కామారెడ్డి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అర్హత గల జంటలు కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం జనాభా దినోత్సవం పురస్కరించుకొని జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ఇద్దరు పిల్లలు ఉన్న తల్లిదండ్రులు తప్పనిసరిగా కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు చేయించుకోవాలని కోరారు. కాన్పుల మధ్య …
Read More »Blog Layout
నూతన జిఎస్టిని తొలగించాలి
నందిపేట్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర ప్రభుత్వం పేదల పైన విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని నందిపేట్ టిఆర్ఎస్ నాయకులు మండల కేంద్రంలో బుధవారం ధర్నా చేసి బిజెపి ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు మచ్చర్ల సాగర్ మాట్లాడుతు నందిపేట మండల టిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం పేదలపైన విధించిన జీఎస్టీని వెంటనే తొలగించాలని నల్ల బ్యాడ్జీలు ధరించి …
Read More »ఫీజు చెల్లింపులు ఇక ఆన్లైన్లోనే
డిచ్పల్లి, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్ లైన్ ఫీజు కలెక్షన్ కోసం ఎంఓయు (మెమొరండం ఆఫ్ అండర్ స్టాండిరగ్) కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన ‘‘ఆన్ లైన్ గేట్ వే’’ ను బుధవారం ఉదయం వీసీ తన చాంబర్లో ఎస్బిఐ అధికారుల సమక్షంలో ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ… తెలంగాణ విశ్వవిద్యాలయం నిరంతరం ఎస్బిఐ …
Read More »25న చెస్ టోర్నీ
నిజామాబాద్, జూలై 20 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : యువతీయువకుల్లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు, మనోవికాసానికి దోహదపడే చెస్ క్రీడను, క్రీడాకారులను ప్రోత్సహించడం కోసం నెహ్రూ యువ కేంద్ర – నిజామాబాద్ జిల్లా స్థాయిలో చెస్ టోర్నమెంట్ నిర్వహించాలని నిర్ణయించిందని నిజామాబాద్ జిల్లా యువజన అధికారిని, నెహ్రూ యువ కేంద్ర శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. పోటీ రెండు విభాగాలుగా నిర్వహించబడుతాయని, 15 సంవత్సరాల నుండి 21 …
Read More »అకమ్రంగా తరలిస్తున్న 140 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యం పట్టివేత
నిజామాబాద్, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మంగళవారం తెల్లవారుజామున రుక్మిణి చాంబర్స్ హైదరాబాదు రోడ్డు దగ్గర టిఎస్ 12 ల 9792 వ్యాన్ ద్వారా తరలిస్తున్న 140 క్వింటాళ్ల ప్రజా పంపిణీ బియ్యంను పోలీస్ పెట్రోలింగ్ టీం పట్టుకోవడం జరిగిందని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చంద్రప్రకాశ్ తెలిపారు. తదుపరి కేసు విచారణ నిమిత్తం పౌరసరఫరాల శాఖకు ఇవ్వడం జరిగిందన్నారు. విచారణ జరిపి 140 …
Read More »భారత సేవాశ్రమ సంఘం ఆద్వర్యంలో ఉచిత నోటుపుస్తకాల పంపిణీ
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత సేవాశ్రమ సంఘం, హైదరాబాద్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లాకు 11 వేల 500 నోటుబుక్కులు 2 వేల 300 మంది ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు పంపిణీ చేయడానికి స్వామి వెంకటేశ్వర నందజి ఉచితంగా అందజేశారు. కామారెడ్డి మండలం దేవునిపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పంపిణీ చేశారు. …
Read More »మానవ అక్రమ రవాణా జరగకుండా అవగాహన కల్పించాలి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మానవ అక్రమ రవాణా జరగకుండా గ్రామస్థాయిలో అంగన్వాడి కార్యకర్తలు చిన్నారుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి మండలం చిన్న మల్లారెడ్డి లో ప్రజ్వల ఎన్జీవో ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై అంగన్వాడి కార్యకర్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. చిన్నారులు, బాలికలు ఇతరుల …
Read More »మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయి
కామారెడ్డి, జూలై 19 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని అమృత గ్రాండ్ హోటల్లో స్వయం సహాయక సంఘాలకు రుణ ప్రక్రియపై బ్యాంక్ అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. మహిళా సంఘాలకు మరింత చేయూతనివ్వవలసిన అవసరం …
Read More »టియులో మూడురోజుల పాటు ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్
డిచ్పల్లి, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రికి తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ సోమవారం ఉదయం పుష్పగుచ్చం అందించి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆగస్ట్ 1,2,3 తేదీలలో ‘‘అల్ట్రాసోనిక్స్ అండ్ మెటీరియల్ సైన్స్ ఫర్ అడ్వాన్సుడ్ టెక్నాలజీ’’ అనే అంశంపై ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్న సందర్భంలో కాన్ఫరెన్స్కు …
Read More »వర్ష సూచనల నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలి
నిజామాబాద్, జూలై 18 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ సూచనలు చేసిన నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు మరింత అప్రమత్తతతో కూడిన చర్యలు చేపట్టాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆదేశించారు. ప్రత్యేక అధికారుల నేతృత్వంలో రేపు (మంగళవారం) మండల స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుని క్షేత్రస్థాయి పరిస్థితులపై చర్చించాలని, చేపట్టాల్సిన తక్షణ చర్యల విషయమై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించుకోవాలని …
Read More »