Blog Layout

జిల్లాకు సిఎం రాక
ఆశలతో ఎదురుచూస్తున్న ప్రజలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటనకు వస్తుండంతో జిల్లా అధికారులు సర్వం సిద్ధం చేశారు. పర్యటనకు ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నారు. జిల్లా మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గత మూడు రోజులుగా నిజామాబాద్‌ నగరంలో తిష్ట వేసి ఏర్పాట్లను ప్రత్యక్షంగా పరిశీలించారు. అవసరమైన ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షించారు. సీఎం కేసీఆర్‌ …

Read More »

ఆపరేషన్‌ నిమిత్తమై రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మాతు సంఘం గ్రామానికి చెందిన రాజమణి (35) మహిళలకు ఆపరేషన్‌ నిమిత్తమై గాంధారిలోని వెంకటేశ్వర వైద్యశాలలో బీ పాజిటివ్‌ రక్తము అత్యవసరంగా కావలసి ఉండడంతో వారి బంధువులు ఐవీఎఫ్‌ తెలంగాణ రక్తదాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి పట్టణ కేంద్రానికి చెందిన సంతోష్‌ కు …

Read More »

డబ్బు లేకుండా చేయగలిగే సహాయం రక్తదానం మాత్రమే

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో నవీన్‌ కుమార్‌ (29) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో అతనికి అత్యవసరంగా బి పాజిటివ్‌ రాండమ్‌ డోనర్‌ ప్లేట్లెట్స్‌ (ఆర్డీపీలు) అవసరం కావడంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యులు కిరణ్‌ కుమార్‌ను సంప్రదించడంతో వెంటనే స్పందించి కామారెడ్డికి చెందిన రాజు, కాచాపూర్‌ గ్రామానికి చెందిన హుస్సేన్‌ సహకారంతో 2 యూనిట్ల …

Read More »

5న సోమవారం ప్రజావాణి లేదు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 5న కామారెడ్డి కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. అనివార్య కారణాల వల్ల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని శనివారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు సహకరించాలని కోరారు.

Read More »

అత్యవసర పరిస్థితిలో మహిళకు రక్తదానం

కామారెడ్డి, సెప్టెంబర్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని జీవధాన్‌ వైద్యశాలలో దేవులపల్లికి చెందిన మడిపెద్ది లావణ్య (35) డెంగ్యూ వ్యాధితో బాధపడుతుండడంతో ప్లేట్‌ లేట్ల సంఖ్య తగ్గిపోయింది. దీంతో వారు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాకుడు, ఐవిఎఫ్‌ తెలంగాణ రక్త దాతల సమూహ, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలు ను సంప్రదించారు. అర్ధరాత్రి వేళ అయినా వెంటనే స్పందించి 67వ సారి …

Read More »

రైతులను ఆదుకోవడంలో రాజకీయానికి చోటు లేదు

కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌ గాంధారి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రైతులను ఆదుకోవడంలో రాజకీయాలకు చోటు ఉండకూడదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. శనివారం గాంధారి మండల కేంద్రంలోని మారుతీ ఫంక్షన్‌ హాల్‌లో నిర్వహించిన జహీరాబాద్‌ పార్లమెంట్‌ ప్రవాస యోజన రైతు సమ్మేళనంలో రైతులతో ముఖాముఖీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతులు వ్యవసాయంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న పతకాలను …

Read More »

కామారెడ్డికి శిక్షణ కలెక్టర్‌

కామారెడ్డి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌కు జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ మొక్కను అందించారు. కామారెడ్డి కలెక్టర్‌ రేట్లులో శనివారం శిక్షణ కలెక్టర్‌ శివేంద్ర ప్రతాప్‌ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ వంతు సహకారం అందిస్తామని జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు …

Read More »

ముగిసిన సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో సెప్టెంబర్‌ 6 వ తేదీన వార్షికోత్సవం నిర్వహించబడనున్న నేపథ్యంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాల పోటీలు కొనసాగుతున్నాయని కల్చరల్‌ ఆక్టివిటీస్‌ అండ్‌ యూత్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌ డా. వంగరి త్రివేణి తెలిపారు. కాగా, అందులో భాగంగా శనివారం మధ్యాహ్నం డ్యాన్స్‌ పోటీని నిర్వహించామని తెలిపారు. పోటీలకు కామర్స్‌ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డా. జి. రాంబాబు, స్టాటిస్టిక్స్‌ …

Read More »

కేసిఆర్‌కు బహిరంగలేఖ

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఈనెల 5వ తేదీన నిజాంబాద్‌ జిల్లాకు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్‌ నగర ప్రజల తరఫున సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నిజామాబాద్‌ నగర కమిటీ ఆధ్వర్యంలో సీఎంకి బహిరంగ లేఖ విడుదల చేశారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ నూతన కలెక్టర్‌ కార్యాలయ ప్రాంగణాన్ని ప్రారంభిస్తున్న సీఎం కేసీఆర్‌, …

Read More »

క్రొయేషియా క్లబ్బుకు ఎన్నికైన గుగులోత్‌ సౌమ్య

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ ఫుట్బాల్‌ క్రీడాకారుణి గుగులోత్‌ సౌమ్య యూరోప్‌ దేశమైన క్రొయేషియా దేశనికి చెందిన డైనమో జేగ్రేబ్‌ క్లబ్‌కు సెలెక్ట్‌ కావడం యావత్‌ భారతదేశానికి గర్వకారణం అని నిజామాబాద్‌ ఫుట్బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు షకీల్‌ అహ్మద్‌ తెలిపారు. అండర్‌ 14 నుండి సీనియర్‌ జట్టువరకు ఎన్నికై ఈ రోజు ఇతర దేశాల క్లబ్బుకు ఎన్నిక అవ్వడం చాలా గొప్పవిషయం అని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »