Blog Layout

ప్రభుత్వం నిర్ణయించిన ధరకు రెట్టింపు ధర పలుకుతున్న ప్లాట్లు

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలం అడ్లూరు శివారులోని ధరణి టౌన్షిప్లు ప్లాట్ల ప్రత్యక్ష వేలం గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ మాట్లాడారు. ప్రభుత్వం నిర్ణయించిన ధర చదరపు గజం కు రూ. 7 వేలు ఉందని, వేలం ద్వారా ప్రజలు కొన్ని ప్లాట్లు చదరపు గజంకు రూ.15,800 లకు దక్కించుకున్నారని …

Read More »

సైబర్‌ నేరాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సైబర్‌ నేరాలు జరగకుండా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలనిజిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ వెంకటేష్‌ ధోత్రే అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో మంగళవారం ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవం సందర్భంగా జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో నాణ్యమైన డిజిటల్‌ ఫైనాన్స్‌పై సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు. …

Read More »

దళిత బంధులో ఎలాంటి అపోహలకు తావు లేదు

నిజామాబాద్‌, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళిత బంధు పథకంలో ఎలాంటి అనుమానాలు, అపోహలకు తావు లేదని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి స్పష్టం చేశారు. ఈ పధకానికి సంబంధించిన నిధులు ఇప్పటికే జిల్లాకు మంజూరై సిద్ధంగా ఉన్నాయని, ఏప్రిల్‌ మొదటి వారం నుండి యూనిట్ల స్థాపన కోసం లబ్దిదారులకు నిధులు కేటాయిస్తామని తెలిపారు. కలెక్టర్‌ మంగళవారం బోధన్‌ శాసనసభా నియోజకవర్గంలోని ఎడపల్లి మండలం …

Read More »

రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా గాంధారి మండలము పేట్‌ సంఘం గ్రామానికి చెందిన కూచి సంగయ్యకు ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరమని తెలియజేయడంతో వెంటనే స్పందించి పట్టణానికి చెందిన మహేష్కర్‌ రాజు విద్యుత్‌ శాఖ ఆపరేటర్‌ బి పాజిటివ్‌ రక్తాన్ని సకాలంలో అందించి ప్రాణాలు కాపాడినట్టు కామారెడ్డి జిల్లా రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలు పేర్కొన్నారు. రక్తదానానికి ముందుకు …

Read More »

బస్తీ దవాఖానాల కోసం స్థలాలు ఎంపిక చేయాలి

కామారెడ్డి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పట్టణ ప్రగతి, స్వఛ్ఛ సర్వేక్షన్‌, బస్తీ దవాఖానలపై రాష్ట్ర మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ డైరెక్టర్‌ సత్యనారాయణ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. పట్టణాల్లో బస్తి దావఖానాల కోసం మున్సిపల్‌ అధికారులు స్థలాలను ఎంపిక చేయాలని సూచించారు. పట్టణాల్లో పరిశుభ్రత కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని కోరారు. పట్టణ ప్రగతిలో చేపట్టిన అభివృద్ధి పనుల పై సమీక్ష …

Read More »

డిగ్రీ పరీక్షల్లో నలుగురు విద్యార్థులు డిబార్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 15 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ, …

Read More »

ధరణి టౌన్షిప్‌ లో రేపు 70 ప్లాట్లకు వేలం

కామారెడ్డి, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌లోని 70 ప్లాట్లకు మంగళవారం వేలం వేయనున్నట్లు జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో సోమవారం ధరణి టౌన్‌షిప్‌లోని ప్లాట్ల వేలం పాట పై విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. సోమవారం 62 ప్లాట్ల కు వేలం వేసినట్లు చెప్పారు. చదరపు గజానికి ఏడు వేల రూపాయల నుంచి 14,200 …

Read More »

మన ఊరు – మన బడి పనుల అంచనాలను తక్షణమే రూపొందించండి

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపర్చేందుకు వీలుగా ప్రభుత్వం కొనసాగిస్తున్న మన ఊరు – మన బడి కార్యక్రమం కింద చేపట్టాల్సిన పనులకు సంబంధించిన అంచనాలను తక్షణమే రూపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం నాటికి ఒక్కో అధికారి కనీసం రెండు పాఠశాలలకు సంబంధించిన పనుల అంచనాలను రూపొందించి సమగ్ర వివరాలతో నివేదికలు సమర్పించాలని …

Read More »

వృద్దులు, దివ్యాంగుల క్యాలెండర్‌ ఆవిష్కరించిన అదనపు కలెక్టర్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వృద్దులు, దివ్యాంగుల కోసం జిల్లా మహిళా శిశు సంక్షేమం, దివ్యాంగులు, వృద్దుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా రూపొందించిన క్యాలెండర్‌లను సోమవారం సాయంత్రం స్థానిక ప్రగతి భవన్‌లో అదనపు కలెక్టర్‌ చంద్రశేఖర్‌ ఆవిష్కరించారు. దివ్యాంగులు, వికలాంగులకు ఉపయోగపడే విధంగా తెలుగు, ఆంగ్ల భాషలలో రూపొందించిన క్యాలెండర్‌లలో వారికోసం ఉద్దేశించిన చట్టాల గురించి పొందుపర్చామని ఈ సందర్భంగా మహిళా శిశు …

Read More »

ప్రభుత్వ బడుల్లో ఆంగ్ల మాధ్యమం బోధనతో అద్భుతాలు

నిజామాబాద్‌, మార్చ్‌ 14 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఆంగ్ల మాధ్యమంలో విద్యా బోధనతో ప్రభుత్వ పాఠశాలల్లో అద్భుతాలు ఆవిష్కరించబోతున్నాయని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి పేర్కొన్నారు. కార్పొరేట్‌ స్కూళ్లకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు పటిష్టం అవుతున్నాయని అన్నారు. పేద కుటుంబాలకు చెందిన పిల్లలు చదువుకునే సర్కారీ బడులకు మహర్దశ కల్పిస్తూ, విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసం ప్రభుత్వం చక్కటి బాటలు వేస్తోందని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమ బోధన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »