Blog Layout

క్రొయేషియా క్లబ్బుకు ఎన్నికైన గుగులోత్‌ సౌమ్య

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంతర్జాతీయ ఫుట్బాల్‌ క్రీడాకారుణి గుగులోత్‌ సౌమ్య యూరోప్‌ దేశమైన క్రొయేషియా దేశనికి చెందిన డైనమో జేగ్రేబ్‌ క్లబ్‌కు సెలెక్ట్‌ కావడం యావత్‌ భారతదేశానికి గర్వకారణం అని నిజామాబాద్‌ ఫుట్బాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు షకీల్‌ అహ్మద్‌ తెలిపారు. అండర్‌ 14 నుండి సీనియర్‌ జట్టువరకు ఎన్నికై ఈ రోజు ఇతర దేశాల క్లబ్బుకు ఎన్నిక అవ్వడం చాలా గొప్పవిషయం అని …

Read More »

తుది దశ పనులను వేగవంతం చేయాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (న్యూ కలెక్టరేట్‌) ప్రారంభోత్సవ ఏర్పాట్లకు సంబంధించి ఇంకనూ అక్కడక్కడా మిగిలిపోయి ఉన్న తుదిదశ పనులను వేగవంతంగా చేపట్టి సత్వరమే పూర్తి చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌ రావు కొత్త కలెక్టరేట్‌ ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లలో …

Read More »

నిరుద్యోగ అభ్యర్థులకు సదవకాశం ‍‍- ‍‍నేడు జాబ్‌మేళా

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 3వ తేదీ శనివారం ఉదయం 10 గంటల నుండి నిజామాబాద్‌లోని కేర్‌ డిగ్రీ కళాశాలలో జాబ్‌మేళా ఉంటుందని కళాశాల ఛైర్మన్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. హోమ్‌ ఫస్ట్‌ ఫైనాన్స్‌ కంపనీ ఇండియా లిమిటెడ్‌ వారు నిర్వహిస్తున్న మేళాలో రిలేషన్‌షిప్‌ మేనేజర్‌ పోస్టులకు ఉద్యోగావకాశం ఉందని పేర్కొన్నారు. ఉద్యోగార్థులు నిజామాబాద్‌, కామారెడ్డి, నిర్మల్‌, బాన్సువాడ, ఆర్మూర్‌, బోధన్‌, మెట్‌పల్లి …

Read More »

విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ ప్రాధామ్యాలకు సంబంధించిన పనులను చేపట్టడంలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి హెచ్చరించారు. శుక్రవారం సాయంత్రం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వివిధ అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గల రైతు వేదికలలో సివిల్‌ పనులన్నీ వారం రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్ణీత గడువు దాటిన …

Read More »

ఓటరు కార్డుతో ఆధార్‌ అనుసంధానం చేసుకునేలా చూడాలి

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రతి ఓటరు తమ ఓటరు కార్డుకు ఆధార్‌ ను అనుసంధానం చేసుకునేలా ఆయా శాఖల అధికారులు, సిబ్బంది చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. ఈ అంశం శుక్రవారం సాయంత్రం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులకు కలెక్టర్‌ కీలక సూచనలు చేశారు. ఓటరు జాబితాలో పేర్లు కలిగి ఉన్న వారందరు ఆధార్‌ లింకేజీ చేసుకునేలా విస్తృత చర్యలు …

Read More »

అంకితభావంతో పనిచేసిన వారు మన్ననలు పొందుతారు

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అంకితభావంతో పనిచేసిన ప్రభుత్వ ఉద్యోగులు ప్రజల మన్ననలు పొందుతారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో పదోన్నతి పై వెళ్లిన జిల్లా పశువైద్యాధికారి జగన్నాథచారికి సన్మాన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడిఎ జగన్నాథ చారికి జిల్లా కలెక్టర్‌, జిల్లా అధికారులు సన్మానం చేశారు. కార్యక్రమంలో జిల్లా పశువైద్యాధికారి డాక్టర్‌ భరత్‌, దేవేందర్‌, పశు …

Read More »

ఆధునిక పద్ధతులు ఉపయోగించి దిగుబడులు పెంచుకోవాలి

కామారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆధునిక పద్ధతులు ఉపయోగించి పాల దిగుబడిలను పెంచుకోవాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్లు జిల్లా పశుసంవర్ధక శాఖ కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడారు. మేలు జాతి పశుసంతతిని పెంపొందించుకొని పాల ఉత్పత్తిని పెంచాలని సూచించారు. హైబ్రిడ్‌ పశుగ్రాసాలను సాగుచేసి పశువులకు పచ్చిమేతను అందించాలని కోరారు. స్త్రీనిధి రుణాల ద్వారా …

Read More »

అభివృద్ధిలో ముందుకు దూసుకు వెళ్తున్న తెలంగాణ

నిజాంసాగర్‌, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి లో ముందుకు దూసుకెళుతుందని ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్‌ ధపెదర్‌ రాజు అన్నారు. నిజాంసాగర్‌ మండల కేంద్రంలోని తహసిల్దార్‌ కార్యాలయ ఆవరణలో 1238 మంది ఆసరా లబ్ధిదారులకు మంజురైన పింఛన్‌ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హయాంలో గ్రామాల నుంచి పట్టణాల వరకు అభివృద్ధి బాటలో ఉన్నాయని …

Read More »

ఆచార్య కె. శివ శంకర్‌కు ఉత్తమ అధ్యాపక పురస్కారం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం మాజీ రిజిస్ట్రార్‌, సోషల్‌ సైన్సెస్‌ డీన్‌ అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగం ప్రొఫెసర్‌ కె. శివశంకర్‌ సెప్టెంబర్‌ 5 వ తేదీన గురుపూజోత్సవం రోజు ఉత్తమ అధ్యాపక పురస్కారం – 2022 అందుకోనున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం 2006 సంవత్సరం ఏర్పడినప్పటి నుండి వివిధ హోదాలలో యూనివర్సిటీ అకాడమిక్‌, పరిపాలన రంగాలలో మమేకమైన మాస్‌ కమ్యూనికేషన్‌ విభాగానికి …

Read More »

ఎల్లారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీలో భారీ చేరికలు

ఎల్లారెడ్డి, సెప్టెంబర్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : శుక్రవారం నాగిరెడ్డిపేట మండలం పల్లె బొగుడ తాండ గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్‌, బిజెపి పార్టీ సీనియర్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. వీరికి ఎల్లారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కో-ఆర్డినేటర్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి గారు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలో, రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »