బోధన్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈనెల 11వ తేదీన నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని శివాజీ నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో నిర్వహిస్తున్న తెలంగాణ ప్రగతిశీల బీడీ వర్కర్స్ యూనియన్ (ఐఎఫ్టియు) రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రుద్రూర్ మండలంలో గల బీడీ కార్ఖానాల్లో యూనియన్ ఆధ్వర్యంలో కరపత్రాలను పంపిణీ చేస్తూ ప్రచారం నిర్వహించారు. ఇందులో యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు బి. మల్లేష్ మాట్లాడుతూ …
Read More »Blog Layout
పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా పల్లె ప్రగతి
కామారెడ్డి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలనే సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వృత్తుల వారికి ఆర్థిక సాయం ఇస్తున్నారని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఆవరణలో రాయితీపై గొర్రెల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అంతరించిపోతున్న కులవృత్తులను ప్రోత్సహించడానికి …
Read More »కామారెడ్డిలో ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం
కామారెడ్డి, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కామారెడ్డి వారి ఆధ్వర్యంలో ప్రపంచ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా సైక్లింగ్ ర్యాలీని శనివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ జెండా ఊపి ప్రారంభించారు. సైక్లింగ్ ర్యాలీ సత్య గార్డెన్ నుంచి కొత్త బస్టాండ్ మీదుగా ఇందిరాగాంధీ స్టేడియం వరకు చేపట్టారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ, ఇండియన్ మెడికల్ అసోసియేషన్, గంగపుత్ర ఎంప్లాయిస్ …
Read More »కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు, పంచాయతీ కార్యదర్శికి మెమో
నిజామాబాద్, జూన్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పల్లె / పట్టణ ప్రగతి కార్యక్రమం ప్రారంభమైన నేపథ్యంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలకు శ్రీకారం చుట్టారు. శనివారం మాక్లూర్ మండలం మాదాపూర్ గ్రామంలో పల్లె ప్రగతి పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా వైకుంఠధామం వద్ద జరుగుతున్న పనుల తీరును పరిశీలించి, విధులకు హాజరైన అధికారులు, సిబ్బంది వివరాలను ఆరా తీశారు. పల్లె ప్రకృతి వనం, డంపింగ్ యార్డ్, …
Read More »ప్రభుత్వ నిర్దేశిత లక్ష్యాల సాధన దిశగా పల్లె, పట్టణ ప్రగతి సాగాలి
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాలను పూర్తి స్థాయిలో సాధించే దిశగా పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలను ప్రణాళికాబద్ధంగా అమలు చేయాలని కలెక్టర్ సి.నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం ముగిసేంతవరకు పక్షం రోజులపాటు అధికారులందరూ వారికి కేటాయించిన కార్యస్థానాల్లో తప్పనిసరిగా అందుబాటులో ఉండాలని సూచించారు. ఆరోగ్యపరమైన సమస్యలను మినహాయిస్తే ఇతర కారణాలతో ఎవరికీ సెలవులు మంజూరు చేయకూడదని స్పష్టమైన …
Read More »విసి ఆకస్మిక తనిఖీ
డిచ్పల్లి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనాన్ని ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ శుక్రవారం మధ్యాహ్నం ఆకస్మిక తనిఖీ చేశారు. పరిపాలనా భవనంలో గల పరీక్షల నియంత్రణా విభాగం, అకౌంట్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, డైరెక్టరేట్ ఆఫ్ ఆడిట్ ఆఫీస్, ఎఓ ఆఫీస్, ఎస్టేట్ ఆఫీస్, పబ్లికేషన్ సెల్, అడ్మిషన్స్ డైరక్టరేట్ ఆఫీస్, ఎస్టాబ్లిష్ మెంట్ సెక్షన్, ఇడిపి సెక్షన్, పబ్లిక్ …
Read More »ప్రజలందరికి ఉచిత విద్య, వైద్యం
నిజామాబాద్, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : షర్మిలమ్మ ముఖ్యమంత్రి అయిన తరువాత మొదటి సంతకం ఉద్యోగాల భర్తిపైనే పెడతానని హామీ ఇచ్చారని, ప్రజలందరికీ ఉచిత విద్య, వైద్యం, ఉపాధి, పేదలకు ఇండ్లు, కార్పొరేషన్ల ద్వారా లోన్లు ఇవ్వడమే షర్మిలమ్మ మొదటి ప్రాధాన్యత అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ కో ఆర్డినెటర్ బుస్సాపూర్ శంకర్ తెలిపారు. ఇంటింటికీ వైఎస్ఆర్ …
Read More »బిజినెస్ మేనేజ్ మెంట్లో మౌనికకు డాక్టరేట్
డిచ్పల్లి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని బిజినెస్ మేనేజ్ మెంట్ విభాగంలో పరిశోధక విద్యార్థి పి. మౌనికకు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను శుక్రవారం ఉదయం కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్ మెంట్ కళాశాలలోని సెమినార్ హాల్లో నిర్వహించారు. బిజినేస్ మేనేజ్ మెంట్ విభాగంలోని అసోసియేట్ ప్రొఫెసర్, …
Read More »రోడ్డు ప్రమాద బాధితునికి రక్తం అందజేత
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మాలోత్ శంకర్ (75) వృద్ధుడికి తీవ్ర గాయాలు కావడంతో ఆపరేషన్ నిమిత్తమై ఏబి పాజిటివ్ రక్తం మెదక్ ప్రభుత్వ వైద్యశాలలో కావాల్సి ఉండగా అక్కడ రక్తం అందుబాటులో లేకపోవడంతో వారి బంధువులు రెడ్ క్రాస్, ఐవిఎఫ్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. వెంటనే స్పందించి కామారెడ్డి పట్టణానికి …
Read More »క్రీడా ప్రాంగణం ప్రారంభించిన ప్రభుత్వ విప్
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లిలో వైకుంఠధామం, క్రీడా ప్రాంగణంను ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పట్టణ ప్రగతి ద్వారా ప్రభుత్వం మౌలిక వసతులను కల్పిస్తుందని సూచించారు. పట్టణాల్లో పరిశుభ్రతకు ప్రజలు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, స్థానిక సమస్తల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే, …
Read More »