ఆర్మూర్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్మూర్ మండలం ఖానాపూర్ గ్రామంలో బుధవారం గ్రామాభివృద్ది కమిటీ, గ్రామ ప్రజలు అధ్వర్యంలో గ్రామ దేవతల విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. సోమవారం నుండి పూజలు హోమం మూడు రోజుల నుండి అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదే విదంగా బుధవారం చివరి రోజు కావున గ్రామంలో దేవతా మూర్తుల విగ్రహ ప్రతిష్టాపన చేశారు. ఇంతకు ముందు ఈ …
Read More »Blog Layout
రైతుల కోసం పార్లమెంటులో నిరసనలు
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జై తెలంగాణ నినాదాలు లోక్సభలో దద్దరిల్లాయి. కేంద్ర ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు లోక్సభలో ఆందోళనను చేపట్టి స్పీకర్ పొడియం వద్ద నిరసన తెలియజేసి వెల్ లోకి దూసుకెల్లారు. తెలంగాణలో ధాన్యం సేకరించాలంటూ నామా నాగేశ్వర రావు నేతృత్వంలోని ఎంపీలు స్పీకర్ పోడియం వద్దకు దూసుకువెళ్లారు. ఆకుపచ్చ కండువాలు ధరించిన టీఆర్ఎస్ ఎంపీలు వరిధాన్యం సేకరణపై జాతీయ విధానం …
Read More »రక్తదాతలకు కరోణ వారియర్ అవార్డ్స్
కామారెడ్డి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్నిపురస్కరించుకుని జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా రక్తదాతల సమూహ నిర్వాహకులు బాలు ఆధ్వర్యంలో కరోనా సమయంలో రక్తదానం, ప్లాస్మాదానం చేసిన దాతలకు ప్రశంసా పత్రాలను, మెమొంటోలను అందజేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా కలెక్టర్ జీతేష్ వి పాటిల్ …
Read More »ఓటరు నమోదు దరఖాస్తులు వెంటనే క్లియర్ చేయాలి
నిజామాబాద్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎస్ఎస్ఆర్ కార్యక్రమాల ద్వారా అందిన అన్ని ఓటరు నమోదు దరఖాస్తులు పరిశీలించి పరిష్కరించాలని ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం హైదరాబాద్ నుండి ఓటర్ నమోదుకు సంబంధించి స్పెషల్ సమ్మర్ రివిజన్పై జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దరఖాస్తుల ప్రక్రియ పూర్తయినందున …
Read More »సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ
ఆర్మూర్, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం ఆలూరు గ్రామంలో నలుగురు లబ్ధిదారులకు గాను ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పియుసి చైర్మన్ మంజూరు చేయంచిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేశారు. లబ్దిదారుల వివరాలు : కోమటి శేఖర్ రూ. 54 వేలుగోసం శంకర్ రూ. 36 వేలుగోసం పెంటవ్వ రూ. 23 వేలుఅటెండర్ భూమేష్ రూ. 17 వేలుఎత్తిన బోజన్న రూ. 12 వేలు6.కావల్ల …
Read More »తెయులో ఎయిడ్స్ అవగాహన సదస్సు
డిచ్పల్లి, డిసెంబర్ 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో యన్.యస్.యస్ యూనిట్ 1, 4 ప్రోగ్రాం ఆఫీసర్లు డా. స్రవంతి, డా. యన్.స్వప్న ఆధ్వర్యంలో డిసంబర్ ఒకటిన అంతర్జాతీయ ఎయిడ్స్ నివారణ అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల సెమినార్ హల్లో జరిగిన కార్యక్రమములో ముఖ్య అతిథిగా కళాశాల ప్రిన్సిపాల్ సహాయ ఆచార్య ఏ. నాగరాజు, డా. ఏ. పున్నయ్య, అసిస్టెంట్ …
Read More »ఆర్మూర్లో వినూత్న నిరసన
ఆర్మూర్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డిజిల్ల వ్యాట్ తగ్గించనందుకు నిరసనగా ఆర్మూర్ అంబేద్కర్ చౌరస్తావద్ద గల భారత్ పెట్రోల్ బంక్ నుండి జాతీయ జెండా, క్లాక్ టవర్ ముందున్న ఇండియన్ పెట్రోల్ బంక్ వరకు ట్రాక్టర్ను తాడుతో లాగి వెంటనే పెట్రోల్, డీజిల్ల వ్యాట్ ను తగ్గించాలని డిమాండ్ చేస్తూ బిజెపి ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు జెస్సు అనిల్ …
Read More »మూడు మద్యం దుకాణాలు లక్కీడ్రా ద్వారా కేటాయింపు
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కొత్త ఎక్సైజ్ పాలసీ ప్రకారం జిల్లాలో పెండిరగ్లో ఉంచిన మూడు మద్యం దుకాణాలకు మంగళవారం లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేశారు.ఈనెల 20న లక్కీ డ్రా ద్వారా జిల్లాలో 102 మద్యం దుకాణాలను ఎంపిక చేయాల్సి ఉండగా 99 ని ఎంపిక చేసి దరఖాస్తులు సంతృప్తికరంగా రాని 8, 36, 99 నంబరు గల షాపులను పెండిరగ్లో ఉంచిన …
Read More »రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన కలెక్టర్
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆర్టీసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ప్రారంభించారు. ఆర్టీసీ ఎం.డి. సజ్జనార్ పిలుపుమేరకు ఆర్టీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని డిపోలలో మంగళవారం మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. నిజామాబాద్ ఆర్టిసి బస్టాండ్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్ రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కోవిడ్ ప్రారంభం …
Read More »ధాన్యానికి రూ. 60 కోట్లు చెల్లింపు
నిజామాబాద్, నవంబర్ 30 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతుల నుండి సేకరించిన ధాన్యానికి ఇప్పటివరకు 60 కోట్లు చెల్లించామని రెండు మూడు రోజుల్లో మిగతా చెల్లింపులకు చర్యలు తీసుకుంటున్నామని ధాన్యం సేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుందని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తెలిపారు. మంగళవారం డిచ్పల్లి ప్రాథమిక వ్యవసాయ కేంద్రం ఏర్పాటు చేసిన కొనుగోలు సెంటర్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో వరి …
Read More »