నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆదేశాల మేరకు…. అధిక వర్షాల నేపథ్యంలో నిజామాబాద్, కామారెడ్డి ఇరు జిల్లాల కలెక్టర్లతో బుధవారం రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఫోన్లో సమీక్షించారు. ఇంకా రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున క్షేత్ర స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు ఇంటి …
Read More »Blog Layout
సమన్వయంతో పనిచేసి సమస్యలు లేకుండా చూడాలి
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామాల్లో కూలిపోయే దశలో ఉన్న ఇళ్లను గుర్తించి, వాటిలో నివసించే వ్యక్తులకు ప్రభుత్వ కార్యాలయాల్లో పునరావాసం కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. కామారెడ్డి కలెక్టరేట్లో బుధవారం విలేకరులతో మాట్లాడారు. అత్యవసరమైతే తప్ప ప్రజలు ఇంటి నుంచి బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలు ఉన్నందున ప్రజలు తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాలని కోరారు. నీటిపారుదల, …
Read More »పురాతన ఇళ్ళు ఖాళీ చేయించాలి
కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రెవెన్యూ, పోలీస్, నీటిపారుదల శాఖ అధికారులు గ్రామాల్లో ఉండి పరిస్థితిని సమీక్షించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. బుధవారం ఆయన మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరుసగా కురుస్తున్న భారీ వర్షాలకు క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ప్రమాదం అనుకున్న పురాతన ఇల్లు ఖాళీ చేయాలని సూచించారు. విద్యుత్ , వ్యవసాయ, రెవెన్యూ …
Read More »ముంపు ప్రాంతాల్లో పర్యటించిన కలెక్టర్
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలతో ముంపునకు గురైన నిజామాబాద్ నగరంలోని ఆయా ప్రాంతాలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి బుధవారం సందర్శించారు. స్థానికంగా నెలకొని ఉన్న పరిస్థితులను క్షేత్ర స్థాయిలో పరిశీలించి, పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులకు పలు సూచనలు చేశారు. నగరంలోని వినాయకనగర్, బైపాస్ రోడ్, న్యూ కలెక్టరేట్, కంటేశ్వర్, మాణిక్ బండార్ ఎక్స్ రోడ్డు, అర్సపల్లి, బోధన్ …
Read More »ఆస్తినష్టం, ప్రాణనష్టం జరగకుండా చూడాలి…
నిజామాబాద్, జూలై 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ :సెల్ కాన్ఫరెన్స్ ద్వారా అన్ని శాఖల అధికారులను కలెక్టర్ సి నారాయణ రెడ్డి అప్రమత్తం చేశారు. ఎక్కడ కూడా భారీ వర్షాల వల్ల ఆస్తి నష్టం, ప్రాణ నష్టం సంభవించకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. లోతట్టు మార్గాలు, వరద నీరు ప్రవహిస్తున్న ప్రాంతాల మీదుగా రాకపోకలను పూర్తిగా నిషేధించాలని, అవసరమైతే పోలీసుల సహకారం తీసుకోవాలని కలెక్టర్ …
Read More »రక్తహీనతతో బాధపడుతున్న గర్భిణీకి రక్తం అందజేత
కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో లక్ష్మీ గర్భిణీ స్త్రీకి రక్తహీనతతో బాధపడుతుండడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించడంతో వెంటనే స్పందించి మెదక్ జిల్లా రామాయంపేట మండలం కాట్రియాల్ గ్రామానికి చెందిన శ్రీధర్కు తెలియజేయగానే వెంటనే వచ్చి పట్టణంలోని వీటి ఠాకూర్ రక్తనిధి కేంద్రంలో ఏ పాజిటివ్ రక్తాన్ని సకాలంలో అందజేసి …
Read More »17 న జిల్లా సమగ్ర స్వరూపం పుస్తకావిష్కరణ
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ సారస్వత పరిషత్ వారిచే వెలువడనున్న నిజామాబాద్ జిల్లా సమగ్ర స్వరూపం పుస్తక ఆవిష్కరణ, కవి సమ్మేళనం ఈ నెల 17న ఆదివారం ఉదయం 11 గంటల నుంచి శ్రీ అపురూప కళ్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు పుస్తక కోర్ కమిటీ కన్వీనర్ డాక్టర్ అమృతలత ఒక ప్రకటనలో తెలిపారు. ఏడు గురు కొర్ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో 44 …
Read More »శ్రీరాంసాగర్ 26 గేట్లు ఎత్తివేత
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా అతలాకుతలమయింది. ఎడతెరిపి లేని ముసురువానకు నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. దీంతో ఇరు జిల్లాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వర్షాలకు రోడ్లు తెగిపోవడం శిథిలావస్థలో ఇల్లు కూలిపోవడంతో పేద ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు …
Read More »ఈనెల 15న ఓపెన్ స్కూల్ పదవతరగతి, ఇంటర్లకు అడ్మిషన్లు
నిజామాబాద్, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 15వ తేదీ నుండి తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ హైదరాబాద్ 2022-23 సంవత్సరానికి గాను పదవ తరగతి, ఇంటర్మీడియట్లో అడ్మిషన్లు ప్రారంభమవుతున్నాయని జిల్లా విద్యాశాఖాధికారి దుర్గాప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. నిజామాబాద్ జిల్లాలోని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాధికారులు, ఉవాధ్యాయులు ఓపెన్ స్కూల్పై తమ పరిధిలో విస్తృత ప్రచారం కల్పించి అధిక సంఖ్యలో …
Read More »కామారెడ్డిలో విషాదం, విద్యుత్షాక్తో నలుగురు మృతి
కామారెడ్డి, జూలై 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీడీ వర్కర్స్ కాలనీలో విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు విద్యుత్ షాక్తో మృతి చెందారు. మృతుల వివరాలుహైమద్ (35), పర్వీన్ (30), అద్నాన్ (4), మాహిమ్ (6) మృతి ఇంట్లో మొదట పిల్లలకు విద్యుత్ వైర్ తగిలి వారిని పట్టుకున్న తల్లిదండ్రులకు విద్యుత్ ప్రవాహం కావడంతో మృతి చెందినట్టు సమాచారం. స్థానికులు …
Read More »