Blog Layout

రక్తదాన శిబిరాలకు వెల్లువెత్తిన స్పందన

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని బుధవారం జిల్లాలోని ఆయా నియోజకవర్గాల వారీగా నిర్వహించిన రక్తదాన శిబిరాలకు అనూహ్య స్పందన లభించింది. ప్రభుత్వ యంత్రాంగం పిలుపునందుకుని రక్తదాతలు స్వచ్చందంగా ముందుకు వచ్చి వజ్రోత్సవాల ప్రాశస్త్యాన్ని చాటారు. పోలీసు అధికారులు, సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల బాధ్యులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు, స్థానిక సంస్థల ప్రతినిధులతో పాటు …

Read More »

పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలి

నిజామాబాద్‌, ఆగష్టు 17 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గత 3 నెలల పెండిరగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని ఏఐటియుసి జిల్లా కార్యదర్శి ఓమయ్య డిమాండ్‌ చేశారు. బుధవారం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఏఐటియుసి, మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ అండ్‌ ఎంప్లాయిస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రిలో పనిచేస్తున్న శానిటేషన్‌, పేషెంట్‌ కేర్‌లకు మూడు నెలలుగా వేతనాలు …

Read More »

హుషారుగా సాగిన కవి సమ్మేళనం -ముషాయిరా

నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని మంగళవారం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో స్వాతంత్య్ర స్ఫూర్తి – వజ్రోత్సవ దీప్తి శీర్షికన జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో నిర్వహించిన కవి సమ్మేళనం అలరింపజేసింది. ఉర్దూ విభాగానికి ప్రాధాన్యతనిస్తూ ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకంగా ముషాయిరా కార్యక్రమాన్ని సైతం నిర్వహించడం విశేషం. కార్యక్రమాలకు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ అధ్యక్షత వహించగా, నగర …

Read More »

రక్తదాన శిబిరాల నిర్వహణకు విస్తృత ఏర్పాట్లు

నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని బుధవారం నియోజకవర్గాల వారీగా చేపడుతున్న రక్తదాన శిబిరాలను విజయవంతం చేసేందుకు విస్తృత స్థాయిలో ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వైద్యారోగ్య శాఖ అధికారులు, సిబ్బందితో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నిజామాబాద్‌ అర్బన్‌ నియోజకవర్గానికి సంబంధించి జిల్లా కేంద్రంలోని బాల …

Read More »

ఓర్వలేకనే ప్రత్యక్ష దాడులు

కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా సంగ్రామ యాత్రలో నిన్న టిఆర్‌ఎస్‌ నాయకులు పాదయాత్రలో పాల్గొన్న బిజెపి, బిజెవైఎం నాయకులను కార్యకర్తలను విచక్షణ రహితంగా కొట్టి గాయపరచడాన్ని తీవ్రంగా ఖండిస్తూ బిజెవైఎం కామారెడ్డి శాఖ ఆధ్వర్యంలో కొత్త బస్టాండ్‌ వద్ద రాష్ట్ర ప్రభుత్వ దిష్టి బొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా బిజెవైఎం రాష్ట్ర నాయకులు నరేందర్‌ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ రాష్ట్ర రథ …

Read More »

బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌లో గంధం కు డాక్టరేట్‌ ప్రదానం

డిచ్‌పల్లి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగంలో పరిశోధక విద్యార్థి రాజు గంధంకు పిహెచ్‌. డి. డాక్టరేట్‌ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్‌ వైవా – వోస్‌ (మౌఖిక పరీక్ష) ను మంగళవారం ఉదయం కామర్స్‌, బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ కళాశాలలోని కంప్యూటర్‌ ల్యాబ్‌లో నిర్వహించారు. బిజినెస్‌ మేనేజ్‌ మెంట్‌ విభాగపు అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వి. …

Read More »

చరిత్ర సృష్టించిన సామూహిక జాతీయ గీతాలాపన

నిజామాబాద్‌, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వతంత్ర భారత వజ్రోత్సవాలను పురస్కరించుకుని నిజామాబాద్‌ జిల్లాలో మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం చరిత్ర సృష్టించింది. అధికారులు, అనధికారులు, విద్యార్థిని విద్యార్థులు, యువతీ యువకులు, ప్రముఖులు, సాధారణ పౌరులు అనే తేడా లేకుండా ప్రజలందరూ పాల్గొని సామూహిక జాతీయ గీతాలాపన వేడుకను విజయవంతం చేశారు. నివాస ప్రాంతాలు మొదలుకుని ప్రభుత్వ కార్యాలయాలు, వ్యాపార వాణిజ్య సంస్థలు, …

Read More »

అటల్‌జీ బాటలో ముందుకు సాగుదాం

కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దివంగత నేత, మాజీ ప్రధాని భారతరత్న వాజ్‌ పేయి వర్థంతి సందర్భంగా బిజెపి కామారెడ్డి జిల్లా కార్యాలయంలో మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి తేలు శ్రీనివాస్‌ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ 2 ఎంపీ స్థానాలు నుండి దేశ ప్రధాని పీఠం అధిరోహించింది అంటే వాజ్‌పాయ్‌ …

Read More »

జాతీయగీతం ఐక్యతను చాటుతుంది

కామారెడ్డి, ఆగష్టు 16 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయగీతం ఐక్యతను చాటుతోందని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని నేతాజీ రోడ్డులో మంగళవారం జరిగిన జాతీయ గీతాలాపన కార్యక్రమానికి హాజరై మాట్లాడారు. కామారెడ్డి పట్టణంలో 14 జంక్షన్‌లలో సామూహిక జాతీయ గీతాలపన కార్యక్రమం విజయవంతమైదని చెప్పారు. వ్యాపారులు, రైతులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు సహకారం అందించారని పేర్కొన్నారు. ఎస్పీ శ్రీనివాస్‌ …

Read More »

17న జాబ్‌ మేళా

నిజామాబాద్‌, ఆగష్టు 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిరుద్యోగులకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాల కోసం ఈనెల 17న నిర్వహించే ఉద్యోగ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కేర్‌ డిగ్రీ కళాశాల నిజామాబాద్‌ ఛైర్మన్‌ నరాల సుధాకర్‌ తెలిపారు. ఉద్యోగ మేళాకు ముత్తూట్‌ ఫైనాన్స్‌లో జూనియర్‌ ఎగ్జిక్యూటివ్‌, ప్రొబేషనరి ఆఫీసర్‌, ఇంటర్న్‌సిప్‌ ప్రోగ్రాం ఉద్యోగాలు ఉన్నాయని తెలిపారు. 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల ఏళ్లలోపు వారు అర్హులని ఉదయం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »