నిజామాబాద్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డు పర్సన్స్ అసోసియేషన్ జిల్లా ఆధ్వర్యంలో మార్చ్ 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించాలని జిల్లా కమిటీ తీర్మానించారు. జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయ రావు అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశంలో మహిళా దినోత్సవ కార్యక్రమాన్ని పెన్షనర్ల కుటుంబ సమ్మేళనంగా మార్చి 8న బస్వా గార్డెన్ నిజామాబాద్ నందు నిర్వహించాలని, మహిళా రిటైర్డ్ …
Read More »Blog Layout
చిన్నారుల భవిష్యత్తు కోసం చుక్కల మందు వేయించాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : చిన్నారులకు ఆరోగ్యవంతమైన చక్కటి భవిష్యత్తును అందించేందుకు తల్లిదండ్రులు తప్పనిసరిగా పల్స్ పోలియో చుక్కల మందు వేయించాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణ రెడ్డి సూచించారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చంద్రశేఖర్ కాలనీ అర్బన్ హెల్త్ సెంటర్లో కలెక్టర్ ఆదివారం చిన్నారులకు చుక్కల మందు వేసి పల్స్ పోలియో కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, పల్స్ పోలియోను …
Read More »భీంగల్ పురపాలక సంఘం చైర్ పర్సన్కి సన్మానం
భీమ్గల్, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భీంగల్ పట్టణ కేంద్రంలో మంత్రివర్యులు వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నికలు నిర్వహించగా అభ్యర్థులు 1వ వార్డ్ కౌన్సిలర్ కన్నె ప్రేమలత – సురేంధర్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం ప్రమాణ స్వీకారం చేయగా శనివారం రాత్రి 1వ వార్డ్ పట్టణ ప్రజలు వీరికి అభినందన సభ ఏర్పాటు చేశారు. సభలో వారిని పట్టణ …
Read More »వందశాతం పిల్లలకు పొలియో చుక్కలు వేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పోలియో మహమ్మారిని తరిమి వేసేందుకు జిల్లా వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. జిల్లాలో 0-5 ఏళ్లలోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేసుకునేలా చూడాలని జిల్లా కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆదివారం కామారెడ్డి జిల్లా ఆస్పత్రిలో నిర్వహించిన పల్స్ పోలియో పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరై …
Read More »ప్రగతి పనులు త్వరితగతిన పూర్తిచేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి పట్టణంలో చేపడుతున్న ప్రగతి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో శనివారం వార్డుల వారీగా చేపట్టిన ప్రగతి పనులపై ఇంజనీరింగ్ అధికారులతో ప్రభుత్వ విప్ సమీక్ష నిర్వహించారు. మురుగు కాలువలు, సిమెంట్ రోడ్లు, బీటీ రోడ్ల నిర్మాణం పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని మునిసిపల్ ఇంజనీరింగ్ …
Read More »ధరణి దరఖాస్తుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలి
నిజామాబాద్, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ధరణి కార్యక్రమంలో వచ్చే దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు రెవిన్యూ అధికారులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని కలెక్టర్ సి.నారాయణరెడ్డి సూచించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ ప్రగతి భవన్లో ధరణి కార్యక్రమంపై ఆర్దీవోలు, తహశీల్దార్లతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆయా మండలాల వారీగా పెండిరగ్ ధరణి దరఖాస్తుల గురించి ప్రస్తావిస్తూ, …
Read More »బాధిత కుటుంబానికి చెక్కు అందజేత
ఆర్మూర్, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణములోని వడ్డెర కాలోనికి చెందిన వరికుప్పల గంగాధర్ తెరాస కార్యకర్త గత రెండు సంవత్సరాల క్రితం నిర్మాణములో వున్న ఇంటికి సెంట్రింగ్ పనులు చేస్తుండగా రెండు అంతస్తుల భవనంపై నుండి ప్రమాదవశాత్తు క్రింద పడి బలమైన గాయాలతో చనిపోయాడు. అప్పుడు ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి స్థానిక కౌన్సిలర్ సంగీత ఖాందేశ్ చేయించిన తెరాస పార్టీ సభ్యత్వం ద్వారా …
Read More »బయోసైన్స్ ఉపాధ్యాయుల కాంప్లెక్స్ సమావేశం
ఆర్మూర్, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం ఆర్మూర్, బాల్కొండ, ముప్కాల్, మెండోర మండలాల పరిధిలోని బయోసైన్స్ కాంప్లెక్స్ ఉపాధ్యాయుల సమావేశం నిర్వహించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు కవిత, కాంప్లెక్స్ ఇన్చార్జ్ నరహరి మాట్లాడుతూ 28 న జరగబోయే ‘‘సైన్స్ డే’’ సందర్భంగా ఉపాధ్యాయులు నిర్వహించే కార్యక్రమాల గురించి సైన్స్ ఎగ్జిబిట్స్, నమూనాలు, ప్రయోగాల ప్రదర్శన, క్విజ్ పోటీలు నిర్వహించాలని …
Read More »ఉపకార వేతనాలు వంద శాతం అందేలా చూడాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపకార వేతనాలు ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వంద శాతం అదేవిధంగా ఆయా కళాశాల ప్రిన్సిపాల్స్ చూడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో జిల్లా కళాశాలల ప్రిన్సిపాళ్లతో ఉపకార వేతనాలపై సమీక్ష నిర్వహించారు. జిల్లాలో 773 మంది ఎస్సీ ,ఎస్టీ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరందరి …
Read More »ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దడానికి కృషి చేయాలి
కామారెడ్డి, ఫిబ్రవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దడానికి పాలకవర్గం సభ్యులు, అధికారులు కృషి చేయాలని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ అన్నారు. సత్య కన్వెన్షన్లో శనివారం కామారెడ్డి మున్సిపల్ 2021-22 ఆర్థిక సంవత్సరం బడ్జెట్ సమావేశం మున్సిపల్ చైర్ పర్సన్ జాహ్నవి అధ్యక్షతన జరిగింది. సమావేశానికి ప్రభుత్వ విప్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, రాష్ట్ర …
Read More »