Blog Layout

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో వైద్యాధికారికి సన్మానం

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మెడికల్‌ ఆఫీసర్‌ షాహిద్‌ ఆలీకి అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు రామారెడ్డి మండల అధ్యక్షులు లక్కాకుల నరేష్‌ అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ఏడాదిన్నర కాలం నుండి నేటి వరకు యావత్‌ ప్రపంచాన్ని వణికిస్తున్న …

Read More »

అధిక ఫీజు వసూలు అరికట్టాలి…

వేల్పూర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు వసూలు అరికట్టాలని, జీవో నెంబర్‌ 46 ను అమలు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఏబీవీపీ ఆధ్వర్యంలో ఆర్మూర్‌ ఎంఈఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఈఓ రాజా గంగారాంకు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్‌ కమిటీ సభ్యుడు నవీన్‌ కుమార్‌ మాట్లాడుతూ లాక్‌ డౌన్‌తో పాఠశాలలు …

Read More »

రాష్ట్ర ఉన్నత విద్యా మండలి సమావేశానికి హాజరైన వీసీ

డిచ్‌ప‌ల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : హైదారాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలిలో మంగళవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర విశ్వవిద్యాలయాల ఉపకులపతుల సమావేశానికి తెలంగాణ రాష్ట్ర ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాలోని అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ ఖాళీల భర్తీ కోసం సమావేశంలో చర్చించి, నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్‌ చైర్మన్‌ ఆచార్య పాపిరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రెస్‌ …

Read More »

మొక్కలు నాటి సంరక్షించాలి

వేల్పూర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం అంక్సాపూర్‌ గ్రామంలో గ్రామ పంచాయతీ, మహిళా సంఘాల ఆధ్వర్యంలో గ్రామ ప్రజలకు మొక్కలను అందజేస్తున్నట్లు గ్రామ సర్పంచ్‌ ఎడ్ల రాజేశ్వర్‌ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం లో భాగంగా గ్రామంలో ప్రతి ఇంటికి మొక్కలు అందజేయడం జరుగుతుందని, ఇంటి యజమాని వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని, …

Read More »

భుక్తి కొరకే ప్రకృతి వ్యవసాయం

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మా పల్లే చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నర్సింగపల్లి గ్రామంలో దాదాపు 40 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చెయ్యటానికి ముందు రావడం హర్షణీయం అని, ప్రకృతి సేద్యం, గో ఆదారిత వ్యవసాయ మార్గదర్శి విజయరామరావు అన్నారు. హరిత విప్లవం పేరిట ప్రకృతిని నాశనం చేసి మన ఆహారాన్ని విషపూరితం చేశారన్నారు. ఇప్పుడు మాపల్లె ద్వారా మన పూర్వీకుల వంగడాలను …

Read More »

పెండింగ్‌ వేతనాలు విడుదల చేయాలి

నిజామాబాద్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కొత్తగా నియమించబడ్డ మున్సిపల్‌ డ్రైవర్లు, కార్మికులకు పెండిరగ్‌ వేతనాలు వెంటనే విడుదల చేయాలని తెలంగాణ ప్రగతిశీల మున్సిపల్‌ వర్కర్స్‌ యూనియన్‌ (ఐ.ఎఫ్‌.టి.యు) ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ రాష్ట్ర నాయకులు ఎం.సుధాకర్‌ మాట్లాడుతూ కరోనా ఉద్ధృతంగా ఉన్న సమయంలో కార్పొరేషన్‌లో నియమింపబడి, తమ ప్రాణాలను సైతం లెక్క చేయక మున్సిపల్‌ కార్మికులు, …

Read More »

సమస్య పరిష్కరించండి సారూ..

వేల్పూర్‌, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : వేల్పూర్‌ మండలం వాడి గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అంకం కిషన్‌ కుటుంబాన్ని సాంఘిక బహిష్కరణ చేయడంతో మండల స్థాయి అధికారులకు, జిల్లా స్థాయి అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో మంగళవారం వరల్డ్‌ హ్యూమన్‌ రైట్స్‌ అధికారులు వాడి గ్రామం వచ్చి సమస్యను పరిష్కరించే విధంగా కృషి చేశారని కిషన్‌ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ …

Read More »

సర్టిఫికేట్‌ వేరిఫికేషన్‌ ప్రారంభం

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో డిగ్రీ ప్రవేశాలలోని దోస్త్‌ – 2021 స్పెషల్‌ కేటగిరి సర్టిఫికేట్స్‌ వేరిఫికేషన్‌ తెలంగాణ విశ్వవిద్యాలయంలోని పరిపాలనా భవనంలో గల ఆడిట్‌ సెల్‌ ఆఫీస్‌ లో మంగళవారం ఉదయం ప్రారంభమైందని దోస్త్‌ కో – ఆర్డినేటర్‌ డా. కె. సంపత్‌ కుమార్‌ …

Read More »

డిగ్రీ పరీక్షల్లో నలుగురు డిబార్‌

డిచ్‌పల్లి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌, రిజిస్ట్రార్‌ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్‌) కోర్సులకు చెందిన ఐదవ సెమిస్టర్‌ రెగ్యూలర్‌ థియరీ పరీక్షలు మంగళవారం కూడా ప్రశాంతంగా జరిగినట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు తెలిపారు. మధ్యాహ్నం 2 – 4 గంటల …

Read More »

సమాచార హక్కు చట్టం ఆధ్వర్యంలో ఎమ్మార్వోకు సన్మానం

కామారెడ్డి, జూలై 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మంగళవారం కామారెడ్డి జిల్లా రాజంపేట మండల కేంద్రంలోని ఎమ్మార్వో కార్యాలయంలో నూతనంగా కలెక్టర్‌ ఆఫీస్‌ నుండి బదిలీపై వచ్చిన ఎమ్మార్వో జానకిని అఖిల భారతీయ ప్రజా సేవా సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించినట్టు జిల్లా ఇన్చార్జ్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకం శ్యామ్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మార్వో మాట్లాడుతూ రైతులకు రెవెన్యూ …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »