Blog Layout

న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులు

కామారెడ్డి, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయ వ్యవస్థకు న్యాయవాదులే పునాదులని సత్వర న్యాయానికి తమ వంతు కృషి చేయాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టు జడ్జి జస్టిస్‌ నర్సింహారెడ్డి పేర్కొన్నారు. శనివారం కామారెడ్డి జిల్లా కోర్టులోని బార్‌ అసోసియేషన్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. కార్యక్రమానికి జిల్లా కోర్టు బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు బిక్షపతి అధ్యక్షత వహించారు. కామారెడ్డిలో నూతనంగా అదనపు కోర్టులు ఏర్పాటు చేస్తామని …

Read More »

ద్రువీకరణ పత్రాలు సమగ్రంగా పరిశీలించాలి…

నిజాంసాగర్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : దళితబందు లబ్ధిదారుల ధ్రువీకరణ పత్రాలను సమగ్రంగా పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. నిజాంసాగర్‌ ఎంపీడీవో కార్యాలయంలో శనివారం ఆయన అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. నిజాంసాగర్‌ మండలాన్ని ప్రభుత్వం పైలెట్‌ ప్రాజెక్టుగా ఎంపిక చేసిందని తెలిపారు. అధికారులు గ్రామస్థాయిలో గ్రామ సభ ఏర్పాటు చేసి లబ్ధిదారులు ఎంచుకోవాల్సిన యూనిట్ల పై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఇద్దరు డిబార్‌

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు శనివారం కూడా ప్రశాంతంగా కొనసాగాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన ఐదవ, …

Read More »

ప్రజా సమస్యలను పరిష్కరించాలి

నిజామాబాద్‌, మార్చ్‌ 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అర్హులందరికీ ఆసరా పెన్షన్‌ ఇవ్వాలని, ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని, నూతనంగా రేషన్‌ కార్డులు ఇవ్వాలని, పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా, సౌత్‌, నార్త్‌, రూరల్‌ తహాసిల్దార్‌ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇచ్చారు. ఈ సందర్భంగా సిపిఐ (ఎం.ఎల్‌) ప్రజాపంథా …

Read More »

కామారెడ్డిలో జాబ్‌ మేళ

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని నిరుద్యోగ యువతియువలకు ప్రయివేటు రంగంలో ఉద్యోగాలు కలిపించేందుకు ఈ నెల 7వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుండి మద్యాహము 2 గంటల వరకు కామారెడ్డి ఇందిరా గాంధీ స్టేడియంలో జాబు ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఉపాది కల్పనాధికారి ఎస్‌. షబ్న ఒక ప్రకటనలో తెలిపారు. హైదరాబాద్‌ నందు ప్రముఖ హోటల్‌ క్రితుంగ …

Read More »

14 వైద్య పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పని చేయుటకు వైద్యుల పొస్టులు 14 ఖాళీల కోసం ఎం.బి.బి.ఎస్‌ విద్యార్హత గల అభ్యర్థుల నుండి మరియు ఒక యస్‌.టి.యస్‌. సీనియర్‌ ట్రీట్‌ మెంట్‌ సూపర్‌ వైజర్‌ – టి.బి. పోస్టు కోసం ఏదేని బాచిలర్స్‌ డిగ్రీ లేదా సానిటరీ ఇన్స్‌పెక్టర్‌ ట్రైనింగ్‌ కోర్సు పూర్తి చేసి రెండు నెలల కంప్యూటర్‌ …

Read More »

ప్రగతి శూన్యంగా ఉందని కలెక్టర్‌ ఆగ్రహం…

నిజామాబాద్‌, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా మెటల్‌ కాంపోనెంట్‌ కింద చేపట్టిన సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పనులకు సంబంధించి సత్వరమే మస్టర్లు రూపొందించాలని కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నెల 5 వ తేదీ (శనివారం) మధ్యాహ్నం లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆయా మండలాల ఎంపీడీవోలు, ఉపాధి హామీ ఏపీఓలు, …

Read More »

ఆర్‌డివో కార్యాలయం తనిఖీ

కామారెడ్డి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : బాన్సువాడ ఆర్డీవో కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా రెవెన్యూ అధికారి కలెక్టర్‌ చంద్రమోహన్‌ సందర్శించారు. రికార్డులను పరిశీలించారు. బాన్సువాడ, బిచ్కుంద తహసిల్దార్‌ కార్యాలయాలను సందర్శించారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. బిచ్కుంద లోని శివ బాలాజీ, మహేక్‌ రైస్‌ మిల్‌లను సందర్శించారు. లక్ష్యానికి అనుగుణంగా ధాన్యాన్ని మిల్లింగ్‌ చేయాలని రైస్‌ మిల్‌ యాజమానులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డివో రాజా …

Read More »

క్రికెట్‌ టోర్నమెంట్‌ విజేతలను ప్రశంసించిన వీసీ

డిచ్‌పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో గత కొన్ని రోజుల క్రితం మైదాన ప్రాంగణంలో టిఆర్‌ఎస్‌వి, విద్యార్థి జెఏసి, రీసర్చ్‌ స్కాలర్‌ అసోసియేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో కేసీఆర్‌, బాజిరెడ్డి గోవర్ధన్‌ జన్మదిన వేడుకల సందర్భంగా క్రికెట్‌ టోర్నమెంట్‌ నిర్వహించిన విషయం తెలిసిందే. కాగా శుక్రవారం ఉదయం క్రికెట్‌ టోర్నమెంట్‌లో విజయం సాధించిన టీయూ ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బందిని తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య …

Read More »

టీయూ న్యాయ విభాగంలో వైవా – వోస్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 4 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని న్యాయ విభాగంలో ఎల్‌ఎల్‌బి కోర్సుకు చెందిన ఐదవ సెమిస్టర్‌ విద్యార్థులకు గురువారం, శుక్రవారం (రెండురోజుల పాటు) వైవా – వోస్‌ నిర్వహించారు. మొదటి రోజు ‘‘ఆల్టర్నేటీవ్‌ డిస్ప్యూట్స్‌ రిజల్యూషన్స్‌’’ అనే అంశంపై నిర్వహించిన వైవా – వోస్‌కు నిజామాబాద్‌ నుంచి సీనియర్‌ అడ్వకేట్‌ జె. వెంకటేశ్వర్లు ఎక్స్‌ టర్నల్‌ ఎగ్జామినర్‌గా హాజరైనారు. రెండవ రోజు ‘‘ప్రొఫెషనల్‌ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »