Blog Layout

పర్యాటక కేంద్రంగా కౌలాస్‌ కోటను తీర్చిదిద్దుతాం

జుక్కల్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అత్యంత ప్రాచీన చరిత్ర కలిగిన కౌలాస ఖిల్లాను పరిరక్షించడంతో పాటు పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కామారెడ్డి జిల్లా జుక్కల్‌ మండలంలోని కౌలాస్‌ ఖిల్లా (కోట)ను ఎంఎల్‌ఏ తోట లక్ష్మీకాంతరావు, జహీరాబాద్‌ ఎంపీ సురేష్‌ శెట్కర్‌, కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌, తదితరులతో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు శనివారం సందర్శించారు. …

Read More »

నిజాం సాగర్‌కు పూర్వ వైభవం తీసుకువస్తాం

నిజాంసాగర్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వందేండ్ల చరిత్ర కలిగిన నిజాంసాగర్‌ పర్యాటకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పర్యాటక ప్రమోషన్‌లో భాగంగా మంత్రి జూపల్లి కృష్ణారావు నిజాంసాగర్‌ ప్రాజెక్టు ను సందర్శించారు. నిజాంసాగర్‌లో ప్రాచీన కట్టడాలైన గోల్‌బంగ్లా, గుల్‌గస్త్‌ బంగ్లా, వీఐపీ గార్డెన్‌, స్విమ్మింగ్‌ పూల్‌, తదితర కట్టడాలను జుక్కల్‌ ఎమ్మెల్యే లక్ష్మీకాంతరావుతో …

Read More »

సాయుధ దళాల పతాక దినోత్సవ ర్యాలీ ప్రారంభించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, డిసెంబరు 7 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రాంతీయ సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శనివారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి చేపట్టిన ర్యాలీని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు జెండా ఊపి ప్రారంభించారు. మాజీ సైనికులు, సైనికులు, వారి కుటుంబాల సంక్షేమం కోసం ఉద్దేశించిన సహాయ నిధికి విరాళం అందజేశారు. ఈ సందర్భంగా ఎన్‌ సీ సీ …

Read More »

నేటి పంచాంగం

శనివారం, డిసెంబరు 7, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయనం -హేమంత ఋతువుమార్గశిర మాసం – శుక్ల పక్షం తిథి : షష్ఠి ఉదయం 9.25 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : ధనిష్ఠ మధ్యాహ్నం 3.50 వరకుయోగం : వ్యాఘాతం ఉదయం 8.36 వరకుతదుపరి హర్షణం తెల్లవారుజామున 5.54 వరకుకరణం : తైతుల ఉదయం 9.25 వరకుతదుపరి గరజి రాత్రి 8.32 వరకు వర్జ్యం : రాత్రి 10.41 – …

Read More »

కేజీబీవీ ఉపాధ్యాయులను రెగ్యులర్‌ చేయాలి…

బాన్సువాడ, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు కేజీబీవీ ఉపాధ్యాయులను శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని, తపస్‌ జిల్లా అధ్యక్షుడు పులగం రాఘవరెడ్డి అన్నారు. శుక్రవారం బాన్సువాడ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ ఆవడలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి భూనేకర్‌ సంతోష్‌, లక్ష్మీపతి, భాస్కర్‌, శివకాంత్‌, కస్తూర్బా పాఠశాల ప్రిన్సిపల్‌ విజయలత, అఖిల, కృష్ణవేణి …

Read More »

పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్ల సర్వే

నిజామాబాద్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపల్‌ డివిజన్లు, వార్డులలో క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరిస్తూ పూర్తి పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు అధికారులను ఆదేశించారు. అర్హులైన లబ్ధిదారుల గుర్తింపు కోసం ప్రభుత్వం రూపొందించిన ఇందిరమ్మ ఇళ్ల సర్వే మొబైల్‌ యాప్‌ …

Read More »

నిజామాబాద్‌ జిల్లా పనితీరు భేష్‌

నిజామాబాద్‌, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమాల అమలులో నిజామాబాద్‌ జిల్లా యంత్రాంగం పనితీరు భేషుగ్గా ఉందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి(సీఈఓ) సి.సుదర్శన్‌ రెడ్డి ప్రశంసించారు. ఇతర అన్ని జిల్లాలతో పోలిస్తే ముసాయిదా ఓటరు జాబితా రూపకల్పన, మార్పులు, చేర్పులకు సంబంధించి దాఖలైన దరఖాస్తుల పరిష్కారం, రికార్డుల నిర్వహణలో రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు ప్రత్యేక చొరవ చూపుతున్నారని …

Read More »

కామారెడ్డిలో జిల్లా జువెనైల్‌ జస్టిస్‌ బోర్డు ప్రారంభం

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి బాల రక్షా బంధన్‌ ఆఫీస్‌లో జిల్లా జువెనైల్‌ జస్టిస్‌ బోర్డును జిల్లా జడ్జి వర ప్రసాద్‌ శుక్రవారం ప్రారంభించారు. కామారెడ్డి జిల్లా ప్రారంభమైన తర్వాత మొట్టమొదటిసారిగా జువెనైల్‌ జస్టిస్‌ బోర్డును ప్రారంభించుకోవడం సంతోషకరమైన విషయం అని, చట్టంతో విభేదించబడిన పిల్లలకు ఈ కోర్టు ద్వారా న్యాయం చేకూరాలని కోరారు. కార్యక్రమంలో అడిషనల్‌ జడ్జి లాల్‌ …

Read More »

జిల్లాలో శనివారం మంత్రి పర్యటన

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్ర ప్రోహిబిషన్‌ ఎక్సైజ్‌, పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణా రావు శనివారం కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7 న ఉదయం 6.30 గంటలకు హైదరాబాద్‌ నుండి బయలుదేరి ఉదయం 8.30 గంటలకు జుక్కల్‌ నియోజక వర్గం మద్నూర్‌ మండల కేంద్రంలో యంగ్‌ …

Read More »

తప్పులు లేకుండా ఫైనల్‌ ఓటరు జాబితా సిద్ధం చేయాలి

కామారెడ్డి, డిసెంబరు 6 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఎలాంటి తప్పులు లేకుండా ఫైనల్‌ ఓటరు జాబితాను సిద్ధం చేయాలని తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి సి. సుదర్శన్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం కామారెడ్డి కలెక్టరేట్‌ లో కలెక్టర్‌ తో కలిసి ఈఆర్‌ఒ లు, ఏఈఆర్‌ఒ లు, సూపర్వైజర్‌ లు, బూత్‌ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చివరి ఓటరు జాబితాలో ఎలాంటి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »