Blog Layout

న్యాయశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నమూనా న్యాయస్థానం

డిచ్‌పల్లి, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : న్యాయశాస్త్ర విభాగం ఆద్వర్యంలో సోమవారం మూట్‌ కోర్ట్‌ ట్రయల్స్‌ (నమూనా న్యాయస్థానం) కార్యక్రమాన్ని ప్రారంభించినట్టు విభాగ అద్యక్షులు డాక్టర్‌ బి.స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. ఎల్‌ఎల్‌బి ఆరవ సెమిస్టర్‌ విద్యార్థుల కోసం ఉద్దేశించిన నమూనా న్యాయస్థానం కార్యక్రమం మూడు రోజుల పాటు కొనసాగుతుందని ఆమె వివరించారు. కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని డాక్టర్‌ స్రవంతి తెలిపారు. …

Read More »

22 నుండి పిజి పరీక్షలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డాక్టర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీలో ఈనెల 22వ తేదీ నుండి పిజి పరీక్షలు ప్రారంభమవుతున్నట్టు ప్రాంతీయ అధ్యయన కేంద్రం రీజినల్‌ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ అంబర్‌సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. పిజి ద్వితీయ సంవత్సరం ఈనెల 22 నుండి 27వ తేదీ వరకు పిజి మొదటి సంవత్సరం ఈనెల 28 నుండి అక్టోబర్‌ 3వ తేదీ వరకు అభ్యర్థులు …

Read More »

టెలి మెడిసన్‌ ద్వారా సులభంగా స్పెషలిస్ట్‌ డాక్టర్ల సూచనలు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : టెలి మెడిసన్‌ సదుపాయంతో జిల్లా ప్రజలు పిహెచ్‌సి నుండే స్పెషలిస్ట్‌ డాక్టర్‌ను కలిసి అవసరమైన వైద్య సలహాలు సూచనలు పొందడానికి మంచి అవకాశం ఏర్పడిరదని జిల్లా కలెక్టర్‌ సి నారాయణ రెడ్డి తెలిపారు. సోమవారం ప్రభుత్వ జనరల్‌ హాస్పిటల్‌లో టెలిమెడిసిన్‌ సదుపాయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లా ప్రజలందరికీ సులభంగా స్పెషలిస్ట్‌ డాక్టరును కలిసే విధంగా రాష్ట్ర ప్రభుత్వం …

Read More »

డిగ్రీ, పిజి ప్రవేశానికి దరఖాస్తుల గడువు పెంపు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : డా. బి. ఆర్‌. అంబేద్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎంఎ, ఎంకాం, ఎంఎస్‌సి, ఎంబిఎ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు 200 రూపాయల అపరాధ రుసుముతో ఈనెల 28వ తేదీ వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా రీజినల్‌ కో-ఆర్డినేటర్‌ డా.యన్‌.అంబర్‌ సింగ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో డిగ్రీ …

Read More »

సోమవారం ప్రజావాణి ఉండదు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈనెల 20వ తేదీ సోమవారం ప్రజా విజ్ఞప్తుల ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం వినాయక నిమజ్జనం సందర్భంగా జిల్లా అధికారులు ఆదివారం పూర్తిగా రాత్రి కూడా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నందున ప్రజావాణి కార్యక్రమం రద్దు చేయడం జరిగిందని ప్రజలు ఈ విషయాన్ని గుర్తుంచుకొని సహకరించాలని ప్రకటనలో …

Read More »

గణేష్‌ నిమజ్జనానికి పక్కాగా అన్ని ఏర్పాట్లు

నిజామాబాద్‌, సెప్టెంబర్‌ 19 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పది రోజుల పాటు ప్రజల నుండి పూజలందుకున్న వినాయకుని నిమజ్జనం సందర్భంగా జిల్లా పోలీసు యంత్రాంగం అన్ని సదుపాయాలతో పాటు ముందస్తు బందోబస్తు ఏర్పాట్లు చేసిందని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి తెలిపారు. ప్రతి సంవత్సరం జరిగే సాంప్రదాయం ప్రకారం స్థానిక దుబ్బ ప్రాంతంలో వినాయకులతో శోభాయాత్రగా వెళ్లే వినాయక రథాన్ని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ విట్టల్‌ రావు, …

Read More »

మానవత్వం చాటిన మహిళా కానిస్టేబుల్‌

భీమ్‌గల్‌, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గుర్తుతెలియని మతిస్థిమితం సరిగా లేని ఒక మహిళ భీంగల్‌ బస్టాండ్‌ ఏరియాలో బట్టలు లేకుండా తిరుగుతూ ఉండగా చూసి చలించిన భీంగల్‌ పోలీసు స్టేషన్‌ మహిళా కానిస్టేబుల్‌ మౌనిక ఆ మహిళకు హెయిర్‌ కటింగ్‌ చేయించి, కొత్త బట్టలు వేసి, స్వయంగా ఆహారాన్ని అందించి మానవత్వం చాటుకున్నారు.

Read More »

ఇద్దరు దొంగల అరెస్టు

జక్రాన్‌పల్లి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జక్రాన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అంకాపూర్‌, మునిపల్లి, లక్కోర, జక్రాన్‌పల్లి గ్రామాలలో జూన్‌, జూలై, ఆగస్టు నెలలో పగటి పూట ఇండ్లలో దొంగతనాలకు పాల్పడిన మహారాష్ట్ర రాష్ట్రం ఉమ్రికి చెందిన ఇద్దరు నేరస్థులను పట్టుకొని వారి వద్ద నుండి బంగారు ఆభరణాలు రికవరీ చేసి రిమాండ్‌కి పంపిననట్టు జక్రాన్‌ పల్లి పోలీస్‌ స్టేషన్‌ ఎస్‌హెచ్‌వో సాయిరెడ్డి తెలిపారు. …

Read More »

పోలింగ్‌ కేంద్రాలు రెండు కిలోమీటర్ల లోపు ఉండేలా చూడాలి…

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలోని అన్ని గ్రామాల్లో పోలింగ్‌ కేంద్రాలు రెండు కిలోమీటర్ల లోపు ఉండేవిధంగా బూత్‌ లెవల్‌ అధికారులు చూడాలని జిల్లా కలెక్టర్‌ జితేశ్‌ వి పాటిల్‌ అన్నారు. సమీకృత జిల్లా కార్యాలయంలో సముదాయంలో శనివారం జరిగిన వీడియో కాన్ఫరెన్సులో మండల స్థాయి అధికారులను ఉద్దేశించి మాట్లాడారు. అన్ని గ్రామాల్లో ఓటేద్దాం రండి అనే పుస్తకాలను పంపిణీ చేయాలని సూచించారు. …

Read More »

వాస్తవాలు మాట్లాడితే….మత విద్వేషాలు రెచ్చగొట్టినట్లా?

కామారెడ్డి, సెప్టెంబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా నిర్మల్‌ సభలో మత విద్వేషాలు రగిల్చేలా మాట్లాడారంటూ టీఆర్‌ఎస్‌ నేతలు చేసిన ఆరోపణలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ మండిపడ్డారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో 22వ రోజు పాదయాత్ర నిర్వహించారు. టీఆర్‌ఎస్‌ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చేసిన …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »