Blog Layout

దాన దర్మాల మాసం.. రంజాన్‌

నందిపేట్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ మాసం దాన దర్మాల మాసంగా ముస్లిం ప్రజలు గుర్తించి తమ సంపాదనలోని కొంత భాగాన్ని పేద ప్రజల హక్కుగా భావించి భావించి వరాల వసంత మైన రంజాన్‌ మాసంలో విరివిగా దానధర్మాలు చేస్తారని జమాతే ఇస్లామి హింద్‌ కన్వీనర్‌ ఆఫ్రోజ్‌ ఖాన్‌ తెలిపారు. జమాతే ఇస్లామి హింద్‌ నందిపేట్‌ శాఖ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని మస్జీద్‌ మౌజా …

Read More »

మే 10 లోగా ప్రతిపాదనలు పూర్తిచేయాలి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మే 10 లోగా మన ఊరు మన బడి మొదటి విడతలో ఎంపికైన పాఠశాలలకు ప్రతిపాదనలు పూర్తిచేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్‌ రావు, రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సోమవారం వారు హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్సులో జిల్లా స్థాయి అధికారులతో మాట్లాడారు. ఉపాధి హామీ పథకం కింద గుర్తించిన పనులకు …

Read More »

సేవా భారతి ఆధ్వర్యంలో టెట్‌ శిక్షణ

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వశిష్ట డిగ్రీ పీజీ కళాశాలలో సేవాభారతి కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో టెట్‌ పేపర్‌ -1 ఉచిత శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయని శిక్షణ తరగతుల సమన్వయకర్త మార బాల్‌ రెడ్డి, కోర్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వేద ప్రకాష్‌ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ సైకాలజీ స్టేట్‌ పేమ్‌ ఫ్యాకల్టీ, కోర్స్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ వేద …

Read More »

నిరుద్యోగులకు తీపి కబురు

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజా రవాణా వ్యవస్థలో అతి పెద్ద సంస్థగా పేరుగాంచిన టి.ఎస్‌.ఆర్‌.టి.సి సామాజిక సేవలోనూ తనవంతు పాత్ర పోషిస్తోంది. ఆర్‌టిసి సంస్థ అభ్యున్నతి దిశగా ఆలోచిస్తూనే సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకుని సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్ర వేసుకుంటుందని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్‌ చైర్మన్‌, నిజామాబాదు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్‌ వెల్లడిరచారు. ఇటీవల కాలంలో …

Read More »

మొక్కలు నాటడానికి గుంతలు తీయించాలి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణంలోని నర్సరీని సోమవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ పరిశీలించారు. నర్సరీలో ఉన్న మొక్కలు వివరాలను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో ఖాళీ స్థలాలను గుర్తించి హరిత హారంలో మొక్కలు నాటడానికి గుంతలు తీయించాలని అధికారులకు సూచించారు. గృహాలకు ఇవ్వడానికి అనువైన మొక్కలను పెంచాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే, …

Read More »

జిల్లా ప్రజలకు రంజాన్‌ శుభాకాంక్షలు

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రంజాన్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని రాష్ట్ర రోడ్లు-భవనాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి, శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. పవిత్ర రంజాన్‌ మాసం సందర్భంగా మండుటెండల్లోనూ ముస్లిం మైనారిటీలు ఎంతో నియమ నిష్ఠతో నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు నిర్వర్తించారని అన్నారు. ఉపవాస …

Read More »

టీయూ న్యాయ విభాగంలో మూట్‌ – కోర్ట్‌

డిచ్‌పల్లి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో విభాగాధిపతి, బిఒఎస్‌ చైర్‌ పర్సన్‌ డా. బి. స్రవంతి ఆధ్వర్యంలో ఎల్‌ఎల్‌బి కోర్సుకు చెందిన ఆరవ సెమిస్టర్‌ విద్యార్థులకు సోమవారం నమునా – కోర్టు (మూట్‌ – కోర్ట్‌) నిర్వహించారు. నిజామాబాద్‌ జిల్లా కోర్ట్‌ నుంచి సీనియర్‌ అడ్వకేట్‌ రామాగౌడ్‌ ఎక్స్‌ టర్నల్‌ ఎగ్జామినర్‌గా విచ్చేశారు. విద్యార్థులు నమూనా కోర్టు విధి విధానాలు, …

Read More »

ఆయిల్‌ పామ్‌ నర్సరీని సందర్శించిన మంత్రి

ఆర్మూర్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆర్మూర్‌ మండలం చేపూర్‌ వద్ద గల ఆయిల్‌ పామ్‌ నర్సరీని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి సోమవారం సందర్శించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దాదన్నగారి విట్టల్‌ రావు, కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డిలతో కలిసి నర్సరీలో పెరుగుతున్న ఆయిల్‌ పామ్‌ మొక్కలను పరిశీలించారు. మొక్కల పెంపకం కోసం అవలంభిస్తున్న పద్ధతుల గురించి, వాటి పంపిణీ కోసం రూపొందించిన …

Read More »

ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

నిజామాబాద్‌, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజావాణి పెండిరగ్‌ దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజావాణి కార్యక్రమం ఎంతో ప్రాధాన్యతతో కూడుకుని ఉన్నందున దరఖాస్తుల పరిష్కారానికి అంకితభావంతో కృషి చేయాలని హితవు పలికారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం కలెక్టరేటులోని ప్రగతి భవన్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 67 ఫిర్యాదులు అందాయి. జిల్లాలోని వివిధ …

Read More »

ఫిర్యాదులు సత్వరం పరిష్కరించాలి

కామారెడ్డి, మే 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్‌ చంద్రమోహన్‌ ఈ సందర్భంగా ప్రజల నుంచి ఫిర్యాదులు, వినతులు స్వీకరించారు. ప్రజా విజ్ఞప్తులు, ఫిర్యాదులను సత్వరం పరిష్కారం చేయాల్సిందిగా అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలోజిల్లా పరిషత్‌ సీఈవో సాయా గౌడ్‌, కలెక్టరేట్‌ ఏవో రవీందర్‌, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »