కామారెడ్డి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా అభివృద్ధికి అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు పునరంకితం కావాలనీ ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ పిలుపునిచ్చారు. కామారెడ్డి ఐడిఓసిలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్తో కలిసి ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ జిల్లా అధికారుల సంక్షేమ సంఘం 2022 సంవత్సరం డైరీ, క్యాలెండర్లను బుధవారం ఆవిష్కరించారు. జిల్లా ఏర్పాటైన తర్వాత జిల్లా అధికారుల సంక్షేమ సంఘం …
Read More »Blog Layout
క్యారం విజేతలకు బహుమతుల ప్రదానం
భీమ్గల్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ సర్పంచ్, రైతు సేవా సహకార సంఘం ఛైర్మన్, ఎన్ఎస్ఎఫ్ ఛైర్మన్, తెరాస రాష్ట్ర రైతు విభాగం ఛైర్మన్గా సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన దివంగత వేముల సురేందర్ రెడ్డి స్మారకార్థం గత మూడురోజులుగా క్యారం టోర్ని నిర్వహించారు. భీమ్గల్ పట్టణ స్థాయి క్యారం టోర్నీలో విజేతలుగా నిలిచిన ఉత్తమ క్రీడాకారులకు భీమ్గల్ మునిసిపల్ ప్రాంగణంలో బుధవారం ఛైర్పర్సన్ …
Read More »ఆర్మూర్లో తెరాస సంబరాలు
ఆర్మూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తా వద్ద ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ అధ్వర్యంలో ఎంఎల్ఏ జీవన్రెడ్డిని నిజామాబాద్ టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రకటించినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ పటాకులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా నరేందర్ మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లా రథసారధిగా జీవన్ రెడ్డిని నియమించడం చాలా సంతోషంగా ఉందని, ఇంకా …
Read More »టీయూలో దేశభక్తి పాటల పోటీ
డిచ్పల్లి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని మహిళా విభాగం ఆధ్వర్యంలో డైరెక్టర్ డా. కె. అపర్ణ 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని వర్చువల్ వేదికగా ఆన్లైన్లో ‘‘దేశభక్తి పాటల పోటీ’’ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ విశ్వవిద్యాలయానికి చెందిన వివిధ విభాగాల బాలికలు దీప్తి, శ్యామల, అరుణ, వైష్ణవి, లావణ్య, కిరణ్మయి, మహతి, ప్రణతి, నవ్య, శృతి, రమ్య, సంధ్య, …
Read More »టీయూలో జాతీయ జెండా ఆవిష్కరణ
డిచ్పల్లి, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో 73 వ గణతంత్ర దినోత్సవ వేడుకలు బుధవారం ఘనంగా జరిగాయి. ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ పరిపాలనా భవనం వద్ద త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. మొదటగా మహాత్మా గాంధీ, డా. బి. ఆర్. అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు సమర్పించి, జ్యోతి ప్రజ్వలనం చేశారు. ఈ సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ మాట్లాడుతూ సర్వసత్తాక, సామ్యవాద, …
Read More »కలెక్టరేటులో గణతంత్ర దినోత్సవ వేడుకలు
నిజామాబాద్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత గణతంత్ర దినోత్సవ వేడుకలను జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో బుధవారం నిజామాబాదు కలెక్టరేటులో జరుపుకున్నారు. జిల్లా పాలనాధికారి సి.నారాయణరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకు ముందు ఆయన పోలీసుల నుండి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా పరిషత్ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, శాసన మండలి సభ్యులు వి.గంగాధర్ గౌడ్, పోలీస్ కమిషనర్ కేఆర్.నాగరాజు …
Read More »శ్రీ చైతన్య పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు..
ఆర్మూర్, జనవరి 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ పట్టణం శ్రీ చైతన్య పాఠశాలలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని ప్రిన్సిపాల్ ముత్తు నందిపాటి ఆవిష్కరించారు. ఈ సందర్బంగా గణతంత్ర దినోత్సవం ఔన్నత్యాన్ని, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కృషి ఫలితమే గణతంత్ర దినోత్సవం అని కొనియాడారు. ఉపాధ్యాయ వృత్తి అనేది చాలా పవిత్రమైనదని, నేటి విద్యార్థులను రేపటి …
Read More »రాజ్యాంగం ప్రసాదించిన గొప్ప ఆయుధం ఓటు హక్కు
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : భారత రాజ్యాంగం దేశ ప్రజలకు ప్రసాదించిన ఓటు హక్కు ఎంతో గొప్ప ఆయుధం అని నిజామాబాదు జిల్లా జడ్జి సునీత అభివర్ణించారు. ఓటు హక్కు ఔన్నత్యాన్ని గుర్తెరిగి అర్హులైన ప్రతి ఓటరు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని హితవు పలికారు. జాతీయ ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రగతి భవన్లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి ముఖ్య …
Read More »క్రీడా సామాగ్రి కోసం దరఖాస్తుల ఆహ్వానం
నిజామాబాద్, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నెహ్రూ యువ కేంద్ర ప్రతీ యేటా ఎంపిక చేయబడిన యువజన సంఘాలకు ఉచితంగా పంపిణీ చేసే క్రీడా సామాగ్రి కోసం నిజామాబాద్ జిల్లాలోని యువజన సంఘాల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా యువజన అధికారిణి, నెహ్రూ యువ కేంద్ర, శైలి బెల్లాల్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారికి సూచనలు : యువజన సంఘం తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ …
Read More »సమాచార హక్కు చట్టం జిల్లా ఇన్చార్జిగా వేణు
కామారెడ్డి, జనవరి 25 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట కమిటీ బొక్కల వేణుని నిజామాబాద్ కామారెడ్డి ఉమ్మడి జిల్లాల ఇంఛార్జిగా నియమిస్తున్నట్లు తెలిపారు. కామారెడ్డి జిల్లా జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్న సురేష్ డానియల్ నేలపాటిని జిల్లా ప్రెసిడెంట్గా నియమిస్తున్నట్లు మంగళవారం సమాచార హక్కు రక్షణ చట్టం రాష్ట్ర కమిటీ తెలిపింది. ఈ సందర్భంగా నూతన ఉమ్మడి జిల్లా ఇంఛార్జి వేణు, కామారెడ్డి …
Read More »