కామారెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : దోమకొండ మండల కేంద్రానికి చెందిన మందుల సంతోష్ కుమార్ సోమవారం నందివాడకు చెందిన యశోదకు (24) ప్రభుత్వ వైద్యశాలలో ఓ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో ముందుకు వచ్చి పట్టణ కేంద్రంలోని వి.టి. ఠాకూర్ బ్లడ్ బ్యాంకులో రక్తదానం చేశారని కామారెడ్డి జిల్లా రెడ్ క్రాస్ సమన్వయకర్త బాలు తెలిపారు. ఈ సందర్భంగా స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు …
Read More »Blog Layout
ప్రజావాణి సమస్యలను సత్వరమే పరిష్కరించాలి
కామారెడ్డి, ఏప్రిల్ 4 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజావాణిలో వచ్చిన సమస్యలను సంబంధిత శాఖల అధికారులు సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కోరారు. ప్రజావాణి …
Read More »జిల్లా ప్రజలకు మంత్రి, కలెక్టర్ ఉగాది శుభాకాంక్షలు
నిజామాబాద్, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర రోడ్లు భవనాలు, గృహ నిర్మాణ, శాసనసభా వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లా ప్రజలకు ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలిపారు. శుభకృత్ నామ సంవత్సరంలో జిల్లా ప్రజలందరికి శుభాలు చేకూరాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు. ఉగాది పండగను ఇంటిల్లిపాది ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకుంటోందని, ఇప్పటికే సంక్షేమాభివృద్ది …
Read More »5న డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఈ నెల 5 వ తేదీన డా.బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలను కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో అధికారికంగా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కామారెడ్డి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఈ నెల 5 న ఉదయం 10.30 …
Read More »వారం రోజుల్లో ప్రతిపాదనలు పూర్తిచేయాలి
కామారెడ్డి, ఏప్రిల్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మొదటి విడతలో ఎంపికైన పాఠశాలల ప్రతిపాదనలను ఇంజనీరింగ్ అధికారులు వారం రోజుల వ్యవధిలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ మన ఊరు- మన బడి కార్యక్రమంపై ఇంజనీరింగ్ అధికారులు, మండల విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులతో సమీక్ష నిర్వహించారు. పాఠశాలల …
Read More »3న జాబ్మేళా
కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మదన్ మోహన్ రావు ట్రస్ట్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువత కోసం ఏప్రిల్ 3 న జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందని టీపీసీసీ ఐటి సెల్ చైర్మన్ మదన్ మోహన్ రావు తెలిపారు. గురువారం ఆయన జిల్లా కేంద్రంలోని తన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ.. గ్రామాల్లో చదువుకుని ఉద్యోగాలు లేక అనేక మంది …
Read More »అభివృద్ది కార్యక్రమాలు ప్రారంభించిన స్పీకర్
బాన్సువాడ, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండలం హంగర్గఫారం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన, ప్రారంభోత్సవాలలో తెలంగాణ రాష్ట్ర శాసనసభాపతి పోచారం శ్రీనివాస రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డిసిసిబి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, నిజామాబాద్ జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి, నిజామాబాద్ పోలీసు కమిషనర్ నాగరాజు, బోదన్ ఆర్డివో రాజేశ్వర్, నాయకులు పోచారం సురేందర్ …
Read More »ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు
డిచ్పల్లి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఉమెన్ సెల్ డైరెక్టర్ డా. అపర్ణ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ విచ్చేసి మాట్లాడుతూ… మహిళా శక్తి అనంతమైందని అన్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయంలో బాలికల విద్యాభ్యసన శాతం అధికంగా ఉందన్నారు. ఫలితాల వెల్లడిలో అన్ని అనుబంధ కళాశాలలను కలుపుకొని …
Read More »పక్షం రోజుల్లో 21వ ప్యాకేజీ జలాలు అందుబాటులోకి…
నిజామాబాద్, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి ఇకపై సమృద్ధిగా సాగు జలాలు అందుబాటులోకి రానున్నాయని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి పేర్కొన్నారు. పోచంపాడ్ బ్యాక్ వాటర్ మళ్లింపు కోసం చేపట్టిన 21వ ప్యాకేజీ పనులు పక్షం రోజుల్లో పూర్తి కానున్నాయని, తద్వారా బాల్కొండ నియోజకవర్గ రైతాంగానికి సాగునీటి బెంగ శాశ్వతంగా దూరం కానున్నదని హర్షం వ్యక్తం చేశారు. …
Read More »మహనీయుల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలి
కామారెడ్డి, మార్చ్ 31 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహనీయుల జయంతి వేడుకలు మున్సిపల్ కార్యాలయం ఆవరణలో నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. జిల్లా షెడ్యూల్ కులాల శాఖ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్లో మహనీయుల జయంతి వేడుకలపై ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. దళిత బంధు పథకంలో లబ్ధిదారులు లాభదాయకమైన యూనిట్లను ఏర్పాటు చేసుకునే విధంగా ప్రతినిధులు అవగాహన కల్పించాలని కోరారు. ఏప్రిల్ 5న బాబు …
Read More »