Blog Layout

లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సందర్శించిన కలెక్టర్‌ దంపతులు

నందిపేట్‌, జూన్‌ 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నందిపేట మండలం సిహెచ్‌ కొండూరులో నూతనంగా నిర్మితమైన రాజ్యలక్ష్మీ సమేత శ్రీ లక్ష్మీనర్సింహస్వామి ఆలయాన్ని సోమవారం కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి దంపతులు సందర్శించారు. గత మూడు రోజులుగా ఆలయంలో జీర్ణోద్ధరణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఆలయ సందర్శనకు వచ్చిన కలెక్టర్‌ దంపతులకు సద్బ్రాహ్మణులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. కలెక్టర్‌ దంపతులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఉత్తర, …

Read More »

ఓపెన్‌ యూనివర్సిటీలో హరితహారం

నిజామాబాద్‌, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా జూన్‌ 5వ తేదీన అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ పరిసర ప్రాంతంలో హరితహారం కార్యక్రమం నిర్వహించారు. గిరిరాజ్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ పి.రామ్మోహన్‌ రెడ్డి, అధ్యయన కేంద్ర కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ మొక్కలు నాటి నీరుపోశారు. విద్యార్థులు, కార్యాలయ సిబ్బంది పాల్గొని మొక్కలు నాటారు. ప్రిన్సిపాల్‌ మాట్లాడుతూ మొక్కలు నాటడం వల్ల కలిగే …

Read More »

సంకల్ప బలంతో శ్రమిస్తే సక్సెస్‌ మీదే

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సంకల్ప బలం,పట్టుదల తో శ్రమిస్తే విజయం చెంతకు చేరుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. తెలంగాణ గ్రూప్‌ 1 ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో కామారెడ్డి కళాభారతి ఆడిటోరియంలో ఆదివారం నిర్వహించిన పోటీ పరీక్షలపై అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ అపజయం ఎదురైనంత మాత్రాన ప్రయత్నించడం మానకూడదని ఆత్వ విశ్వాసంతో ప్రిపేర్‌ అయ్యి …

Read More »

కామారెడ్డిలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం

కామారెడ్డి, జూన్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రపంచ పర్యావరణ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌ ఆవరణలో ఆదివారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మొక్కలను నాటి నీరుపోశారు. మొక్కలు నాటడం వల్ల పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతాయని పేర్కొన్నారు. మొక్కలు నాటడం వల్ల ప్రయోజనాలు వివరించారు. కార్యక్రమంలోఆర్‌ అండ్‌ బి ఎఈ రవితేజ, అధికారులు పాల్గొన్నారు.

Read More »

సోమవారం ప్రజావాణి ఉండదు

కామారెడ్డి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ఈ నెల 6న సోమవారం ప్రజావాణి కార్యక్రమం ఉండదని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు ఉన్నందున ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించడం లేదని చెప్పారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి తమకు సహకరించాలని కోరారు. అత్యవసర ఫిర్యాదులు ఉంటే కార్యాలయంలో …

Read More »

లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలి

నిజామాబాద్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థులు తమ లక్ష్యాన్ని గొప్పగా నిర్ధేశించుకోవాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సూచించారు. గట్టి నమ్మకంతో పూర్తి సిలబస్‌ చదవాలని. కష్టాన్ని ఎప్పుడూ ఇష్టంగా భావించి ముందుకెళ్లాలని హితవు పలికారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా ప్రభుత్వం ఏకకాలంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు వెలువరిస్తున్న క్రమంలో నిరుద్యోగ యువతీ యువకులు …

Read More »

2వ వార్డులో పట్టణ ప్రగతి పనులు

ఆర్మూర్‌, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ పట్టణ 2 వ వార్డులో పట్టణ ప్రగతిలో భాగంగా స్థానిక కౌన్సిలర్‌ సంగీత ఖాందేశ్‌ కాలోనిలో పర్యటించారు. కాలనీలో వున్న విద్యుత్‌ సమస్యలు, లాంగ్‌ సర్వీస్‌ వైర్లు వున్న చోట ఇంటర్‌ పోల్లు బిగించాలని లైన్‌ఇన్స్పెక్టర్‌ నరేందర్‌ నాయక్‌కు సూచించారు. అలాగే లైన్‌ మెన్‌ రామచందర్‌, శ్రీనివాస్‌కు పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో విఆర్‌వో అమృతరావ్‌, సత్యానంద్‌ …

Read More »

13 వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌

డిచ్‌పల్లి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల సిబిసిఎస్‌ సెలబస్‌కు చెందిన బి.ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో మొదటి, మూడవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 13 వ తేదీ వరకు రీ వాల్యూయేషన్‌ / రీ కౌంటింగ్‌ కొనసాగుతుందని …

Read More »

సివిల్స్‌ విజేత స్నేహను సన్మానించిన వీసీ

డిచ్‌పల్లి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ గారు ఇటీవల సివిల్స్‌ ఫలితాల్లో 136 వ ర్యాంక్‌ సాధించిన అరుగుల స్నేహను టీయూలోని పరిపాలనా భవనంలో గల సమావేశ మందిరంలో శనివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ నిజామాబాద్‌ పుట్టి పెరిగి, 10వ తరగతి వరకు నిర్మల హృదయ ఉన్నత పాఠశాలలో చదివారన్నారు. 2011 లో …

Read More »

జూన్‌ 21 నుంచి డిగ్రీ సెమిస్టర్‌ పరీక్షలు

డిచ్‌పల్లి, జూన్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల సిబిసిఎస్‌ సెలబస్‌కు చెందిన బి. ఎ., బి. కాం., బి. ఎస్సీ, బిబిఎ కోర్సులలో రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌, మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు ఈ నెల 21 వ తేదీ నుచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »