Blog Layout

పిహెచ్‌డి నోటిఫికేషన్‌ విడుదల

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ లో ఇది వరకు పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను డీన్‌ ఆచార్య పి. కనకయ్య విడుదల చేశారు. కాగా తాజాగా శుక్రవారం ఉదయం పిహెచ్‌.డి. క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్‌ ఆర్ట్స్‌ల్లో గల …

Read More »

శ్రీ అమ్మ భగవానుల దివ్య మంగళ దర్శనం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కల్కి నగర్‌లో గల శ్రీ కల్కి భగవాన్‌ ఆలయంలో ఆదివారం రోజున ఉదయం 9 గంటల 45 నిమిషాలకు వరాలు ఇచ్చే దేవుడు, ఆరోగ్య ప్రదాత, ఐశ్వర్య ప్రదాత, బాంధవ్య ప్రదాత, సంపూర్ణ జీవన్ముక్తి ప్రదాత, శ్రీ అమ్మ భగవానుల దివ్యమంగళ దర్శనం ఉంటుందని ఆలయ పత్రినిధులు తెలిపారు. కార్యక్రమం అనంతరం శ్రీ కల్కి …

Read More »

లక్ష్యాలు సాధించేవరకు విశ్రమించకూడదు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీల్లో కామారెడ్డి జిల్లా నుండి 5 గురు విద్యార్థులు తెలంగాణ రాష్ట్ర గవర్నర్‌ తమిళసై చేతుల మీదుగా అవార్డులను పొందిన విద్యార్థులను శుక్రవారం జిల్లా జూనియర్‌ అండ్‌ యూత్‌ రెడ్‌ క్రాస్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ జితేష్‌ …

Read More »

కామారెడ్డిలో జన్మాష్టమి వేడుకలు

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీకృష్ణ ధ్యాన మందిరంలో శ్రీ కృష్ణాష్టమి జన్మదిన పురస్కరించుకొని జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం చిన్నారులేచే ఉట్టి కొట్టించారు. చిన్నారులు శ్రీకృష్ణ వేష ధారణతో వివిధ రకాల నృత్యాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ ధ్యాన మందిర్‌ పీఠాధిపతి కామారెడ్డి మహంత్‌ శ్రీ గాంధారి మచాలే బాబా, టిఆర్టియు జిల్లా అధ్యక్షులు అంబీర్‌ మనోహర్‌ …

Read More »

చిన్నారులకు క్రీడాపోటీలు… బహుమతి పద్రానం

కామారెడ్డి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాలసదనంను శుక్రవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ సందర్శించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా చిన్నారులకు బహుమతులను ప్రధానం చేశారు. దేశభక్తిని పెంపొందించాలనే లక్ష్యంతో చిన్నారులకు క్రీడ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. చిన్నారులకు స్వీట్లు, పండ్లు, డ్రై ఫ్రూట్స్‌ పంపిణీ చేశారు. పోలీస్‌ కళాజాత బృందం వారు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు. కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలోని రోగులకు …

Read More »

నోటిఫికేషన్‌ ఫీజు గడువు పొడిగింపు

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌లో ఇది వరకే పిహెచ్‌. డి. పరిశోధన కోసం క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌ను డీన్‌ ఆచార్య ఎం. అరుణ విడుదల చేశారు. కాగా తాజాగా శుక్రవారం ఉదయం పిహెచ్‌.డి. క్యాటగిరి – 2 నోటిఫికేషన్‌కు సంబంధించిన ఫీజు గడువు పొడిగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… ఫ్యాకల్టీ ఆఫ్‌ సైన్స్‌ల్లో గల …

Read More »

మానవతా సదన్‌లో వజ్రోత్సవ సంబురాలు

డిచ్‌పల్లి, ఆగష్టు 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ సంబరాల్లో భాగంగా శుక్రవారం డిచ్‌పల్లి మానవతా సదన్‌లో చిన్నారులకు పండ్ల పంపిణీ చేశారు. కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు పండ్లు, మిఠాయిలు పంపిణీ చేశారు. దేశానికి స్వాతంత్య్రం సిద్దించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకు కేక్‌ కట్‌ చేసి చిన్నారులకు తినిపించారు. నిజామాబాద్‌ డివిజన్‌కు చెందిన పంచాయతీరాజ్‌ కార్యదర్శులు లక్షా …

Read More »

ముగిసిన ఫ్రీడం కప్‌ క్రీడా పోటీలు

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఫ్రీడం కప్‌ పేరిట నిర్వహించిన క్రీడా పోటీలు ముగిసాయి. గురువారం సాయంత్రం కలెక్టరేట్‌ మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రీడా పోటీల్లో అధికారులు, సిబ్బంది, యువకులు హుషారుగా పాల్గొన్నారు. కలెక్టర్‌ వర్సెస్‌ పోలీస్‌ కమిషనర్‌ జట్ల మధ్య టగ్‌ ఆఫ్‌ వార్‌ రసవత్తరంగా సాగింది. కలెక్టర్‌ నారాయణరెడ్డి, పోలీస్‌ కమిషనర్‌ కె.ఆర్‌.నాగరాజు …

Read More »

సర్టిఫికెట్‌ వెరిఫికేషన్‌కు 9 మంది హాజరు

డిచ్‌పల్లి, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం దోస్త్‌ స్పెషల్‌ కేటగిరి అడ్మిషన్స్‌ల సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌కు గురువారం మొత్తం 9 మంది హాజరైనట్లు దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ తెలిపారు. గురువారం నేషనల్‌ సర్వీస్‌ క్యాడెట్‌ (ఎన్‌సిసి) 5 మంది అర్హత కలిగిన అభ్యర్థులు, భౌతిక వికలాంగుల కోటాలో …

Read More »

సర్వాయి పాపన్నగౌడ్‌ పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయం

నిజామాబాద్‌, ఆగష్టు 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సర్దార్‌ సర్వాయి పాపన్న గౌడ్‌ కొనసాగించిన పోరాట స్ఫూర్తి అందరికీ అనుసరణీయమని వక్తలు పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్‌ 372 వ జయంతి వేడుకలను ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని న్యూ అంబేడ్కర్‌ భవన్లో గురువారం ఘనంగా నిర్వహించారు. అంతకుముందు వినాయకనగర్‌లో నెలకొల్పిన సర్వాయి పాపన్న గౌడ్‌ విగ్రహాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »