నిజామాబాద్, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రధాన రహదారులకు ఇరువైపులా హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలను సంరక్షించేందుకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సంబంధిత అధికారులకు సూచించారు. పచ్చదనం పెంపొందించేందుకు జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యక్రమాలను ప్రజలు కూడా తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లా అటవీ శాఖ అధికారి వికాస్ మీనాతో కలిసి …
Read More »Blog Layout
ఆరు వేల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ప్రణాళికలు
కామారెడ్డి, సెప్టెంబర్ 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శుభ్రపరిచిన దాన్యంను కొనుగోలు కేంద్రాలకు రైతులు తీసుక వచ్చే విధంగా సహకార సంఘ చైర్మన్లు చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో మంగళవారం వానకాలంలో ధాన్యం కొనుగోళ్లపై సహకార సంఘం అధ్యక్షులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో ప్యాడి క్లీనర్స ఉపయోగించాలని …
Read More »అవసరం లేకపోయినా సిజీరియన్లు చేస్తే దోషులుగా నిలబెడతాం
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో గల అన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో గత ఆగస్టు మాసంలో జరిగిన కాన్పుల వివరాలను సమగ్ర పరిశీలనతో సేకరించి నివేదిక సమర్పించాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రుల్లో లెక్కకు మించి జరుగుతున్న సీజీరియన్ల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు జిల్లా కలెక్టర్ గత కొన్ని నెలల నుండి క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహిస్తూ ప్రత్యేక చర్యలు …
Read More »2025 వరకు టిబి అంతమే లక్ష్యం…
నందిపేట్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా నందిపేట్ మండలం డొంకేశ్వర్లో సోమవారం జరిగిన ఆరోగ్య శిబిరాన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్యాధికారి సుదర్శనం సందర్శించారు. అనంతరం అయన మాట్లాడుతూ గ్రామస్థాయిలో ఇలాంటి పరీక్షలు చేసి వెంటనే టీబి చికిత్స ప్రారంభిస్తే 2025 సంవత్సరం వరకు టీబిని అంతమోదించవచ్చు అని ఆనందం వ్యక్తం చేశారు. నిజామాబాదు జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ఆదేశాల ప్రకారం …
Read More »కామారెడ్డిలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ
కామారెడ్డి, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ది టైమ్స్ ప్రో వారి సహకారంతో శాశ్వత ప్రాతిపాదికన ఐసీఐసీఐ బ్యాంకులలో నెల కు 20 వేలు పైన జీతభత్యాలు అందుకొనే సువర్ణ అవకాశం. ఈ సందర్భంగా కళాశాల కరస్పాండెంట్ డా.యం.జైపాల్ రెడ్డి మాట్లాడుతూ కామారెడ్డి పట్టణంలో స్థానిక యస్ఆర్కె డిగ్రీ, పీజీ కళాశాలలో వాక్ – ఇన్ – ఇంటర్వూ ఈనెల 21వ తేదీ బుధవారం ఉదయం …
Read More »మహిళా సంఘాలకు రూ. 20 కోట్ల రుణాలు
కామారెడ్డి, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా సంఘాలకు రుణాలు ఇవ్వడంలో తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ముందంజలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. తెలంగాణ గ్రామీణ బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయం నిజాంబాద్ ఆధ్వర్యంలో సోమవారం కామారెడ్డి పట్టణంలోని రోటరీ క్లబ్ లో మహిళా మహోత్సవం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలు వ్యాపారం …
Read More »పందుల రహీత గ్రామంగా చేయడమే లక్ష్యం
నందిపేట్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నందిపేట మండల కేంద్రంలో విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్న ఊర పందుల నిర్మూలన కొరకు సోమవారం చర్యలు చేపట్టారు. గ్రామ అభివృద్ధి కమిటీ ఒత్తిడి మేరకు సోమవారం గ్రామంలో గల పందులను పట్టి ఇతర ప్రాంతాలకు తరలించారు. విడిసి, గ్రామ పంచాయితీ ఎన్నిసార్లు మందలించిన పందుల పెంపకం దారులు పెడచెవిన పెట్టడంతో సోమవారం విడిసి ఆధ్వర్యంలో ఇతర మండలం …
Read More »ప్రజావాణి విజ్ఞప్తులను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన విజ్ఞప్తులు, సమస్యలకు సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, సత్వర పరిష్కారం చూపాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే అన్నారు. సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆయన హాజరై, ప్రజల నుంచి విజ్ఞప్తులు, ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన …
Read More »అన్ని కేటగిరీల వారికి జీవన భృతిని ఇవ్వాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బీడీ పరిశ్రమలో పనిచేస్తున్న బీడీ ప్యాకర్లకు, నెలసరి జీతాల ఉద్యోగులకు, బీడీ కమిషన్ దారులకు సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానం ప్రకారం జీవన భృతిని ఇవ్వాలంటూ తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) నిజామాబాద్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి, ధర్నా చేసి, డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని కలెక్టర్కు …
Read More »పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలి
నిజామాబాద్, సెప్టెంబర్ 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో ఇంజనీరింగ్ కళాశాలలో పెంచిన ఫీజులను వెంటనే తగ్గించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి రఘురాం నాయక్, జిల్లా అధ్యక్షులుఅంజలి డిమాండ్ చేశారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య నిజామాబాద్ జిల్లా కమిటీ అధ్వర్యంలో సోమవారం అడిషనల్ కలెక్టర్ చిత్ర మిశ్రాకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలకు ఫీజులపై …
Read More »