్ట గ్రామంలోని నిరుపయోగంగా ఉన్న ప్రాథమిక పాఠశాల పాత బిల్డింగ్‌ను మరమ్మత్తులు నిర్వహించి అంగన్వాడీ కేంద్రానికి అందజేయడంతో సోమవారం అంగన్వాడీ భవనాన్ని ఎంపీడీవో శంకర్‌, సర్పంచ్‌ ముళ్ళపూడి శ్రీదేవితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో అంగన్వాడీ కేంద్రానికి భవనం లేకపోవడంతో గ్రామ సర్పంచ్‌ శ్రీదేవి కిష్టయ్య ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రాథమిక పాఠశాల బిల్డింగ్‌ …

Read More »

సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

రెంజల్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండలంలోని దూపల్లి కూనేపల్లి గ్రామాలలో సోమవారం సర్పంచ్‌లు సాయరెడ్డి, విజయ లింగంలు లబ్దిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అనారోగ్యానికి గురైన బాధితులకు అండగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సీఎం సహాయనిధి ద్వారా ఆసుపత్రి ఖర్చులు నిమిత్తం ఎమ్మెల్యే షకీల్‌, ఎమ్మెల్సీ కవిత, సీఎం సహాయని ద్వారా చెక్కుల మంజూరుకు …

Read More »

అబ్దుల్‌ కలాం నేటి యువతకు ఆదర్శం

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచాన్ని నువ్వు చూడడం కాదు ప్రపంచమే నిన్ను చూసేలా కష్టాలను ఎదుర్కొన్నప్పుడే విజయాలను ఆస్వాదించగలమని అబ్దుల్‌ కలాం నేటి యువతకు ఆదర్శంగా నిలిచారని అడిషనల్‌ ఎస్‌పి అనొన్య అన్నారు. సోమవారం అడ్లూర్‌ ఎల్లారెడ్డి ఆర్‌టీఐ ఆధ్వర్యంలో నిర్వహించిన అబ్దుల్‌ కలాం విగ్రహా ఆవిష్కరణకు ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరు నేడు అబ్దుల్‌ కలాం అడుగుజాడల్లో నడవాల్సిన …

Read More »

మానవత్వాన్ని చాటిన రక్తదాత..

కామారెడ్డి, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా రాజంపేట కి మండల కేంద్రానికి చెందిన నవీన్‌ గౌడ్‌ (27) కి అత్యవసరంగా ఏబీ నెగిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం రక్తనిధి కేంద్రంలో లభించకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని భిక్కనూరు మండలం రామేశ్వర పల్లి గ్రామానికి చెందిన నాగిర్తి రమేష్‌ రెడ్డి కి తెలియజేయడంతో మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి, రక్తదానం …

Read More »

పాత కలెక్టరేట్‌ ప్రాంగణంలో నిర్మాణాలపై బహిరంగ పర్చాలి

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఏళ్ల తరబడి జిల్లా ప్రజలకు సేవలందించిన పాత కలెక్టర్‌ భవనాలను ఆగమేఘాల మీద అధికారులు కూల్చివేస్తున్నారని, అక్కడ ఏ నిర్మాణాలు చేపడుతారో ప్రజలకు తెలియజేయాలని సిపిఐ బహిరంగ లేఖ విడుదల చేసింది. సోమవారం సిపిఐ జిల్లా కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌కు విన్నవిస్తూ బహిరంగ లేఖను సిపిఐ జిల్లా కార్యదర్శి పి. సుధాకర్‌ విడుదల చేసారు. ఈ సందర్భంగా సుధాకర్‌ …

Read More »

ప్రజావాణికి 97 ఫిర్యాదులు

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ అధికారులకు సూచించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 97 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, డీఆర్డీఓ చందర్‌ లకు విన్నవిస్తూ అర్జీలు సమర్పించారు. కాగా, …

Read More »

ఆధార్‌ పర్యవేక్షణకు జిల్లా స్థాయి కమిటీ

నిజామాబాద్‌, డిసెంబరు 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధార్‌ నమోదుతో పాటు నకిలీ ఆధార్‌ కార్డుల గుర్తింపు, ఇతర అక్రమాలను పరిశీలించి తగు చర్యలు చేపట్టేందుకు వీలుగా జిల్లా స్థాయిలో ఆధార్‌ పర్యవేక్షణ కమిటీ ఏర్పాటు అయ్యిందని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ తెలిపారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సంబంధిత శాఖల అధికారులు, మీ సేవా నిర్వహకులతో నిర్వహించిన సమావేశంలో అదనపు కలెక్టర్‌ ఈ విషయాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »