Blog Layout

ఈవిఎం కేంద్ర సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈవీఎం కేంద్రాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. కేంద్రం తాళాలను చూశారు. రికార్డులను పరిశీలించారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, ఎన్నికల అధికారి సాయి భుజంగరావు, అధికారులు పాల్గొన్నారు. కామారెడ్డి మండలం టేక్రియాల్‌లో ఉన్న అటవీ శాఖ నర్సరీని పరిశీలించారు. వారం రోజుల వ్యవధిలో మొక్కలను ఖాళీ …

Read More »

కామారెడ్డిలో త్వరలో వ్యాయామ జిమ్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ :అక్టోబర్‌ మొదటి వారంలో జిమ్‌ కేంద్రాన్ని ప్రారంభిస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిమ్‌ పరికరాలను పరిశీలించారు. జిమ్‌ కోసం అవసరమైన పరికరాలను ఏర్పాటు చేయాలని జిల్లా యువజన సర్వీసుల, క్రీడల అధికారి దామోదర్‌ రెడ్డికి సూచించారు. కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జిమ్‌ కేంద్రం ఏర్పాటు కోసం …

Read More »

343 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తాం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 343 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో ఖరీఫ్‌ సీజన్లో ధాన్యం కొనుగోలుపై అధికారులకు సమీక్ష నిర్వహించారు. ప్రతి కొనుగోలు కేంద్రంలో ధాన్యం శుభ్రం చేసే యంత్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. శుభ్రం చేసిన నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల ద్వారా కొనుగోలు చేస్తామని పేర్కొన్నారు. …

Read More »

అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేస్తాము

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం నిజామాబాద్‌ నగరంలోని 4డివిజన్ల పరిధిలో సుమారు 60లక్షల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులకు భూమి పూజ చేసి పనులు ప్రారంభించినట్లు నగర మేయర్‌ దండు నీతూ కిరణ్‌ తెలిపారు. అభివృద్ధి పనులప్రారంభోత్సవ సందర్భంగా మేయర్‌ మాట్లాడుతూ నగర ఎమ్మెల్యే బిగాల గణేష్‌ గుప్త పార్టీలకు అతీతంగా నగర అభివృద్దే లక్ష్యంగా అన్ని ప్రాంతాల, డివిజన్ల అభివృద్దికై నిధులను …

Read More »

ఇరవై దేశాల సి-20 సమావేశంలో ప్రసంగించిన భారత ప్రతినిధి మంద భీంరెడ్డి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 13, 14 న జి-20 దేశాల కార్మిక మంత్రుల స్థాయి సదస్సు జరుగనున్న నేపథ్యంలో వలస కార్మికుల అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం సోమవారం ఇండోనేషియాలోని ‘మైగ్రెంట్‌ కేర్‌’ అనే సంస్థ సి-20 అనే సివిల్‌ సొసైటీ ఆర్గనైజేషన్స్‌ (సభ్య సమాజ సంస్థలు) సమాంతర సమావేశాన్ని (సైడ్‌ ఈవెంట్‌) ను నిర్వహించింది. సమావేశాన్ని హైబ్రిడ్‌ మోడ్‌ (మిశ్రమ …

Read More »

సాఫ్ట్‌వేర్‌ రంగంలో మెగా ఉద్యోగ మేళా

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో హెచ్‌సిఎల్‌ టెక్నాలజీస్‌ వారు నిర్వహిస్తున్న టెక్‌ బీ ప్రోగ్రాం కొరకు ఎంపిసి / ఎంఇసి 60శాతం మాథ్స్‌ సబ్జెక్ట్‌లో ఉత్తీర్ణత పొందిన ఇంటర్మీడియట్‌ 2021- 22 లో పూర్తి చేసుకున్న విద్యార్థులకు ఈనెల 20న బాన్సువాడలో మెగా జాబ్‌ డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో …

Read More »

అంతర్జాతీయ క్రికెట్‌కు కామారెడ్డి విద్యార్థి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ స్థాయి క్రికెట్‌ పోటీలకు ఎంపికైన క్రీడాకారుడు మహమ్మద్‌ ఇస్తాయక్‌ను జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సన్మానించారు. ఈనెల 28,29,30 తేదీల్లో అంతర్జాతీయ స్థాయిలో క్రికెట్‌ పోటీలు జరుగుతాయని చెప్పారు. మహ్మద్‌ ఇస్తాయక్‌ మంజీరా కళాశాలలో డిగ్రీ చదువుతున్నారు. కార్యక్రమంలో శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌, మంజీరా కళాశాల ప్రిన్సిపల్‌ సత్యనారాయణ, శ్రీ ఆర్యభట్ట ప్రిన్సిపల్‌ హనుమంతరావు, …

Read More »

న్యూ కలెక్టరేట్‌లో ప్రజావాణికి విశేష స్పందన

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం న్యూ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. న్యూ కలెక్టరేట్‌లో మొట్టమొదటి కార్యక్రమం అయినప్పటికీ జిల్లా నలుమూలల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి సమస్యలపై అర్జీలు సమర్పించారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి, అదనపు కలెక్టర్లు బి.చంద్రశేఖర్‌, చిత్రామిశ్రా అర్జీదారుల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. వివిధ సమస్యలను నివేదిస్తూ …

Read More »

కలెక్టరేట్‌ ఎదుట పెన్షనర్ల ధర్నా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాదు నూతన కలెక్టరేట్‌ ఎదుట రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్‌ ఉద్యోగులు సోమవారం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెన్షనర్లు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి తారీకునే పెన్షన్‌ చెల్లించాలని, ఎంప్లాయిస్‌ హెల్త్‌ స్కీమ్‌ పటిష్ట పరిచి నగదు రహిత వైద్యం అన్ని …

Read More »

రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు చిన్న మల్లారెడ్డి జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర విభాగంలో బోధన చేస్తున్న ప్రవీణ్‌ కుమార్‌కి రవీంద్రభారతిలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2022 ను స్వీకరించిన సందర్భంగా కామారెడ్డి మండల విద్యాధికారి ఎల్లయ్య, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్‌ కిష్టయ్య ఆర్కే విద్యాసంస్థల డైరెక్టర్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »