Blog Layout

ఇక నుండి ఆన్‌లైన్‌ ద్వారా సహకార సంఘాల రిజిస్ట్రేషన్లు

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము సహకార శాఖ సేవలు ప్రజలకు మరింత చేరువగా ఉండుటకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆన్‌లైన్‌ సేవల వ్యవస్థను 31వ తేదీ శనివారం జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి ద్వారా జిల్లా సహకార అధికారి, సిబ్బంది సమక్షంలో ఈ పోర్టల్‌ ను ప్రారంభించారు. ఈరోజు నుండి http://esahakara seva.telangana.gov.in నందు ఆన్‌లైన్‌ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. వెబ్‌సైట్‌ …

Read More »

హెల్త్‌ సర్వే పక్కాగా జరగాలి

నిజామాబాద్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఆగస్టు 3 నుండి నిర్వహించే హెల్త్‌ సర్వేలో పక్కాగా అన్ని విషయాలు ప్రతి హ్యాబిటేషన్‌ నుండి సేకరించాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం సంబంధిత అధికారులతో హెల్త్‌ సర్వే పై సెల్‌ కాన్ఫరెన్సు నిర్వహించి పలు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ మూడవ తేదీ నుంచి నిర్వహించే …

Read More »

3న ప్రజాప్రతినిధుల ఇళ్ళ ముట్టడి

వేల్పూర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న లక్షా 91 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్‌లు విడుదల చేసి భర్తీ చేయాలని డిమాండ్‌ చేస్తూ పివైఎల్‌, పిడిఎస్‌యు రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఆగస్ట్‌ 3 వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఇళ్ల ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో నిజామాబాద్‌ జిల్లాలో మంత్రి ఇంటి ముట్టడి కార్యక్రమానికి నిరుద్యోగ యువత పాల్గొనాలని పివైఎల్‌ రాష్ట్ర …

Read More »

డిగ్రీ పరీక్షల్లో ఒకరు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలోర శనివారం కూడా డిగ్రీ, పీజీ పరీక్షలు ప్రశాంతంగా కొనసాగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. ఉదయం 10-12 గంటల వరకు డిగ్రీ మొదటి సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలకు మొత్తం 11 వేల 661 మంది విద్యార్థులు నమోదు చేసుకోగా 10 వేల 312 మంది హాజరు, 1349 …

Read More »

టీయూ వీసీని సన్మానించిన ఓయూ వీసీ

డిచ్‌పల్లి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గౌరవ పూర్వక సన్మానాన్ని పొందారు. కాగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వివిధ విభాగాలలో పదవీ విరమణ పొందిన అధ్యాపకులను ఓయూ ఉపకుపతి ఆచార్య డి. రవీందర్‌ యాదవ్‌ అధికార పూర్వకంగా శనివారం ఉదయం సెనెట్‌ మీటింగ్‌ హాల్‌లో ఘనంగా సన్మానించారు. గత సంవత్సర కాలంగా కొవిద్‌- 19 నిబంధనలు …

Read More »

ఆనందయ్య కరోనా మందు పంపిణీ

కామారెడ్డి, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి పట్టణ ఆర్యవైశ్య యువజన సంఘం ఆధ్వర్యంలో శనివారం వాసవి కళ్యాణ మండపంలో ఆనందయ్య కరోణ మందు పంపిణీ చేశారు. కార్యక్రమానికి విచ్చేసిన ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు యాద నాగేశ్వర్‌ రావు తెలంగాణ రాష్ట్ర నాయకులు ఉపాధ్యక్షులు కైలాస్‌ శ్రీనివాసరావు తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్‌ కామారెడ్డి పట్టణ అయ్యప్ప సేవా సమితి …

Read More »

పిఆర్‌టియు సభ్యత్వ నమోదు

వేల్పూర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం పడగల గ్రామంలో పిఆర్‌టియు సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించినట్టు మండల పిఆర్‌టియు సభ్యులు తెలిపారు. ఈ సందర్బంగా రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షులు మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ మండలంలోని పడగల గ్రామంలో పిఆర్‌టియు టిఎస్‌ ప్రాథమిక సభ్యత్వం జిల్లా ప్రధాన కార్యదర్శి జలంధర్‌ ఇచ్చినట్లు తెలిపారు. కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి వనజ, రాష్ట్ర ఉపాధ్యక్షులు నరసింహారావు, …

Read More »

లాండ్రి, మంగళి దుకాణాల ద్రువీకరణ పత్రాల పరిశీలన

ఆర్మూర్‌, జూలై 31 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు ఆర్మూర్‌ పట్టణంతో పాటు మామిడిపల్లి, పెర్కిట్‌లో ఉన్న లాండ్రి, మంగలి దుకాణాల ధ్రువీకరణ పత్రాలు మున్సిపల్‌ శాఖ అధికారులు పరిశీలించారు. ఈ సందర్బంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా మంగలి, లాండ్రి దుకాణాలను ఉచితంగా విద్యుత్‌ అందిస్తామన్న హామీని జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు శనివారం పట్టణంలోని …

Read More »

కేజీబీవీ ఉద్యోగుల ప్రసూతి సెలవులపై హర్షం…

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో కాంట్రాక్టు పద్దతిలో పనిచేస్తున్న వివాహిత మహిళ ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శుక్రవారం మహిళ ఉద్యోగులు ప్రభుత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇట్టి ప్రసూతి సెలవులపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో టీఎస్‌ యూటీఎఫ్‌ సంఘాలతో పాటు పలు ఉపాధ్యాయ సంఘాలు సైతం హర్షం …

Read More »

ఉపాధి హామీ పథకం ద్వారా మొక్కల సంరక్షణ

నిజామాబాద్‌, జూలై 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపాధి హామీ పథకంలో మొక్కల సంరక్షణకు అవకాశం ఉన్నందున వాటిని పూర్తిస్థాయిలో బ్రతికించడానికి సంరక్షకులను ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్‌ నారాయణ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌ ప్రగతి భవన్‌ సమావేశ మందిరంలో హరితహారంపై ఆర్‌ఆర్‌బి, పి.ఆర్‌. డిఆర్‌డిఎ అధికారులతో ఏవెన్యూ ప్లాంటేషన్‌ పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రతి 3 …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »