Blog Layout

నేటి పంచాంగం

శుక్రవారం, జనవరి.24, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : దశమి రాత్రి 07.20 వరకువారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : అనూరాధ పూర్తియోగం : వృద్ధి తెల్లవారుజామున 05.07 వరకుకరణం : భద్ర సాయంత్రం 7.20 వరకు వర్జ్యం : ఉదయం 09.27-11.11దుర్ముహూర్తము : ఉదయం 09.07-.09.52పగలు 12.50-01.35అమృతకాలం : రాత్రి 07.50 – 09.34రాహుకాలం : ఉదయం …

Read More »

సీనియర్‌ న్యాయవాది మృతి

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ బార్‌ అసోసియేషన్‌ సీనియర్‌ న్యాయవాది పొద్దుటూరు సదానంద్‌ రెడ్డి గురువారం మృతి చెందారు. ఆర్మూర్‌ మండలం ఇస్సపల్లి గ్రామానికి చెందిన ఆయన ఉస్మానియా యూనివర్సిటీ నుండి లా పట్ఠాభద్రులై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకుని నిజామాబాద్‌ జిల్లాకోర్టులో న్యాయవాదిగా యాబై ఏళ్లకు పైగా ప్రాక్టీస్‌ చేశారని బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు జగన్‌మోహన్‌ …

Read More »

ఉపకరణాల పంపిణీకి వికలాంగుల ఎంపిక

బిచ్కుంద, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బిచ్కుందలోని రైతు వేదిక హాల్లో వికలాంగుల ఉపకరణముల ఎంపిక శిబిరం అలీమ్‌ కో హైదరాబాదు మరియు జిల్లా సంక్షేమ అధికారి ఆధ్వర్యంలో గురువారం నిర్వహించారు. శిబిరానికి జుక్కల్‌ నియోజకవర్గం లోని మంది వివిధ రకాల వైకల్యము కల 493 వికలాంగులు హాజరయ్యారు. శిబిరములో ఎంపిక చేయబడిన వికలాంగులకు అలింకో కంపెనీ ద్వారా ఉచితముగా ఉపకారణాల పంపిణీ చేయబడుతాయని నిర్వాహకులు …

Read More »

దరఖాస్తుల వివరాలు ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేయాలి…

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కు సంబంధించిన ప్రజా పాలన గ్రామ, వార్డు సభలు జరుగుతున్నాయని అట్టి వివరాలు గ్రామ సభలు ఆమోదంతో, విచారణలు చేపట్టిన తరువాత డేటా ఎంట్రీ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం సాయంత్రం జిల్లాలోని తహసీల్దార్లు, ఎంపీడీఓ లు, వ్యవసాయ అధికారులు, మున్సిపల్‌ …

Read More »

నాణ్యత ప్రమాణాలు విస్మరిస్తే చర్యలు

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాంఘిక సంక్షేమ ఇతర గురుకుల వసతి గృహాలలో విద్యార్థిని విద్యార్థులకు సమకూర్చే భోజనం మెనూ ప్రకారము నాణ్యతను విస్మరించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి యోగితారాణ హెచ్చరించారు. నిజామాబాద్‌ జిల్లా ధర్మారం గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాల, పాఠశాల ను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి యోగితా రాణ గురువారం …

Read More »

వివరాలను వెంటదివెంట నమోదు చేయాలి

నిజామాబాద్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న సంక్షేమ పథకాలకు సంబంధించి క్షేత్రస్ధాయి పరిశీలన తో పాటు, గ్రామ సభల ద్వారా సేకరించిన వివరాలను వెంటదివెంట ఆన్‌ లైన్లో నమోదు చేయాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. బోధన్‌ మండలం బండార్‌ పల్లి గ్రామంలో గురువారం నిర్వహించిన ప్రజా పాలన గ్రామ సభ …

Read More »

మాచారెడ్డి గ్రామసభల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్‌

మాచారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన పేదలకు పథకాలు అమలు పరచడం జరుగుతుందని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. గురువారం మాచారెడ్డీ మండలం అక్కాపూర్‌, కొత్తపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం …

Read More »

జుక్కల్‌ గ్రామసభల్లో పాల్గొన్న సబ్‌ కలెక్టర్‌

జుక్కల్‌, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన పేదలకు పథకాలు అమలు పరచడం జరుగుతుందని బాన్సువాడ సబ్‌ కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. గురువారం పెద్దకోడప్గల్‌ మండలం లింగంపల్లి, జుక్కల్‌ మండలం బంగారుపల్లి గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో సబ్‌ కలెక్టర్‌ పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు …

Read More »

సంతాయిపేట్‌ గ్రామ సభలో పాల్గొన్న అదనపు కలెక్టర్‌

కామారెడ్డి, జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన పేదలకు పథకాలు అమలు పరచడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌ (రెవిన్యూ) అన్నారు. గురువారం కామారెడ్డి మండలం నర్శన్నపల్లి, తాడ్వాయి మండలం సంతాయిపేట్‌ గ్రామాల్లో జరిగిన ప్రజాపాలన గ్రామ సభల్లో ఆయన పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు పథకాలకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక కోసం గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుందన్నారు. …

Read More »

మాధవపల్లి గామ్ర సభలో కలెక్టర్‌

కామారెడ్డి జనవరి 23 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులైన నిరు పేదలకు ప్రభుత్వ పథకాలు అమలులో ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. గురువారం గాంధారి మండలం మాధవపల్లి గ్రామంలో ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాల అమలు నిరుపేద కుటుంబాలకు ప్రాధాన్యత కల్పించడం జరుగుతుందని తెలిపారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ రైతు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »