నిజామాబాద్, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : 2022 జనవరి 1 నాటికి 18 సంవత్సరాలు పూర్తిచేసుకుని ప్రతి ఒక్కరూ ఓటర్ల జాబితాలో తమ పేరు నమోదు చేసుకోవడానికి రాజకీయ పార్టీల ప్రతినిధులు చొరవ చూపాలని అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ కోరారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రత్యేక ఓటర్ల నమోదు ప్రక్రియలో భాగంగా శుక్రవారం తన ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. …
Read More »Blog Layout
రైల్వేస్టేషన్లో ఎన్ఎస్ఎస్ శ్రమదానం
డిచ్పల్లి, అక్టోబర్ 29 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జాతీయ సేవా పథకం (ఎన్ఎస్ఎస్) ఆద్వర్యంలో రీజినల్ డైరెక్టరేట్ ఆఫ్ యన్. ఐ.యస్.యస్, హైదరాబాద్-508 ఆదేశాల ప్రకారం శుక్రవారం యన్.యస్.యస్ సెల్ తెలంగాణ విశ్వవిద్యాలయ ఆద్వర్యంలో డిచ్పల్లి మార్కేట్, రైల్వే స్టేషన్, బస్టాండ్లో 200 మంది వాలంటీర్లు క్లీన్ ఇండియా నిర్వహించారు. కార్యక్రమంలో విశ్వవిద్యాలయ ప్రతి యూనిట్ నుండి 20 మంది వాలంటీర్లు, యస్.పి.ఆర్ డిగ్రీ కళాశాల నుండి …
Read More »స్పెషల్ బిఇడి అడ్మిషన్ రిజిస్ట్రేషన్ చివరితేది నవంబర్ 3
నిజామాబాద్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో స్పెషల్ బి.ఇడి ప్రవేశ పరీక్ష వ్రాసి అర్హత సాధించిన విద్యార్థులు నవంబర్ 3 తేదీ లోపు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసి, సర్టిఫికెట్స్ని స్కాన్ చేసి మీ సేవా కేంద్రాలలో అప్లోడ్ చేయాలని అధ్యయన కేంద్ర రిజినల్ కో ఆర్డినేటర్ డాక్టర్ అంబర్సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసిన తరువాత …
Read More »పాదాభివందనం వలన ప్రయోజనం ఏమిటి?
శుభకార్యాలలో పెద్దల, ఆశీర్వాదం తీసుకోవాలని, చిన్నవారు పెద్దవారి పాదాలను తాకుతారు. కేవలం శుభకార్యాలలోనే కాక పెద్దవారు, కనిపించినప్పుడు కూడా వారి పాదాలను తాకుతారు చిన్నవారు. అసలు పెద్దవారి పాదాలను ఎందుకు తాకాలి. భారతీయ సంప్రదాయంలో పెద్దవారి పాదాలను తాకడం అనేది గౌరవసూచికంగా ఉన్న పురాతనపద్దతి. అయితే కొందరు అడుగులను అపరిశుభ్రంగా భావిస్తారు. పాదాలను తాకడం వెనుక ఎన్నో అద్భుత ప్రయోజనాలు అర్ధవంతమైన సూచనలున్నాయి. పెద్దవారి పాదాలను తాకాలంటే మన అహంకారం …
Read More »గోదావరి నది తీరంలో స్వర్ణ కంకణ పురస్కారం
బాసర, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర గోదావరి నది తీరంలో వేదపండితులు పరమపూజ్యులు, వైదిక ధర్మ శాస్త్ర పండితులు శ్రీ గంగవరం నారాయణ శర్మ ఆధ్వర్యంలో ఈ నెల 25,26,27 తేదీలలో శ్రీ విద్య మహాషోడోప మూలా మంత్రం ఉపదేశం ఇస్తున్నట్లు పేర్కొనారు. కార్యక్రమంలో వేదపండిత శిష్యులు, అతిధులు అందరూ పెద్దఎత్తున్న పాల్గొని దేవి కృపకి, గురుకృపకి పాత్రులు కావాలని కోరారు.
Read More »హమాలీలకు శానిటైజర్ల పంపిణీ
నిజాంసాగర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ సొసైటీ ఆధ్వర్యంలో గోర్గల్ గ్రామంలో మల్లూరు సొసైటీ ఆధ్వర్యంలో వడ్ల కొనుగోలు కేంద్రాలను ఉమ్మడి జిల్లాల మాజీ జడ్పీ చైర్మన్ ధపెదర్ రాజు, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి, కళ్యాణి విఠల్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైని విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్ …
Read More »కామారెడ్డి ప్రథమ స్థానంలో ఉంది…
కామారెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఇవ్వడంలో రాష్ట్రంలో కామారెడ్డి జిల్లా ప్రథమ స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి పట్టణంలోని సత్య కన్వెన్షన్ హాల్లో గురువారం రుణ విస్తీరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ రుణాలు ఈ ఏడాది రూ. …
Read More »గరుడ యాప్ గురించి శిక్షణ ఇవ్వాలి
కామరెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గరుడ యాప్ గురించి మండల స్థాయిలో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం తహసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. నవంబర్ 6,7,27,28 వ తేదీలలో బూత్ లెవల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి జనవరి 1, 2022 నాటికి ప్రమాణికంగా తీసుకొని అప్పటివరకు …
Read More »ఓటరు జాబితా ప్రకారం అర్హులను గుర్తించాలి…
కామారెడ్డి, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటరు జాబితా ప్రకారం వ్యాక్సినేషన్ కోసం అర్హులైన వారిని గుర్తించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో గురువారం జరిగిన వీడియో కాన్ఫరెన్సు ద్వారా మండల స్థాయి అధికారులు, మెడికల్ ఆఫీసర్లతో మాట్లాడారు. గ్రామస్థాయిలో మల్టీ లెవెల్ డిసిప్లినరీ టీంలు ఇంటింటికి తిరిగి అర్హత గలవారిని గుర్తించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ …
Read More »గూడ్స్ రైలు ఢీ, గొర్రెలు మృతి
వేల్పూర్, అక్టోబర్ 28 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం కుక్కునూరు శివారులో రైల్వే ట్రాక్పై నుండి వెళుతున్న గొర్రెలను గూడ్స్ రైలు ఢీకొని వెళ్ళింది. సుమారు ముప్పై నుండి నలభై గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. వేల్పూర్ మండలంలోని అంక్సాపూర్ గ్రామానికి చెందిన తండ్రి కొడుకులు భోజన, భోజెందర్ చెందిన గొర్లు మేపుతూ కుక్కునూరు శివారులోని రైల్వే ట్రాక్పై నుండి వెళుతుండగా అకస్మాత్తుగా …
Read More »