Blog Layout

మాదిగఅమరవీరులకు ఘననివాళులు

వేములవాడ, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేములవాడ పట్టణంలోని చెక్కపల్లి బస్టాండ్‌ కూడలి వద్ద ఉన్న చాకలి ఐలమ్మ విగ్రహం ఎదుట ఎంఆర్‌పిఎస్‌ మరియు మహాజన సోషలిస్టు పార్టీ ఆధ్వర్యంలో మాదిగ అమరవీరుల దినోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఎంఆర్‌పిఎస్‌ జిల్లా ఇంచార్జి ఖానాపురం లక్ష్మణ్‌ రాష్ట్ర నాయకులు ఆవునూరి ప్రభాకర్‌ గుండా థామస్‌ జిల్లా నాయకుడు …

Read More »

అంగన్‌వాడి కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్‌

కామారెడ్డి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డిలో 41వ వార్డ్‌ అంగన్‌వాడీ సెంటర్‌ను బుదవారం జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ తనిఖీ చేశారు. గర్భిణీలు, బాలింతలు పోషకాహారాన్ని తీసుకోవాలని సూచించారు. కేంద్రంలో గుడ్లు, పప్పు, నూనె పదార్ధాలు, పౌష్టికాహార ఆవశ్యకతను వివరించారు. కలెక్టర్‌ వెంట 41 వార్డ్‌ కౌన్సిలర్‌ కాళ్ళ రాజమణి గణేష్‌, అంగన్‌వాడీ సిబ్బంది, ఆశ సిబ్బంది, వార్డ్‌ సభ్యులు ఉన్నారు.

Read More »

ఉపకార వేతనాలు వంద శాతం అందేలా చూడాలి…

కామారెడ్డి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకార వేతనాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వంద శాతం అందేలా ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్‌ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో బుధవారం జరిగిన జూమ్‌ మీటింగ్‌లో జిల్లా కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల దరఖాస్తులను పూర్తి చేసి ఆన్‌లైన్‌లో …

Read More »

ప్రశాంతంగా కొనసాగుతున్న డిగ్రీ పరీక్షలు

డిచ్‌పల్లి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ డిగ్రీ కళాశాలలో గల బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ. కోర్సులకు చెందిన మొదటి, మూడవ, ఐదవ సెమిస్టర్స్‌ రెగ్యూలర్‌ మరియు రెండవ, నాల్గవ, ఆరవ సెమిస్టర్‌ బ్యాక్‌ లాగ్‌ థియరీ పరీక్షలు బుధవారం కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నాయని పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ఎం. అరుణ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం జరిగిన పరీక్షల్లో …

Read More »

ఈ నెల 7 వరకు పీజీ పేపర్స్‌ రీకౌంటింగ్‌

డిచ్‌పల్లి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ పీజీ కళాశాలలో గల ఎం.ఎ., ఎం.కాం., ఎమ్మెస్సీ, ఎంసిఎ, ఎంబిఎ, ఎంఎస్‌ డబ్ల్యూ, ఎల్‌ఎల్‌ఎం, బిఎల్‌ఐ ఎస్సీ కోర్సులకు చెందిన మొదటి సెమిస్టర్‌ థియరీ పరీక్షా ఫలితాలను ఇటీవల విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా పరీక్షలకు చెందిన జవాబు పత్రాలకు ఈ నెల 7 వ తేదీ వరకు రీకౌంటింగ్‌ ప్రక్రియ …

Read More »

మార్చి 7న ప్లాట్ల వేలంపై అవగాహన సదస్సు

కామారెడ్డి, మార్చ్‌ 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్చి 7న సోమవారం ఉదయం 11:00 గంటలకు రాజీవ్‌ స్వగృహ (ధరణి టౌన్షిప్‌) లో ప్లాట్ల బహిరంగ వేలంపై గెలాక్సీ ఫంక్షన్‌ హాల్‌లో అవగాహన సదస్సు ఏర్పాటు చేస్తామని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తెలిపారు. బుధవారం ఆయన ధరణి టౌన్‌షిప్‌లో స్థిర వ్యాపారుల అవగాహన సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మార్చి 14 నుంచి …

Read More »

శివరాత్రి ఉత్సవాలలో పాల్గొన్న షబ్బీర్‌ అలీ

కామారెడ్డి, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మహా శివరాత్రి సందర్భంగా కామారెడ్డి జిల్లా మద్దికుంట లోని బుగ్గ రామలింగేశ్వర మందిరంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో మాజీ మంత్రి మాజీ మండలి ప్రతిపక్ష నేత మొహమ్మద్‌ అలీ షబ్బీర్‌ పాల్గొన్నారు. స్వామి, అమ్మవారికి పట్టు వస్త్రాలు, పుస్తే మట్టెలు సమర్పించారు. పార్వతీ పరమేశ్వరులకు ప్రజలు నీరాజనం పలికారు. స్వాగత తోరణం నుండి నుంచి కళ్యాణవేదిక వరకు శోభాయాత్ర …

Read More »

శివనామస్మరణతో మారుమ్రోగిన శైవక్షేత్రాలు

మోర్తాడ్‌, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మానవజాతి కోరిన కోర్కెలు తీర్చే దైవం మహాదేవుడి నేడు పరమ పవిత్రమైన మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అశేష భక్తజనం స్వామివారిని దర్శించుకున్నారు. నిజామాబాద్‌ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని ఏర్గట్ల, కమ్మర్పల్లి, వేల్పూర్‌, మెండోరా, మోర్తాడ్‌ మండలాలలోని ఆయా గ్రామాలలో మంగళవారం మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆయా గ్రామాలలోని శివాలయాలలో భక్తులు తండోప తండాలుగా తరలి వచ్చి మొక్కులు తీర్చుకున్నారు. ఆయా …

Read More »

రక్తదానం పట్ల అపోహలు వీడండి

కామారెడ్డి, మార్చ్‌ 1 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని సాయి కృష్ణ వైద్యశాలలో లింగంపేట మండలము పరమళ్ల గ్రామానికి చెందిన సావిత్రి (28) కి గర్భసంచి ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా జూనియర్‌ రెడ్‌ క్రాస్‌ సమన్వయకర్త బాలుకు తెలియజేయడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేదప్రకాష్‌ వెంటనే స్పందించి సకాలములో రక్తాన్ని అందజేసి ప్రాణాలను …

Read More »

జిల్లావాసికి ‘‘హిందీ యౌద్ధ’’ పురస్కారం

నిజామాబాద్‌, ఫిబ్రవరి 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇండోర్‌లో జరిగిన హిందీ గౌరవ్‌, కావ్య గౌరవ్‌, హిందీ యోద్ధ పురస్కార సన్మాన వేడుకలో సీనియర్‌ జర్నలిస్టు మరియు విశ్లేషకులు కృష్ణ కుమార్‌ అష్టాన మరియు సీనియర్‌ కథా రచయిత్రి డా. కృష్ణ అగ్నిహోత్రికికి హిందీ గౌరవ్‌, అలాగే శ్రీమన్నారాయణాచార్యకు ‘‘హిందీ యౌద్ధ’’ పురస్కార సమ్మానం లభించింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మధ్యప్రదేశ్‌ ప్రభుత్వ కేబినెట్‌ మంత్రి తులసి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »