ఎడపల్లి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం కేంద్రానికి చెందిన ఓ యువకుడు అప్పుల బాధతో మనస్తాపం చెంది ఆదివారం ఉదయం ఇంటి బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన షేక్ సద్దాం(25) అనే యువకుడు అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబీకులు హుటాహుటిన …
Read More »Blog Layout
పేకాట రాయుళ్ల అరెస్ట్
ఎడపల్లి, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలంలోని ఏఆర్పీ క్యాంప్ గ్రామశివారులో పేకాట ఆడుతున్న స్థావరంపై పోలీసులు దాడి చేసి ఏడుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు. ఎస్సై పాండే రావు వివరాల ప్రకారం ఏఆర్పీ క్యాంప్ గ్రామశివారులో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు ఆదివారం పోలీసులు సిబ్బందితో దాడి నిర్వహించగా ఏడుగురు పేకాట రాయుళ్లను పట్టుకోవడం జరిగిందన్నారు. వారి వద్ద నుండి 2900 …
Read More »ధన త్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు
వేల్పూర్, అక్టోబర్ 23 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండలం వెంకటాపూర్ గ్రామంలోని పరిపూర్ణ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ధనత్రయోదశి సందర్భంగా ప్రత్యేక పూజలు జరిగాయని ప్రముఖ వేద పండితులు పవన్ శర్మ అన్నారు. ఈ సందర్భంగా శర్మ మాట్లాడుతూ స్వామివారికి మహిళలు భక్తిశ్రద్ధలతో కుంకుమార్చనలు నిర్వహించారని పంచామృతాలతో అభిషేకం చేశారని పేర్కొన్నారు. మహిళలు పూజా కార్యక్రమాలలో పాల్గొని …
Read More »ఎస్.ఆర్.కె. విద్యార్థులను సన్మానించిన యూనివర్సిటీ రిజిస్ట్రార్
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ గురువారం ప్రకటించిన డిగ్రీ నాల్గవ సెమిస్టర్ ఫలితాలలో బిటిబిసిలో 10/10 జీపీఏ సాధించిన కె.రాహుల్, ఎస్.తబస్సుమ్ అలాగే ఎంఎస్టిసిఎస్ సెకండ్ సెమిస్టర్లో వి భరణి 9.80 జిపిఏ సాధించిన వారిని తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విద్యావర్దిని సన్మానించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ బాగా కష్టపడి చదవాలని, ఇప్పుడు అన్ని రకాలుగా సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో …
Read More »ధరణి సమస్యలు పరిష్కరించాలి
కామారెడ్డి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మండలంలో ధరణి ద్వారా ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆద్వర్యంలో ఎంఆర్వోకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరు శ్రీకాంత్ మాట్లాడుతూ గత నెల బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ధరణి సమస్యల పరిష్కారం …
Read More »పెంచిన ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు తగ్గించాలి
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులను పెంచడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని, వెంటనే పెంచిన ఫీజులు తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజలి, రఘురాం …
Read More »కమిటీ ఎన్నికకు దరఖాస్తుల ఆహ్వానం
ఎడపల్లి, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దక్షణ భారత దేశంలో పవిత్రమైన అష్ఠముఖి కోనేరు గల జానకంపేట్ శివారులోని శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ కమిటీ ఎన్నికకు దరఖాస్తులు ఆహ్వానిస్తూనట్లు ఎండో మెంట్ సహాయ కమిషనర్ సోమయ్య ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో వెలువడిన నోటిఫికేషన్ గడువు తీరడంతో కమిటీ ఎన్నికకు మరోసారి దరఖాస్తులు ఆహ్వానిస్తూనట్లు అయన తెలిపారు. ఈ మేరకు నోటిఫికేషన్ విడుదలైన …
Read More »గుండె ఆపరేషన్ నిమిత్తం రక్తదానం..
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికోవర్ వైద్యశాలలో నరసయ్య (76) కు అత్యవసరంగా గుండె ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బిబీపేట మండల కేంద్రానికి చెందిన బచ్చు శ్రీధర్ కుమార్ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడారని రెడ్ క్రాస్ జిల్లా, ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు. …
Read More »అనుమతులు లేని బాణాసంచా దుకాణాలు సీజ్ చేయాలి
నిజామాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రమాదాలకు ఆస్కారం లేకుండా తగిన జాగ్రత్తలు పాటిస్తూ దీపావళి పండుగను ఆనందమయంగా జరుపుకోవాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు హితవు పలికారు. దీపావళి వేడుక నేపథ్యంలో కలెక్టర్ శనివారం రెవెన్యూ, మున్సిపల్, పోలీస్, ఫైర్ తదితర శాఖల అధికారులతో సెల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, దీపావళి సందర్భంగా జిల్లాలో ఎక్కడ …
Read More »గల్ఫ్ కార్మికుని మృతదేహానికి గన్ పార్క్ వద్ద నివాళి
హైదరాబాద్, అక్టోబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ధర్మాజీపేట గ్రామానికి చెందిన జనగామ నర్సయ్య ఇటీవల బహరేన్లో మరణించారు. శనివారం, (22.10.2022) బహరేన్ నుంచి హైదరాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మృతదేహాన్ని గల్ఫ్ జెఏసి నాయకులు, మృతుని కుటుంబ సభ్యులు కలిసి హైదరాబాద్లోని అమరవీరుల స్తూపం, గన్ పార్క్ వద్ద శవపేటిక ను ఉంచి నివాళులు అర్పించారు. అరుణోదయ సాంస్కృతిక బృందం …
Read More »