Blog Layout

ఎస్‌టి అభ్యర్థులకు ముఖ్య గమనిక

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు ఉచిత శిక్షణ కోసం ఎస్‌టి గిరిజన అభ్యర్థులు స్క్రీనింగ్‌ టెస్టు నిర్వహించిన ఆయా మెరిట్‌ జాబితాలు సంబంధిత తహసీల్దారు, ఎంపిడివో, డిడబ్ల్యువో వారి కార్యాలయాల నోటీసు బోర్డుల్లో అతికించడం జరిగిందని డిటిడివో ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్‌ ఆధారంగా, 50 : 50 నిష్పత్తిలో స్త్రీ పురుషులకు ఇన్స్‌పెక్టర్‌, కానిస్టేబుల్స్‌కు సంబంధిత శిక్షణ కేంద్రానికి చేరుటకు అడ్మిషన్‌ …

Read More »

దేవుని దయతో అందరు కలిసి నమాజ్‌ చేసే భాగ్యం కలిగింది…

కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పవిత్ర రంజాన్‌ వేడుకలు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. పట్టణంలోని రైల్వే స్టేషన్‌ పక్కన గల ఖదిం ఈద్గవద్ద మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌ ముస్లింలు రంజాన్‌ పండుగ (ఈద్‌-ఉల్‌-ఫితర్‌) ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. ప్రార్థనల అనంతరం ఒకరికొకరు ఆలింగనం చేసుకొని పవిత్ర రంజాన్‌ పర్వదిన శుభాకాంక్షలు అందరికీ చెప్పారు. …

Read More »

ఘనంగా మహాత్మా బసవేశ్వర జయంతి

నిజామాబాద్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా బసవేశ్వర జయంతి ఉత్సవాలను మంగళవారం జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ప్రగతి భవన్‌లో నిర్వహించిన వేడుకల్లో కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మహాత్మా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, మహనీయులను స్మరించుకుంటూ వారి స్ఫూర్తితో ముందుకు సాగేందుకు వీలుగా ప్రభుత్వం మహనీయుల …

Read More »

ప్రతి ఒక్కరు ఆధ్యాత్మికతను అలవరుచుకోవాలి

కామారెడ్డి, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహాత్మా బసవేశ్వరుడు మహిళలకు ప్రత్యేక గౌరవం ఇచ్చేవారని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో మంగళవారం జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాత్మా బసవేశ్వర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికతను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల …

Read More »

ఘనంగా ఈద్‌ ఉల్‌ ఫితర్‌ వేడుకలు

నందిపేట్‌, మే 3 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ముస్లింలు అత్యంత పవిత్రంగా కొలిచే రంజాన్‌ (ఈద్‌ -ఉల్‌-ఫితర్‌) పండగను మంగళవారం నందిపేట్‌ మండలంలోని ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. నెల రోజుల పాటు మండుటెండలను సైతం లెక్కచేయకుండా కఠోర ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లింలు సోమవారం సాయంత్రం పర్వాలు చంద్ర దర్శనం సమాచారంతో ఉపవాస దీక్షలు విరమించి మంగళవారం (ఈద్‌-ఉల్‌-ఫితర్‌) పర్వదినాన్ని జరుపుకోవాలని ముస్లిం …

Read More »

విద్యా యజ్ఞంలా మన ఊరు – మన బడి

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ఒక యజ్ఞం తరహాలో చేపట్టి, పాఠశాలలు పునః ప్రారంభం అయ్యే నాటికి సకల సౌకర్యాలతో అలరారే విధంగా పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతూ పూర్తి చేయాలని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌ రావు, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి కలెక్టర్లకు పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం …

Read More »

రంజాన్‌ ఈద్‌ కు ముస్తాబయిన ఈద్గాప్‌ాలు

నందిపేట్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారతదేశమంతట భక్తి శ్రద్ధలతో ఉపవాస వ్రతాలు పాటించిన ముస్లింలు మంగళవారం ఈద్‌ ఉల్‌ ఫితర్‌ పండుగ జరుపుకోనున్నారు. అలాగే నిజామాబాద్‌ జిల్లాలోని నందిపేట్‌ మండలంలోని ముస్లింలు మంగళవారం ఉదయం ఇద్‌ నమాజ్‌ కొరకు ముందస్తుగా సోమవారం ఈద్‌ గాప్‌ాలను ముస్తాబు చేశారు. గ్రామ పంచాయతీ పాలక వర్గం శుభ్రత పనులు చేపట్టగా ముస్లిం కమిటీలు టెంట్‌ షామియాణాలు వేశారు. …

Read More »

4న రక్తదాన శిబిరం

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈ నెల 4వ తేదీ బుధవారం ఐవిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి మండలి చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా 50వ జన్మదినాన్ని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంకులో ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు విశ్వనాధుల మహేష్‌ గుప్తా, గోవింద్‌ భాస్కర్‌ గుప్తా, …

Read More »

ఉచిత బస్‌ సర్వీస్‌ ప్రారంభం

గాంధారి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్దులు, వికలాంగులు, మహిళల కోసం ఉచిత బస్‌ సర్వీస్‌ ను సోమవారం కాంగ్రెస్‌ నాయకులు ప్రారభించారు. గాంధారి మండల కేంద్రం నుండి కామారెడ్డి వరకు బస్‌ నడపనున్నట్లు తెలిపారు. ఎల్లారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ కో ఆర్డినేటర్‌ వడ్డేపల్లి సుభాష్‌ రెడ్డి తన స్వచ్చంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ బస్‌ సర్వీస్‌ కొనసాగుతుందని అన్నారు. ప్రతి రోజు …

Read More »

మెడికల్‌ కాలేజీకి శరీరదానం

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరణించిన తర్వాత తమ పార్ధివదేహాన్ని సమాజ హితం కోసం, విద్యార్థుల ప్రయోగాలకు ఉపయోగపడేలా ప్రభుత్వ మెడికల్‌ కాలేజీకి దానం చేయడం ఆదర్శనీయమైన నిర్ణయమని సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా నగర కార్యదర్శి ఎం.సుధాకర్‌ అన్నారు. బ్రాహ్మణపల్లి సావిత్రి (80), నివాసం కేశారం గ్రామం. ఈరోజు మధ్యాహ్నం 1.28 నిమిషాలకు మరణించారు. ఆమె కూతురు విజయ అల్లుడు నారాయణ, కుటుంబ సభ్యులు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »