Blog Layout

పిఆర్‌టియు క్యాలెండర్‌ ఆవిష్కరణ

కామారెడ్డి, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పిఆర్‌టియు తెలంగాణ క్యాలెండర్‌ను శనివారం కామారెడ్డి శాసనసభ్యులు కాటిపల్లి వెంకట రమణారెడ్డి ఎంఎల్‌ఏ క్యాంప్‌ ఆఫీస్‌ వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పదని, దానికి అనుగుణంగా అందరూ కృషి చేసి ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అంబీర్‌ మనోహర్‌ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి జనపాల …

Read More »

వడ్డె ఓబన్న ధైర్య సాహసాలు అనన్యసామాన్యం

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్వాతంత్య్ర పోరాటంలో వడ్డె ఓబన్న ప్రదర్శించిన ధైర్య సాహసాలు అనన్య సామాన్యమైనవని వక్తలు కీర్తించారు. ఆ మహనీయుని స్మరిస్తూ, అధికారికంగా జయంతిని నిర్వహించుకోవడం ఎంతో సంతోషకరమని అన్నారు. వడ్డె ఓబన్న జయంతిని పురస్కరించుకుని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో శనివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అధికారికంగా జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. వడ్డె ఓబన్న …

Read More »

యువజన ఉత్సవాల తెలుగు రాష్ట్రాల ప్రతినిధిగా శైలి బెల్లాల్‌

నిజామాబాద్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారత ప్రభుత్వము ప్రతి సంవత్సరము జనవరి 12 స్వామి వివేకానంద జయంతి సందర్భంగా నిర్వహించే జాతీయ యువజన ఉత్సవాలలో భాగంగా ఈ సంవత్సరం ఉత్సవాలు దేశ రాజధాని ఢల్లీిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హాజరుకానున్నారు, జాతీయ యువజన ఉత్సవాలలో పాల్గొనడం కోసము అన్ని రాష్ట్రాల నుంచి వివిధ పోటీల …

Read More »

సిఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కు అందజేత

నందిపేట్‌, జనవరి 11 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట్‌ మండలంలోని కౌల్పూర్‌ గ్రామంలో ఆర్మూర్‌ అసెంబ్లీ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇంచార్జ్‌ పొద్దుటూరి వినయ్‌రెడ్డి ఆదేశాల మేరకు అనారోగ్యంతో బాధపడుతున్నా మాలావత్‌ కిరణ్‌కి 26 వేల రూపాయలు ఆసుపత్రి ఖర్చుల నిమిత్తం సీఎం రిలీఫ్‌ ఫండ్‌ చెక్కును మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మంద మహిపాల్‌ అందజేశారు. నాయకులు గాదరి నవీన్‌, జితేందర్‌, యోహాన్‌, రఘు, మొగులన్న, …

Read More »

నేటి పంచాంగం

శనివారం, జనవరి.11, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి ఉదయం 7.48 వరకుతదుపరి త్రయోదశి తెల్లవారుజామున 6.12 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : రోహిణి మధ్యాహ్నం 12.29 వరకుయోగం : శుక్లం మధ్యాహ్నం 12.13 వరకుకరణం : బాలువ ఉదయం 7.48 వరకుతదుపరి కౌలువ రాత్రి 7.00 వరకుఆ తదుపరి తైతుల తెల్లవారుజామున 6.12 వరకు వర్జ్యం …

Read More »

సమగ్ర అభివృద్ధి, సంక్షేమమే తుమ్మల ధ్యేయం

ఖమ్మం, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖమ్మం జిల్లా ఖమ్మం నగర సమగ్ర అభివృద్దే ధ్యేయంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు పనిచేస్తున్నారని ఖమ్మం నగరపాలక సంస్థ మేయర్‌ పునుకొల్లు నీరజ తెలిపారు.ప్రజా సమస్యలన్నింటిని ప్రజా సర్కార్‌ పరిష్కరిస్తుందన్నారు. రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ప్రజా సమస్యలు తమ దృష్టికి రాగానే వెను వెంటనే చర్యలు తీసుకుంటున్నారని …

Read More »

పశువులకు ఉచిత గర్భకోశ చికిత్స శిబిరం

బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వర్ని మండలంలోని చింతల్‌ పేట్‌ గ్రామంలో పశు వైద్యశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఉచిత గర్భకోశ చికిత్స శిబిరాన్ని శుక్రవారం మాజీ జెడ్పిటిసి హరిదాస్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా పశువర్ధక శాఖ ఆధ్వర్యంలో గర్వకోశ వ్యాధి ఉన్న పశువులకు ఉచితంగా నట్టల నివారణ మందులు అందజేశారు. శిబిరంలో మేలైన జాతి దూడల ప్రదర్శన నిర్వహించడంతోపాటు పాలు ఎక్కువ ఇస్తున్న గేదెలకు …

Read More »

ఎమ్మెల్యే ఇంటిముందు బైఠాయించిన ఆశా వర్కర్లు

బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆశ వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం సిఐటియు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి ఇంటి ముందు ఆశా వర్కర్లు బైఠాయించి ధర్నా చేపట్టి ఎమ్మెల్యే వ్యక్తిగత సహాయకునికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు ఖలీల్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆశా వర్కర్ల న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తామని చెప్పి …

Read More »

వెంకటేశ్వర ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన పోచారం, కాసుల

బాన్సువాడ, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వైకుంఠ ఏకాదశి పురస్కరించుకొని శుక్రవారం బాన్సువాడ పట్టణంలోని వెంకటేశ్వర ఆలయం, తిమ్మాపూర్‌ వెంకటేశ్వర ఆలయాలను రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్‌ కాసుల బాలరాజ్‌ వెంకటేశ్వరుని ఉత్తర ద్వారం ద్వారా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ జంగం గంగాధర్‌, నాయకులు అంజిరెడ్డి, …

Read More »

తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి సందడి..

హైదరాబాద్‌, జనవరి 10 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలుగు రాష్ట్రాల్లో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. వేకువ జామునే ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తులు బారులుతీరారు. ప్రత్యేక పూజలు, హారతుల అనంతరం స్వామివారు భక్తులను కటాక్షించారు. మహావిష్ణువును దర్శించుకుంటే వైకుంఠం ప్రాప్తిస్తుందని భక్తుల నమ్మకం. భక్తులు వైష్ణవాలయాలకు తరలివస్తున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో రద్దీ పెరిగింది. వైకుంఠ ద్వారదర్శనానికి టోకెన్‌ తీసుకున్న భక్తులను అనుమతిస్తారు. …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »