Blog Layout

ప్రజావాణి ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి ఫిర్యాదులకు ప్రాధాన్యతనిస్తూ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అధికారులు చొరవ చూపాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 72 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌, స్థానిక సంస్థల …

Read More »

ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయం సులువే

కామారెడ్డి, జూన్‌ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రణాళిక బద్దంగా సాధన చేస్తే విజయం సాధించడం సులువేనని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. షెడ్యూల్డ్‌ కులాల అభివృద్ధి శాఖ, షెడ్యూల్డ్‌ తెగల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సోమవారం ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగ ఉద్యోగార్థులకు ఉచిత గ్రూప్స్‌ శిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరై …

Read More »

జిల్లా కలెక్టర్‌ను కలిసిన జర్నలిస్టులు..

నిజామాబాద్‌, జూన్ 27 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ ప్రెస్‌ క్లబ్‌ నూతన కార్యవర్గం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిశారు. కలెక్టరేట్‌లోని తన ఛాంబర్‌లో జర్నలిస్టుల సమస్యలపై చర్చించారు. ప్రైవేటు కాలేజీల్లో ఇంటర్మీడియట్‌ చదువుతున్న జర్నలిస్టు పిల్లలకు ఫీజులో 50 శాతం రాయితీ ఇప్పించాలని వినతి పత్రం అందజేశారు. నూతన కార్యవర్గాన్ని ఈ సందర్బంగా కలెక్టర్‌ అభినందించారు. 50 శాతం రాయితీ ఇప్పించేందుకు …

Read More »

గ్రామ దేవతలకు గంగాభిషేకం

ఆర్మూర్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం ఆలూర్‌ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో కాలినడకన గోదావరి నందికి వెళ్లి గంగ నీళ్ళు తీసుకువచ్చి డబ్బుల సప్పుడుతో ఆలూర్‌లో గ్రామ దేవతలకు గంగ నీళ్లు సమర్పించారు. ఊర్లో వర్షాలు పడి, పాడిపంటలు గ్రామ ప్రజలు అందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. కార్యక్రమంలో వీడీసీ అధ్యక్షులు మామిడి రాంరెడ్డి, ఉపాధ్యక్షులు కుర్మె సతీష్‌, …

Read More »

వరినాట్లకు సిద్దమైన రైతులు

మోర్తాడ్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా మోర్తాడ్‌ మండలంలోని వడ్యాట్‌, దోన్‌పాల్‌, సుంకెట్‌, పాలెం, తిమ్మాపూర్‌, షెట్‌పల్లి, ధర్మోరా, దొన్‌కల్‌ గాండ్లపేట్‌ మోర్తాడ్‌ మండల కేంద్రంతోపాటు కమ్మర్‌పల్లి, ఏర్గట్ల, భీమ్‌గల్‌, వేల్పూర్‌ మండలాల్లోని ఆయా గ్రామాల్లో గల రైతులు నార్లు పోసి, దుక్కి దున్ని, దమ్ము చేసి వరినాట్లు వేయడానికి సిద్ధంగా ఉన్నారు. వర్షాలు సరిగా కురియక పోవడంవల్ల భూగర్భ జలాలు బోర్లలో …

Read More »

డివికే మరణం ప్రజా ఉద్యమానికి తీరని లోటు

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సిపిఐ (ఎంఎల్‌) ప్రజాపంథా తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి డివి కృష్ణ మరణం ప్రజా ఉద్యమ నిర్మాణానికి తీరని లోటని వివిధ వామపక్ష పార్టీల నాయకులు నివాళ్లర్పించారు. డివికె ఆదివారం ఉదయం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్‌ లో మృతి చెందినట్లు పార్టీ రాష్ట్ర నాయకులు ప్రకటించారు. సిపిఐ, సిపిఎం, ప్రజాపంథా జిల్లా నాయకులు నివాళులర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ …

Read More »

వడ్డేపల్లిలో ఘనంగా బోనాలు…

ఎడపల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎడపల్లి మండలం వడ్డేపల్లి గ్రామంలో ఆదివారం గ్రామ ప్రజలు గ్రామదేవతలకు అత్యంత నియమనిష్ఠలతో బోనాలు సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామస్థులు డప్పు వాయిద్యాలతో గ్రామ దేవతల గుడిల వద్దకు వెళ్లి బోనాలు సమర్పించారు. గ్రామ పొలిమేరలో గల గ్రామ దేవతలకు బోనం సమర్పించిన గ్రామ ప్రజలు తమ గ్రామాన్ని సుభిక్షంగా ఉంచాలని వేడుకున్నారు. …

Read More »

మత్తుపదార్థాలకు దూరంగా ఉండాలి

ఎడపల్లి, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజలు మత్తుపదార్ధాలకు, మద్యానికి దూరంగా ఉండాలని, యువత మత్తుపదార్థాలకు బానిసై కుటుంబాలకు దూరం కావొద్దని బోధన్‌ ఇంచార్జి ఏసీపీ కిరణ్‌ పేర్కొన్నారు. ఆదివారం అంతర్జాతీయ మత్తుపదార్థాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా ఎడపల్లి పోలీస్‌ శాఖ ఆధ్వర్యంలో ఎడపల్లి మండలంలోని జానకంపేట్‌ గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రజలకు మత్తుపదార్థాల వినియోగం వల్ల జరిగే అనర్థాలు వివరిస్తూ అవగాహనా కార్యక్రమాలు నిర్వహించారు. …

Read More »

శ్రీని వెంచర్స్‌ సమస్యలు పరిష్కరించండి!

నిజామాబాద్‌, జూన్‌ 26 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధర్మారం గ్రామంలోని శ్రీనివెంచర్స్‌ ప్లాట్‌ ఓనర్స్‌ సమస్యలు పరిష్కరించాలని, ఫైనల్‌ అప్రూవల్‌ విడుదలలో జాప్యాన్ని నిరసిస్తూ జూన్‌ 28న డి .పి. ఓ .ఆఫీసుకు సామూహిక విజ్ఞాపన పత్రం ఇవ్వటానికి తరలి రావలసిందిగా కోరుతూ ఆదివారం నాందేవ్‌వాడలోని మల్లు స్వరాజ్యం ట్రస్ట్‌ భవనంలో జరిగిన శ్రీని వెంచర్స్‌ ప్లాట్‌ ఓనర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న నిజామాబాద్‌ …

Read More »

నీటిని పొదుపుగా వాడుకోవాలి

నిజాంసాగర్‌, జూన్‌ 25 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మండలంలోని హెడ్స్‌ లూస్‌ జల విద్యుత్‌ కేంద్రం ద్వారా శాసనసభాపతి పోచారం శ్రీనివాస్‌ రెడ్డి స్విచ్‌ ఆన్‌ చేసి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా స్పీకర్‌ పోచారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం నిజాంసాగర్‌ ప్రాజెక్టులో 6.13 టీఎంసీలు నీరు నిల్వ ఉందన్నారు. వానాకాలంలో నిజాంసాగర్‌ ఆయకట్టులో మొత్తం 1.30 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందన్నారు. జుక్కల్‌, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »