నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రసవాలు అన్నీ ప్రభుత్వాసుపత్రుల్లోనే జరిగేలా చూడాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. ఈ విషయంలో ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు క్షేత్రస్థాయిలో అంకిత భావంతో విధులు నిర్వహించాలన్నారు. మంగళవారం సాయంత్రం కలెక్టర్ సి.నారాయణ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయా మండలాల మెడికల్ ఆఫీసర్లు, ఏఎన్ఎంలు వైద్యాధికారులతో వైద్య ఆరోగ్య శాఖ ప్రగతిపై సుదీర్ఘ సమీక్ష నిర్వహించారు. ఒక్కో పి.హెచ్.సి వారీగా …
Read More »Blog Layout
ప్రశాంతంగా ప్రారంభమైన పీజీ పరీక్షలు
డిచ్పల్లి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.ఎస్.డబ్ల్యూ., ఎం.ఎస్సీ., ఎం.కాం., ఎం.బి.ఎ., ఎం.సి.ఎ., ఎల్ఎల్ఎం, ఎల్ఎల్బి, 5 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ (ఎపిఇ, పిసిహెచ్ అండ్ ఐఎంబిఎ) కోర్సులకు చెందిన పీజీ పరీక్షలు మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైనట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. ఉదయం జరిగిన మొదటి సెమిస్టర్ రెగ్యూలర్ / బ్యాక్ లాగ్ …
Read More »పోలీస్ ఉద్యోగార్ధుల ముందస్తు శిక్షణ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్
నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలీసు శాఖలో ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకున్న షెడ్యూల్డ్ కులాలకు చెందిన పురుష అభ్యర్థులకు ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా పోలీస్ శాఖ సహకారంతో ఎడపల్లి మండలం జానకంపేట్లోని సీటీసీ కేంద్రంలో ముందస్తు శిక్షణ అందిస్తుండగా, శిక్షణ కేంద్రాన్ని కలెక్టర్ సి.నారాయణరెడ్డి మంగళవారం సందర్శించారు. కేంద్రంలో అభ్యర్థులకు అందుబాటులో ఉంచిన సదుపాయాలను పరిశీలించారు. వారి …
Read More »23 వ తేదీ వరకు డిగ్రీ పరీక్షల ఫీజు గడువు
డిచ్పల్లి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్ థియరీ పరీక్షల ఫీజు గడువు ఈ నెల 23 వ తేదీ వరకు ఉందని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ షెడ్యూల్ విడుదల చేశారు. అంతేగాక 100 రూపాయల అపరాధ రుసుముతో ఈ …
Read More »18 నుండి బి.ఎడ్ పరీక్షలు
డిచ్పల్లి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల బి.ఎడ్. మొదటి సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 18 నుంచి మరియు బి.ఎడ్. మూడవ సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 21 నుంచి ప్రారంభం కానున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ తెలిపారు. దీనికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్ను ఆమె విడుదల చేశారు. కావున ఈ విషయాన్ని బి.ఎడ్. …
Read More »ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్
నిజామాబాద్, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ నగరంలోని విశ్వశాంతి జూనియర్ కాలేజీలో కొనసాగుతున్న ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. ఆయా గదులలో తిరుగుతూ, పరీక్ష నిర్వహణ తీరును నిశితంగా గమనించారు. విద్యార్థుల హాజరు గురించి కలెక్టర్ ఆరా తీయగా, 394 మందికి గాను మంగళవారం నాటి సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ సబ్జెక్టు పరీక్షకు 386 మంది …
Read More »హిందీలో సయ్యద్ తాహెర్కు డాక్టరేట్
డిచ్పల్లి, మే 10 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో హిందీ విభాగంలో పరిశోధక విద్యార్థి సయ్యద్ తాహెర్కు పిహెచ్. డి. డాక్టరేట్ పట్టా ప్రదానం చేశారు. దీనికి సంబంధించిన ఓపెన్ వైవా – వోస్ (మౌఖిక పరీక్ష) ను మంగళవారం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోని మినీ సమావేశ మందిరంలో నిర్వహించారు. హిందీ విభాగ బిఒఎస్ చైర్మన్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. ఎం.డి. జమీల్ అహ్మద్ …
Read More »దరఖాస్తులను ప్రజావాణి సైట్లో అప్లోడ్ చేయాలి
నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరిస్తూ వెంటదివెంట సంబంధిత సైట్లో అప్లోడ్ చేయాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 55 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి కలెక్టరేటుకు తరలివచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ సి.నారాయణరెడ్డి, ఆదనపు …
Read More »ఇంటర్ పరీక్షలు…. ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు
నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లాలో సోమవారం జరిగిన మొదటి సంవత్సరం ఇంగ్లీష్ పరీక్షలో జిల్లాలో ఒకరిపై మాల్ ప్రాక్టీస్ కేసు నమోదు కాగా 822 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జిల్లా ఇంటర్ విద్య అధికారి రఘురాజ్తో పాటు, అధికారి రజీయుధిన్ నిజామాబాద్ పట్టణంలోని 8 పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసి సమీక్షించారు. మొత్తం 18,036 మంది విద్యార్థులకు గాను 17,214 మంది …
Read More »మెడికల్ కాలేజీకి శరీరదానం ఆదర్శనీయం
నిజామాబాద్, మే 9 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బొమ్మెర స్వరూప,ప్రభుత్వ ఉపాధ్యాయురాలు (భర్త క్యాతం సిద్దిరాములు,న్యాయవాది, పౌర హక్కుల సంఘం, ప్రజాస్వామిక గొంతుక), కామారెడ్డి, క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ సోమవారం ఉదయం 3.20 నిమిషాలకు ఇంటి వద్ద మరణించారు. ఆమె మృతదేహాన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీ, నిజామాబాద్ కు ఆమె కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ సందర్భంగా పౌర హక్కుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు, హైకోర్టు …
Read More »