కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిరుద్యోగ యువత తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన ఉద్యోగ నియామక పోటీ పరీక్షలకు సిద్ధం కావాలని ప్రభుత్వ విప్, కామారెడ్డి శాసన సభ్యులు గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. జూన్ 5న తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కామారెడ్డి పట్టణంలో కళాభారతి ఆడిటోరియంలో నిర్వహిస్తున్న పోటీ పరీక్షలపై అవగాహన సదస్సు పోస్టర్ను ఆయన శుక్రవారం ఆవిష్కరించారు. ఈ …
Read More »Blog Layout
ఉప్పలవాయిని ఆదర్శ గ్రామంగా మార్చాలి
కామారెడ్డి, జూన్ 3 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉప్పల్వాయిని జిల్లాలో ఆదర్శ గ్రామం గా మార్చాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమం గ్రామసభకు శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు సమిష్టిగా కృషి చేసి గ్రామంలోని సమస్యలను దశల వారీగా పరిష్కరించాలని సూచించారు. గ్రామంలోని తడి, పొడి చెత్తను డంపింగ్ …
Read More »అధిక ధరలు, పన్ను భారాలను ప్రతిఘటించండి
నిజామాబాద్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా వామపక్ష పార్టీల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా జిల్లా ఇన్చార్జి కార్యదర్శి వనమాల కృష్ణ, సిపిఎం జిల్లా కార్యదర్శి ఏ.రమేష్ బాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి కంజర భూమన్న, న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఏ.పాపయ్య, …
Read More »టెట్కు ఏర్పాట్లు పూర్తిచేయాలి
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి చేయాలనీ జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాలులో వివిధ శాఖల అధికారులతో టెట్ పరీక్ష ఏర్పాట్లపైసమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. జిల్లాలో 5,356 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారని చెప్పారు. జూన్ 12న పేపర్ 1 ఉదయం 9:30 గంటల …
Read More »దశలవారిగా మౌలిక వసతులు కల్పిస్తాం
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణి టౌన్షిప్లో దశలవారీగా మౌలిక వసతులను కల్పిస్తామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. గెలాక్సీ ఫంక్షన్హాల్లో ధరణి టౌన్షిప్ లోని ప్లాట్లు, గృహాల విక్రయానికి సోమవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ మాట్లాడారు. రోడ్లు, విద్యుత్తు, తాగునీరు వసతులు కల్పిస్తామని తెలిపారు. ఎటువంటి చిక్కులు లేని డిటిసిపి …
Read More »జ్యూట్ బ్యాగులు, బట్టల సంచులు వాడాలి
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూలై 1 నుంచి కామారెడ్డి జిల్లాలో ప్లాస్టిక్ బ్యాగులను నిషేధించాలని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం జిల్లాస్థాయి టాస్క్ఫోర్స్ సమావేశంలో మాట్లాడారు. కిరాణా దుకాణాలు క్యారీ బ్యాగులు వాడవద్దని సూచించారు. జ్యూట్ బ్యాగులు, బట్టల సంచులు వాడాలని కోరారు. మటన్, చికెన్ దుకాణాలలో …
Read More »తెలంగాణలో పల్లెలు, పట్టణాలు అభివృద్ది చెందాయి
కామారెడ్డి, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారతదేశంలో ఉన్న పట్టణాలు, పల్లెల కన్న తెలంగాణ రాష్ట్రంలోని పట్టణాలు, పల్లెలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం పల్లె, పట్టణ ప్రగతి సన్నాహక సమావేశానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో ఉన్న పట్టణాలు …
Read More »నిరుపేదల పట్ల అధికారుల నిర్లక్ష్యవైఖరి నశించాలి
నిజామాబాద్, మే 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని 5వ డివిజన్ బోర్గాం (పి) పరిధిలో తాగునీరు, విద్యుత్ సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కమిటీ ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం అడిషినల్ కలెక్టర్ చంద్రశేఖర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీపీఐ (ఎం.ఎల్) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్ మాట్లాడుతూ 5వ డివిజన్ పరిధిలో …
Read More »ప్లాట్ల వేలంపై ఫ్రీ బెడ్ సమావేశం
కామారెడ్డి, మే 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రామారెడ్డి రోడ్డులోని గెలాక్సీ ఫంక్షన్ హాల్లో శనివారం ఉదయం 10:30 గంటలకు ధరణి టౌన్షిప్ ప్లాట్ల కొనుగోలుపై ఫ్రీ బెడ్ సమావేశం ఉంటుందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. సమావేశానికి రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్లాట్లు, అసంపూర్తిగా ఉన్న గృహాల కొనుగోలుపై ఆసక్తి ఉన్న ప్రజలు సకాలంలో హాజరై తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలని కోరారు. …
Read More »ఆడబిడ్డలు జిల్లాకే గర్వకారణం
నిజామాబాద్, మే 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్లో బంగారు పతకం సాధించి తొలిసారిగా హైదరాబాద్కు చేరుకున్న నిఖత్ జరీన్, ప్రపంచ షూటింగ్ ఛాంపియన్ షిప్లో మూడు గోల్డ్ మెడల్ పతకాలు సాధించిన ఈషా సింగ్, ఇండియన్ ఫూట్బాల్ క్రీడాకారిణి సౌమ్య గూగులోత్లకు శంషాబాద్ విమానాశ్రయంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ …
Read More »