నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ వైతాళికుడు, ప్రజా కవి, కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా గాజుల్ పెట్లోని కాళోజీ విగ్రహానికి నగర మేయర్ దండు నీతూ కిరణ్ శేఖర్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. తెలంగాణ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన ఆయన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకై తన కవిత్వాల ద్వారా ప్రజలలో ఏర్పాటు ఆవశ్యకతను చేరవేసి మన …
Read More »Blog Layout
సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయులు సేవాభావంతో పనిచేసి ప్రజల మన్ననలు పొందాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. పిట్లం మండల కేంద్రంలోని సాయి గార్డెన్లో జిల్లా రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకొని శుక్రవారం జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు సన్మానం చేశారు. సమావేశానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఉపాధ్యాయులు నిరంతరం శ్రద్ధ పెట్టి …
Read More »గిరిరాజ్ కళాశాలలో తెలంగాణ భాషా దినోత్సవం
నిజామాబాద్, సెప్టెంబర్ 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని గిరిరాజ్ ప్రభుత్వ కళాశాలలో శుక్రవారం తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రజాకవి కాళోజీ నారాయణరావు 108వ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ డాక్టర్ పి. రామ్మోహన్ రెడ్డి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు. తెలంగాణ భాష- యాసను కాళోజి తన కవిత్వం ద్వారా బతికించిన విధానాన్ని లఘు చిత్రం (డాక్యుమెంటరీ) రూపంలో ప్రదర్శించారు. సభాధ్యక్షులు ప్రిన్సిపాల్ …
Read More »బ్యాంకర్ల తీరుపై కలెక్టర్ అసంతృప్తి
నిజామాబాద్, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంట రుణాల పంపిణీలో బ్యాంకర్లు అలసత్వ వైఖరి ప్రదర్శించడం పట్ల కలెక్టర్ సి.నారాయణరెడ్డి అసంతృప్తి వెలిబుచ్చారు. నిజామాబాద్ జిల్లా వ్యవసాయాధారిత ప్రాంతమైనప్పటికీ పంటల సాగు కోసం అవసరమైన రుణాలను రైతాంగానికి పంపిణీ చేయడంలో పలు బ్యాంకులు తీవ్ర నిర్లక్ష్య వైఖరిని అవలంభిస్తున్నాయని అన్నారు. ఏది ఎంతమాత్రం సమంజసం కాదని, పనితీరు మార్చుకొని పక్షంలో జిల్లా యంత్రాంగం తరపున కఠిన …
Read More »జనహిత గణేష్ మండలి లడ్డూ వేలం
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్ జనహిత గణేష్ మండలి గణపతి లడ్డు ధర రూ.17 500 పలికింది. గురువారం గణపతి లడ్డుకు వేలంపాట నిర్వహించారు. లడ్డు దక్కించుకోవడానికి ఇద్దరు ఉద్యోగులు పోటీపడ్డారు. జిల్లా ఎడి మైన్స్ అధికారి నర్సిరెడ్డి రూ.17,000 పాడారు. చివరకు టీఎన్జీవోఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి. సాయిలు రూ.17,500 పాడి లడ్డూను దక్కించుకున్నారు. ఈ సందర్భంగా సాయిలును …
Read More »ఓయులో రెండురోజుల వర్క్షాప్
డిచ్పల్లి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విద్యార్థులకు ప్రపంచ ఉపాధి, విద్యావకాశాలను సృష్టించేందుకు, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఫ్రెంచ్ను ద్వితీయ భాషా సిలబస్గా సవరించాలని నిర్ణయించింది, కామన్ యూరోపియన్ ఫ్రేమ్వర్క్ ఫర్ రెఫరెన్స్ ప్రకారం రూపొందించిన అన్ని రాష్ట్ర విశ్వవిద్యాలయాలకు ఏకరీతి సిలబస్ను ప్రారంభించింది. సవరించిన సిలబస్ ఉపయోగించాల్సిన బోధనా సాధనాలపై ఫ్రెంచ్ భాషా ఉపాధ్యాయులకు నైపుణ్యాన్ని పెంపొందించడానికి, చైర్మన్, టిఎస్సిహెచ్ఇ 2022 …
Read More »అనాథ వృద్దురాలికి అంత్యక్రియలు
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డిపట్టణంలోని అనాథ వృద్ధురాలికి అనాథ ఆశ్రమం వ్యవస్థాపకులు దాస్ ఎల్లం సుగుణ అంత్యక్రియలు నిర్వహించారు. కామారెడ్డి పట్టణంలోని రామరెడ్డి చౌరస్తాలో కిరాయికి ఉంటున్న అంగోత్ లక్ష్మీ (75), ఆమెకు కుటుంబ సభ్యులు ఎవరు లేక అనాథగా జీవిస్తున్నారు. వారు ఉంటున్న కిరాయి రూమ్ ప్రమాదకరంగా ఉన్నందుకు ఖాళీచేసి, రూమ్ దొరకక, చివరకు కామారెడ్డిలో శాబ్దిపూర్ తండాలోని అనాథ ఆశ్రమంలో …
Read More »బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్యవివాహాలు జరగకుండా గ్రామాల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో గురువారం జిల్లాస్థాయి అధికారులతో బాల్య వివాహాల నిర్మూలనపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడారు. ప్రతినెల చివరి రోజున బాల్యవివాహాల నిర్మూలన, బడి మానేసిన పిల్లలపై గ్రామస్థాయిలో అధికారులు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని …
Read More »నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువు వద్ద గణేష్ నిమజ్జనం ఏర్పాట్లను గురువారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. నిమజ్జనం చేయడానికి అవసరమైన క్రేన్లను సమకూర్చాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. లైటింగ్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని కోరారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో శీను, ఏఎస్పీ అన్యోన్య ,డిఎస్పి సోమనాథం, పోలీసులు పాల్గొన్నారు.
Read More »కాంగ్రెస్, బిజెపిలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయి
కామారెడ్డి, సెప్టెంబర్ 8 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని 18, 19, 20, 21, 22, 23, 24 వార్డ్లకు చెందిన నూతన అసరా పెన్షన్ గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పాల్గొని ప్రసంగించారు. కార్యక్రమంలో కామారెడ్డి వార్డుల్లో మంజూరైన 347 నూతన అసరా పెన్షన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు. కొత్తగా పట్టణానికి 3 వేల 291 మందికి …
Read More »