నిజామాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలేందుకు ఆస్కారం ఉన్నందున ఆయా శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలు వ్యాధుల బారిన పడకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు, కలెక్టర్ సి.నారాయణరెడ్డి హితవు పలికారు. శుక్రవారం జెడ్పి చైర్మన్ అధ్యక్షతన జిల్లా పరిషత్ మీటింగ్ హాల్ లో జరిగిన సర్వసభ్య …
Read More »Blog Layout
కలెక్టరేట్లో ఘనంగా బోనాలు పండుగ
నిజామాబాద్, జూలై 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని టీఎన్జీవోల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్లోని నవదుర్గామాత ఆలయ ప్రాంగణంలో బోనాలు పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఉద్యోగుల జెఏసి జిల్లా చైర్మన్ అలుక కిషన్ నేతృత్వంలో నిర్వహించిన ఉత్సవాల్లో నిజామాబాద్ అర్బన్ శాసన సభ్యులు బిగాల గణేష్ గుప్తా, నగర మేయర్ దండు నీతూకిరణ్, కలెక్టర్ సి.నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మహిళా ఉద్యోగులతో పాటు …
Read More »వరద ప్రభావిత ప్రాంతాలను సందర్శించిన కేంద్ర బృందం
నిజామాబాద్, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఇటీవల జిల్లాలో కురిసిన భారీ వర్షాల వల్ల నష్టం వాటిల్లిన వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం గురువారం పర్యటించింది. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సౌరవ్ రాయ్ నేతృత్వంలో దీప్ శేఖర్ సింఘాల్, కృష్ణ ప్రసాద్ లతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించారు. వారి వెంట …
Read More »కట్ట మరమ్మత్తు పనులు తక్షణమే పూర్తి చేయాలి
కామారెడ్డి, జూలై 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చెరువు కట్ట మరమ్మతు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. రాజంపేట మండల కేంద్రంలో ఊర చెరువు కట్ట ఇటీవల కురిసిన వర్షాలకు కోతకు గురైన విషయం తెలుసుకున్న కలెక్టర్ గురువారం చెరువు కట్టను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన అధికారులతో మాట్లాడారు. అధికారులు సమన్వయంతో పనిచేసి చెరువు కట్ట మరమ్మత్తు …
Read More »డిచ్పల్లిలో బంద్ విజయవంతం
డిచ్పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వామపక్ష విద్యార్థి సంఘాల విద్యాసంస్థల బంద్ పిలుపు మేరకు బుధవారం డిచ్పల్లి మండల కేంద్రంలో పాఠశాలలు కళాశాల తరగతులు బహిష్కరించి బంద్ చేయించారు. ఈ సందర్భంగా పిడిఎస్యు డివిజన్ అధ్యక్షుడు అరుణ్, పివైఎల్ జిల్లా కార్యదర్శి సాయినాథ్ మాట్లాడుతూ పాఠశాలల్లో అనేక సమస్యలు ఉన్నాయన్నారు. విద్యార్థులకు ఇప్పటి వరకు పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు ఇవ్వలేదని ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న …
Read More »ఉరివేసి ఆపై నిప్పెట్టి… రాంచంద్రపల్లి శివారులో వ్యక్తి దారుణ హత్య
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం రాంచంద్రపల్లి శివారులోని జాతీయ రహదారి 63 పక్కన దొడ్డిండ్ల పోశెట్టి (40)ని గుర్తు తెలియని దుండగులు వెంటాడి దాడిచేసి హత్యచేసిన అనంతరం చెట్టుకు ఉరివేసి మరీ నిప్పు పెట్టారు. ఈ ఘటన రాంచంద్రపల్లిలో ఒక్కసారిగా కలకలం రేపింది. మృతుడు వ్యవసాయ కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. మృతునికి ఇద్దరు కుమారులు, భార్య ఉన్నారు. …
Read More »పీజీ వన్ టైం చాన్స్ పరీక్షల రీ-షెడ్యూల్ విడుదల
డిచ్పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాల్యంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల పీజీ మొదటి, రెండవ, మూడవ, నాల్గవ సెమిస్టర్స్ వన్ టైం చాన్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షలు జూలై 13 నుంచి నిర్వహించనుండగా అధిక వర్షాల ప్రభావంతో సెలవుల కారణంగా పరీక్షలు వాయిదా పడ్డాయని, అవి తిరిగి ఆగస్ట్ 18 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ …
Read More »డిగ్రీ వన్ టైం చాన్స్ పరీక్షల రీవాల్యూయేషన్, రీకౌంటింగ్
డిచ్పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలల్లో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. మొదటి, రెండవ, మూడవ సంవత్సరం వన్ టైం చాన్స్ బ్యాక్ లాగ్ థియరీ పరీక్షల ఫలితాలు ఇటీవల వెలువడిన సంగతి విదితమే. కాగా ఈ పరీక్షల సమాధాన పత్రాలకు ఈ నెల 26 వ తేదీన రీవాల్యూయేషన్ / రీకౌంటింగ్ నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి …
Read More »వ్యాధిగ్రస్థుల గుర్తింపు ప్రక్రియ ముమ్మరం చేయాలి
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సాధ్యమైనంత త్వరగా టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించాలని జిల్లా వైద్యాధికారి లక్ష్మణ్ సింగ్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో క్షయ, కుష్టు, హెచ్ఐవి, ఎయిడ్స్ సిబ్బంది, లెప్రసి ఎడ్యుకేషన్, ఎన్జీవోల జిల్లా సమన్వయకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సాధారణ ఓపి ద్వారా క్షయ వ్యాధిగ్రస్థుల గుర్తింపు …
Read More »ఆగష్టు 1 నుండి పరీక్షలు… ఏర్పాట్లు పూర్తిచేయాలి…
కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం పదవ తరగతి, ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షల ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు ఒకటి నుంచి 10వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. పరీక్ష కేంద్రాల వద్ద ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరాలు …
Read More »