Blog Layout

అన్ని రకాల క్రీడల్లో భాగస్వాములు కావాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలికలు షూటింగ్‌ బాల్‌తో పాటు విలువిద్య క్రీడల్లో రాణించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. రాష్ట్రస్థాయి షూటింగ్‌ బాల్‌ పోటీల్లో జిల్లా బాలికల జట్టు ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం క్రీడాకారులను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బాలికలు అన్ని రకాల క్రీడల్లో …

Read More »

తెలంగాణ సంస్కృతీ ప్రతిబింబం బతుకమ్మ

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ సంస్కృతికి బతుకమ్మ ప్రతిబింబంగా నిలుస్తుందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ ఆవరణలో శనివారం మెప్మా, మున్సిపల్‌ సిబ్బంది, పిఆర్‌టియు ఉపాధ్యాయునీల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. తెలంగాణ ప్రజలు ఆడబిడ్డగా కీర్తించే గౌరమ్మకు అరుదైన గౌరవం బతకమ్మ పండగ తీసుకువచ్చిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బతకమ్మ …

Read More »

వయో వృద్ధుల అనుభవాలు సమాజానికి అవసరం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వయో వృద్ధుల అనుభవాలు సమాజానికి ఎంతో ఉపయుక్తంగా నిలుస్తాయని జడ్పి చైర్మన్‌ దాదాన్నగారి విట్ఠల్‌ రావు అభిప్రాయపడ్డారు. నగరంలోని న్యూ అంబెడ్కర్‌ భవన్‌లో మహిళా, శిశు, దివ్యాంగుల, వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో శనివారం ప్రపంచ వయో వృద్ధుల దినోత్సవం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి జెడ్పి చైర్మన్‌ ముఖ్య అతిథిగా విచ్చేయగా, రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు సుధాం లక్ష్మీ …

Read More »

మా భూమిని కబ్జా చేసిన మున్నావర్‌పై చర్యలేవి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు నగర అర్సపల్లి శివారులోని తమ భూమిని కబ్జా చేసిన కార్పొరేటర్‌ తనయుడు మున్నావర్‌పై చర్య తీసుకొని భూమిని మాకు ఇప్పించాలని బాధితులు విజ్ఞప్తి చేశారు. జిల్లా కలెక్టర్‌, సిపికి ఫిర్యాదు చేసినా ఎవరు స్పందించడం లేదని తెలిపారు. కోర్టు ఆదేశాలతో పాటు కోర్టు నుంచి పోలీసు బందోబస్తు తీసుకున్నప్పటికీ కూడా తమ భూమిని సర్వే చేయకుండా అడ్డుకుంటున్నారని, …

Read More »

తల్లిదండ్రుల పట్ల కుమారులు బాధ్యతగా ఉండాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ బాధ్యత కుమార్లదేనిని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సీనియర్‌ సిటిజన్‌ అసోసియేషన్‌ భవనంలో శనివారం ఐసిడిఎస్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. తల్లిదండ్రుల పట్ల కుమారులు బాధ్యతగా ఉండాలని సూచించారు. వృద్ధాప్యంలో …

Read More »

సిసి రోడ్డు పనులు ప్రారంభించిన మేయర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 27వ డివిజన్‌ ఆనంద్‌ నగర్‌లో 10లక్షల జనరల్‌ ఫండ్‌తో చేపట్టే సీసీ రోడ్డు పనులను స్థానిక కార్పొరేటర్‌ వెల్డింగ్‌ నారాయణతో కలిసి నగర మేయర్‌ దండు నీతూకిరణ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లో అంతర్గత రోడ్లు, మురికి కాలువల నిర్మాణమే తక్షణ కర్తవ్యంగా పనులు చేస్తున్నామని ఎక్కడా కూడా నిధుల కొరత లేకుండా …

Read More »

ఈవీఎం గోదాము పరిశీలించిన కలెక్టర్‌

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి ఎస్పీ కార్యాలయం సమీపంలో ఉన్న ఈవీఎం గోదాములను శనివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన రికార్డులను పరిశీలించారు. సీసీటీవీ కెమెరాలను చూశారు. పోలీస్‌ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కలెక్టర్‌ వెంట ఎన్నికల సూపరింటెండెంట్‌ సాయి భుజంగరావు, అధికారులు ఉన్నారు.

Read More »

ఉపాధి పనులు వేగవంతం చేయాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఉపాధి హామీ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో శనివారం మండల స్థాయి అధికారులకు, క్షేత్ర సహాయకులకు ఉపాధి హామీ పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. గ్రామాల్లో భూగర్భ జలాలు పెంచడానికి ఊట చెరువులు, ఫాంపౌండ్‌ , …

Read More »

మొక్కజొన్న పంట క్షేత్రాలు సందర్శించిన శాస్త్రవేత్తలు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా, గాంధారి మండలం, కల్వరాల గ్రామంలో మొక్కజొన్న పంట పొలాల క్షేత్రాలలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం మొక్కజొన్న పరిశోధన శాస్త్రవేత్తలు సందర్శించారు. కార్యక్రమంలో డాక్టర్‌ కే. నగేష్‌, మొక్కజొన్న పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్‌ మల్లయ్య, వ్యాధి నిర్ధారణ విభాగం శాస్త్రవేత్త అలాగే కరీంనగర్‌ మొక్కజొన్న పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్‌.శ్రావణి, …

Read More »

రైల్వేలో, ఆర్టీసీ ప్రయాణాలలో రాయితీలు ఇవ్వాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అక్టోబర్‌ ఒకటిన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా రైల్వే ప్రయాణాలలో సీనియర్‌ సిటిజన్లకు, మహిళలకు రాయితీలను పునః ప్రారంభించాలని, తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ రాష్ట్ర కార్యదర్శి కే.రామ్మోహన్రావు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీలో కూడా ప్రయాణాలలో రాయితీలు ఇవ్వాలని ఆయన డిమాండ్‌ చేశారు. మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, ఆంధ్రలో ఆర్టీసి ప్రయాణాల్లో రాయితీలు ఆయారాష్ట్ర …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »