కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. కొవిడ్ వ్యాక్సినేషన్ వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు. క్యాన్సర్, థైరాయిడ్, డయాలసిస్ వంటి వ్యాధులు ఉన్నవారు ముందస్తుగా వ్యాక్సినేషన్ వేయించుకోవాలని సూచించారు. పిల్లల వార్డును సందర్శించారు. వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయాలని వైద్యులకు సూచించారు. ఎల్లారెడ్డి పట్టణంలోని హరిప్రియ రైస్ మిల్లును సందర్శించారు. లక్ష్యానికి …
Read More »Blog Layout
ధరణి దరఖాస్తులు పెండిరగ్ లేకుండా చూడాలి…
కామారెడ్డి, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ధరణిలో రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పెండిరగ్ లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ఎల్లారెడ్డి తహసిల్దార్ కార్యాలయాన్ని బుధవారం సందర్శించారు. ధరణి ద్వారా 15 నిమిషాల వ్యవధిలో పాసుపుస్తకం నకలు పొందవచ్చని సూచించారు. ప్రజలు అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కలెక్టర్ వెంట ఇంచార్జ్ ఆర్డీవో రాజా గౌడ్, తాసిల్దార్ స్వామి ఉన్నారు.
Read More »కేటిఆర్ దిష్టిబొమ్మ దగ్దం
వేల్పూర్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా విచ్చలవిడిగా డ్రగ్స్చ, గంజాయి మారుమూల ప్రాంతాల్లో కూడా విక్రయిస్తూ సాయంత్రం 6 దాటితే మత్తులో మునుగుతు చాలామంది బానిసలుగా మారుతున్నారని యువత బానిసలుగా మార వద్దని కోరుతూ వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి ఆధ్వర్యంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాయంత్రము 6 …
Read More »నెలాఖరులోగా బృహత్ పార్కు పూర్తిచేయాలి
వేల్పూర్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలంరామన్నపేట్ గ్రామంలోని బృహత్ పార్క్ను డీఆర్డిఏ ప్రాజెక్టు డైరెక్టర్ చందర్ నాయక్ బుధవారం ఆకస్మికంగా పరిశీలించారు. బృహత్ పార్క్ పనులను కలెక్టర్ ఆదేశానుసారం ఈ నెల చివరిలోగా పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. పార్క్లో మొక్కలు నాటడానికి గాను ఇతర గ్రామాల ఉపాధి కూలీలను తెప్పించుకోవాలని సూచించారు. భవిష్యత్ను దృష్టిలో పెట్టుకొని పార్క్లో రకరకాల పండ్లచెట్లను నాటాలని …
Read More »కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటా…
బాన్సువాడ, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బాన్సువాడ పట్టణ తెరాస పార్టీ కార్యవర్గ ఎన్నిక సన్నాహక సభలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. సెప్టెంబర్ 2 తెలంగాణ రాష్ట్ర సమితి జండా పండుగ సందర్బంగా రాష్ట్ర తెరాస పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బుధవారం బాన్సువాడ పట్టణంలో ఏర్పాటు చేసిన పట్టణ తెరాస …
Read More »వరికి ప్రత్యామ్నాయ పంటలపై అవగాహన కార్యక్రమాలు
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు మంచి దిగుబడులను లాభాలను పొందడానికి వరికి ప్రత్యామ్నాయంగా ఇతర పంటలను వచ్చే యాసంగి నుంచి ప్రోత్సహించే ఉద్దేశంతో ఈనెల 24 నుండి 30వ తేదీ వరకు రైతు వేదికల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జిల్లా వ్యవసాయ అధికారి ఎం. గోవిందు తెలిపారు. బుధవారం డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ, ఉద్యానవన …
Read More »భౌతిక దాడులకు పాల్పడితే సహించేది లేదు
నిజామాబాద్, సెప్టెంబర్ 22 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : బుధవారం నిజామాబాద్ నగరం ఎన్టీఆర్ చౌరస్తా వద్ద ఎన్.ఎస్.యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి నివాసంపై తెరాస నాయకుల దాడికి నిరసనగా కేటీఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు. అనంతరం వేణురాజ్ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి విసిరిన వైట్ ఛాలెంజ్కు ఎదుర్కోలేక కేటీఆర్ కొంతమంది తెరాస గుండాలను రేవంత్ ఇంటి …
Read More »గర్భసంచి ఆపరేషన్ నిమిత్తం రక్తదానం చేసిన యువకుడు…
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సదాశివనగర్ మండలము తుక్కోజి వాడి గ్రామానికి చెందిన రాణి (35) మైత్రి వైద్యశాలలో ఆపరేషన్ నిమిత్తమై బి నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు కామారెడ్డి రక్తదాతల సమూహ నిర్వాహకుడు బాలును సంప్రదించారు. చిన్న మల్లారెడ్డి గ్రామానికి చెందిన ఉమేష్ ముందుకు వచ్చి మానవతా దృక్పథంతో రక్తదానం చేసి ప్రాణాలు కాపాడారు. ఈ సందర్బంగా బాలు మాట్లాడుతూ …
Read More »గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు పలు కార్యక్రమాలు
ఆర్మూర్, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గల్ఫ్ బాధితులు తిరిగి వచ్చే స్థిరపడడానికి రాష్ట్ర ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టిందని రాష్ట్ర రోడ్లు భవనాలు, శాసనసభ వ్యవహారాల శాఖామాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో ముప్కాల్ మండలం నల్లూరులో రు. కోటి 25 లక్షలతో ఏర్పాటు చేసే 33/11 కెవి సబ్ స్టేషన్కు మంగళవారం ఆయన శంకుస్థాపన చేశారు. భీంగల్ మండల కేంద్రంలో …
Read More »కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 21 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన ప్రజలు 2023లో ప్రభుత్వాన్ని మార్చేందుకు టీఆర్ఎస్తో యుద్ధం చేయాలని ప్రజలకు కేంద్ర మాజీ మంత్రి ప్రకాశ్ జవదేకర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అవినీతి, కుటుంబ పాలన రాజ్యమేలుతుందని దానిని కూల్చాలని నినదిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మంగళవారం కామారెడ్డి జిల్లా …
Read More »