నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని లోతట్టు ప్రాంతాల్లో సిసి రోడ్లు, స్వచ్ఛమైన తాగునీరు, డ్రైనేజీ వ్యవస్థ, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని, రియల్ ఎస్టేట్ వ్యాపారుల కబ్జాల నుండి ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టియు, పివోడబ్ల్యు, పిడిఎస్యు, పివైఎల్ సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసి కలెక్టర్కి వినతి పత్రం …
Read More »Blog Layout
దేశాన్ని ప్రైవేటు పరం చేయడమే బీజేపీ లక్ష్యం
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సోమవారం నిజామాబాద్ నగరంలోని జిల్లా కాంగ్రెస్ భవన్లో ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు వరదబట్టు వేణురాజ్ ఆధ్వర్యంలో ఎన్ఎస్యుఐ నిజామాబాద్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎన్.ఎస్.యు.ఐ నిజామాబాద్ జిల్లా ఇంచార్జ్ గొల్ల జాన్ హాజరయ్యారు. హైదరాబాద్లో అత్యాచారానికి గురై హత్య చేయబడ్డ ఆరు సంవత్సరాల బాలిక చైత్రకు నివాళులర్పించి అనంతరం నిజామాబాద్ నగరంలోని …
Read More »తెరాసలో చేరిన ఆత్మకూరు గ్రామ యువకులు
కామారెడ్డి, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నాగిరెడ్డిపేట్ మండల ఆత్మకూర్ గ్రామానికి చెందిన 20 మంది యువకులు బీజేపీ పార్టీని వీడి తెరాస పార్టీలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే జాజాల సురేందర్ ఆధ్వర్యంలో చేరారు వారికి పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. మండల జడ్పీటీసీ మనోహర్ రెడ్డి, ఆత్మకూర్ గ్రామ ఎంపీటీసీ శ్రీనివాస్ సమక్షంలో గ్రామ యువకులు కిషన్, రవి, మహేందర్, సాయిలు, మహేష్, కే. …
Read More »డిగ్రీ, పిజి ప్రవేశానికి దరఖాస్తు గడువు పెంపు
నిజామాబాద్, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2021-22 విద్యా సంవత్సరానికి డిగ్రీ (బీ.ఏ/బీ.కాం/బీ.ఎస్సీ), పీ.జీ (ఎంఎ, ఎం.కాం, ఎంఎస్సి, ఎంబిఎ ప్రథమ సంవత్సరంలో ప్రవేశానికి దరఖాస్తులు రూ. 200 అపరాధ రుసుమతో ఈనెల 18 వరకు గడువు పెంచినట్లు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రీజినల్ కో-ఆర్డినేటర్ డా.యన్.అంబర్ సింగ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇందులో డిగ్రీ ప్రవేశానికి …
Read More »మృతుల కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి
జగిత్యాల, సెప్టెంబర్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలం పాషిగామ వద్ద ఈనెల 9న జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబానికి రూ.50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించి, గాయపడ్డ వారికి ప్రభుత్వం ద్వారా మెరుగైన వైద్యము అందించాలని సోమవారం జగిత్యాల జిల్లా కలెక్టర్ గుగులోతు రవిని సిసిఆర్ సంస్థ ప్రతినిధులు కోరారు. స్థానిక ఐఎంఏ భవన్లో జరిగిన ప్రజావాణిలో …
Read More »డెంగ్యూ, విషజ్వరాలపై పివైఎల్ సర్వే
ఆర్మూర్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రగతిశీల యువజన సంఘం పివైఎల్ ఆధ్వర్యంలో డెంగీ విష జ్వరాలు తీవ్రంగా ప్రబలుతున్న నేపధ్యంలో వాటిని అరికట్టడానికి వైద్య సదుపాయాలు ఏ మేరకు చేపడుతున్నారు, అట్లాగే ఆర్మూర్ ప్రభుత్వఆసుపత్రిలో సమస్యలపై సర్వే నిర్వహించారు. ఈ సదర్భంగా పివైఎల్ రాష్ట్ర నాయకులు సుమన్ మాట్లాడుతూ డెంగీ జ్వరాలు తీవ్రంగా పెరుగుతున్నాయని ప్రజలు తమ ఇంటిని, అట్లాగే పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని …
Read More »డెంగ్యూ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యం
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో డెంగ్యూ కేసులు పెరిగిపోతున్నా ప్రభుత్వం నివారణకు చర్యలు చేపట్టడంలో విఫలమయ్యిందిని కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కైలాస్ శ్రీనివాస్ రావ్ ఆరోపించారు. ప్రభుత్వం సీజనల్ వ్యాధులు పట్ల అప్రమత్తంగా లేదని, దీంతో నిరుపేదలు ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు చెల్లించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. కామారెడ్డి జిల్లాలో గత కొద్దిరోజులుగా డెంగ్యూ విజృంభిస్తుందని తెలిపారు. దీనిపై జిల్లా …
Read More »పడగల్ గ్రామ పంచాయతీకి స్వర్గరథం విరాళం
వేల్పూర్, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల్ గ్రామంలో స్వర్గీయులు యల్లా ముతేమ్మ, యాల్ల భూమన్న జ్ఞాపకార్థం వారి కుమారులు యాల్ల ముత్తన్న, యల్ల భూమయ్య, యాల్ల గంగాధర్ రెండు లక్షల విలువగల స్వర్గరథాన్ని గ్రామ పంచాయతీకి, గ్రామాభివృద్ధికి అందజేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు మార్కెట్ కమిటీ చైర్మన్ కొట్టాల చిన్నారెడ్డి, సర్పంచ్, ఉప సర్పంచ్ యాల్ల శ్రీనివాస్, వార్డు మెంబర్లు గ్రామాభివృద్ధి కమిటీ …
Read More »పార్టీలకు గ్రామ కమిటీలే కీలకం..
కామరెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పార్టీలకు గ్రామ కమిటీలే కీలకం అని మైలారం సింగిల్ విండో చైర్మన్ పెరుక శ్రీనివాస్ అన్నారు. మండలంలోని మైలారం టీఆర్ఎస్ పార్టీ నూతన గ్రామ కమిటీని మండల తెరాస అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, ఒండ్ల మహేందర్ ఆధ్వర్యంలో ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సాయిరాం యాదవ్, ఉపాధ్యాక్షుడిగా ధూళి గంగారాం, కార్యదర్శిగా బొట్టే రమేష్లను, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడుగా …
Read More »అత్యవసర పరిస్థితుల్లో గర్భిణీకి రక్తదానం
కామారెడ్డి, సెప్టెంబర్ 12 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మెదక్ జిల్లా బూరుగుపల్లి గ్రామానికి చెందిన సౌజన్య (21)కు ఆపరేషన్ నిమిత్తమై జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో ఓ నెగిటివ్ రక్తం అవసరం కావడంతో వారికి కావలసిన రక్తం దొరకక పోవడంతో కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని గురించి తెలుసుకొని వారి బంధువులు నిర్వాహకుడు బాలును సంప్రదించారు. కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన కిరణ్ సహకారంతో 44 వ సారి …
Read More »