కామారెడ్డి, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని విక్రమ్ వైద్యశాలలో జులేఖ బేగం (75) వృద్ధురాలికి ఆపరేషన్ నిమిత్తమై ఏబి నేగిటివ్ రక్తం దొరకకపోవడంతో వారికి కావాల్సిన రక్తాన్ని మెడికల్ రిప్రజెంటేటివ్ సంతోష్ మానవత దృక్పథంతో స్పందించి 10 వ సారి రక్తాన్ని అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారని, అలాగే కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు వైద్యశాలలో సురేఖ (28) గర్భిణీ స్త్రీ …
Read More »Blog Layout
దివ్యాంగులు అన్ని రంగాలలో ముందుండాలి
నందిపేట్, డిసెంబరు 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట్ మండల కేంద్రంలోని భవిత కేంద్రంలో ప్రపంచ వికలాంగుల దినోత్సవమును శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తహసీల్దార్ అనిల్ కుమార్ మాట్లాడుతూ వికలాంగులు అన్ని రంగాలలో ముందుకు రావాలని కోరారు. వికలాంగుల పిల్లలఫై తల్లిదండ్రులు శ్రద్ధ చూపాలని సూచించారు. మండల అభివృద్ధి అధికారి నాగవర్ధన్ మాట్లాడుతు దివ్యాంగులు ఎటువంటి నిరుత్సాహానికి గురికాకూడదని, మనోదైర్యంతో ఉండాలని, వారి …
Read More »ప్రజలందరి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత
ఆర్మూర్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలందరి ఆరోగ్యం ప్రభుత్వ బాధ్యత అని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆం ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలను సంపూర్ణ ఆరోగ్య వంతులుగా మార్చాలన్న బృహత్తర కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఆరోగ్యసర్వే నిర్వహించడం ద్వారా రక్తపోటు, చక్కెర వ్యాధితో బాధపడుతున్న …
Read More »డిసెంబర్ 3, 4 వ తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు
కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డిసెంబర్ 3, 4 వ తేదీలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్ ఒక ప్రకటనలో తెలిపారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ -2023 లో భాగంగా శని, ఆది వారం రోజున నిర్వహించే ప్రత్యేక క్యాంపేయిన్లో 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరు గా నమోదు …
Read More »వసతి గృహాల్లో మరమ్మతు పనులు వేగవంతం చేయాలి
కామారెడ్డి, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్సీ వసతి గృహాల్లో చేపడుతున్న మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం ఎస్సీ వసతి గృహాల్లో కొనసాగుతున్న మరమత్తు పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే మాట్లాడారు. పనులను …
Read More »అధికారులకు కలెక్టర్ కీలక ఆదేశాలు
నిజామాబాద్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితాలో అర్హులైన ఏ ఒక్క ఓటరు పేరు కూడా తప్పిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి అధికారులకు సూచించారు. జాబితాలో పేర్లను తొలగించే ముందు, అందుకు గల కారణాలను పక్కాగా నిర్ధారించుకోవాలని అన్నారు. శుక్రవారం సాయంత్రం కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీలేష్ వ్యాస్ జిల్లా కలెక్టర్లతో కొత్త ఓటర్ల నమోదు, జాబితాలో …
Read More »ఎన్సిడి కిట్ల పంపిణి
నవీపేట్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలంలోని జన్నెపల్లె గ్రామంలో సుమారుగా 90 మంది రోగులకు బీపీ, షుగర్ వైద్య పరీక్షలు నిర్వహించినట్టు ఏఎన్ఎం అనురాధ తెలిపారు. ఉదయం సుమారుగా 90 మందికి వైద్య పరీక్షలు నిర్వహించి అనంతరం అవసరమైన మందులు ఉచితంగా పంపిణి చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వైద్య సేవలని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. …
Read More »ఉచిత ఎన్సిడి కిట్లను సద్వినియోగం చేసుకోవాలి
రెంజల్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలందరికీ ఆరోగ్యం కోసం ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేస్తున్న ఎన్సిడి మందుల కిట్లను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ రమేష్ కుమార్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఉచిత ఎన్సిడి మందుల కిట్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులు డయాబెటిక్, రక్తపోటు గల రోగులకు …
Read More »ఆయిల్ ఫామ్ సాగుపై రైతులు మొగ్గు చూపాలి
రెంజల్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు ఆయిల్ ఫామ్ సాగు పంటలపై మొగ్గుచూపితే అధిక లాభాలు పొందవచ్చునానని జిల్లా ఉద్యానశాఖ అధికారి నర్సింగ్ దాస్ అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని రైతు వేదికలో బోధన్ డివిజన్ పరిధిలోని మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తీర్ణదికారులకు ఆయిల్ ఫామ్ సాగు పంటలపై అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా జిల్లా ఉద్యానశాఖ అధికారి నర్సింగ్ దాస్ మాట్లాడారు. రైతులకు …
Read More »టూరిజానికి ల్యాండ్ మార్క్ గుండ్లచెరువు
ఆర్మూర్, డిసెంబరు 2 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టూరిజంలో ఆర్మూర్ పట్టణానికి ల్యాండ్ మార్క్ అవుతుందని భావిస్తున్న గుండ్ల చెరువును ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన గుండ్లచెరువులో ఏర్పాటు చేసిన బోటింగ్ను పరిశీలించారు. బోట్లో ప్రయాణం చేసి అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. 365 రోజులు నీటితో కళకళ లాడే గుండ్లచెరువు మధ్యలో ఐలాండ్ నిర్మాణం, బోటింగ్కు వచ్చే పర్యాటకులకు మంచినీటి …
Read More »