నిజామాబాద్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఒక సాహితీ వేత్త పాలకుడు అయితే దేశాన్ని అభివ ృద్ధి పథంలోకి ఎలా తీసుకెళ్ళగలడో నిరూపించిన వ్యక్తి తెలంగాణ ముద్దుబిడ్డ పీవీ నరసింహారావు అని తెలంగాణ రచయితల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఘనపురం దేవేందర్ అన్నారు. శ్రీ కృష్ణ దేవరాయలు సాహితీ సమరాంగణ సార్వభౌముడు అయితే పీవీ నరసింహారావు సాహితీ పరిపాలన ధురంధరుడు అని కొనియాడారు. పీవీ నరసింహారావు …
Read More »Blog Layout
గ్రామ దేవతలకు గంగా జలాభిషేకం
వేల్పూర్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : వేల్పూర్ మండలం పడగల గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు డప్పు వాయిద్యాల మధ్య జలాభిషేకం నిర్వహించినట్టు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా గ్రామ అభివ ృద్ధి కమిటీ సభ్యులు మాట్లాడుతూ గ్రామంలో గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రతి ఆలయంలో గంగ నుండి తీసుకు వచ్చిన నీటితో గ్రామ దేవతలకు డప్పు వాయిద్యాల మధ్య …
Read More »కాంగ్రెస్ పార్టీ ప్రజలకు అండగా ఉంటుంది
వేల్పూర్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కాంగ్రెస్ పార్టీని నమ్ముకున్నవారికి తగిన గౌరవం అందిస్తుందని తెలంగాణ పిసిసి అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడం దీనికి నిదర్శనమని వేల్పూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి అన్నారు. నిజామాబాద్ జిల్లాకు రెండు పదవులను ఇచ్చినందుకు హర్షం వ్యక్తం చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గడ్డం నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ …
Read More »సిఎం కేసీఆర్ క్షమాపణ చెప్పాలి
కామారెడ్డి, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మీడియా కో చైర్మన్ విశ్వనాధుల మహేష్ గుప్తా, కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ గుప్తా, బాలు మాట్లాడారు. వాసాలమర్రి గ్రామంలో జరిగిన సమావేశంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆర్యవైశ్యులను సావుకారి గాడు అని, ఐదు రూపాయల వడ్డీ తీసుకొని ఇబ్బందులకు …
Read More »ఘనంగా పోతరాజు, అమ్మవార్ల విగ్రహప్రతిష్టాపన
నవీపేట్, జూన్ 27 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నవీపేట్ మండల కేంద్రంలోని జన్నెపల్లి గ్రామంలో అడ్డేల్లి పోశమ్మ, పోతరాజుల విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుండి ప్రతేక్యమైన పూజా విధానాలతో అమ్మవారిని అలంకరించి పూజించారు. కోరిన కోరికలు తీర్చే నల్లపోచమ్మ తల్లిగా కొలువైయున్న అమ్మవారు పాడిపంటలు, సుఖశాంతులతో కంటికి రెప్పలా తమ గ్రామాన్ని, గ్రామప్రజలని కాపాడాలని అమ్మవారిని వేడుకున్నారు. కార్యక్రమంలో గ్రామ …
Read More »27న అఖిలపక్ష సమావేశం
హైదరాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న ‘‘సీఎం దళిత్ ఎంపవర్ మెంట్’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి జూన్ 27వ తేదీన (ఆదివారం) ప్రగతి భవన్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్లో ప్రారంభం కానున్న …
Read More »పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలి
హైదరాబాద్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఉపాధ్యాయ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ పీఆర్ టీయూ – టీఎస్ నాయకులు శనివారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావును కలిసి వినతి పత్రం సమర్పించారు. కొత్త జిల్లాల ప్రాతిపదికన క్యాడర్ విభజన పూర్తి చేసి పదోన్నతులు, బదిలీల ప్రక్రియ ప్రారంభించాలని వారు కోరారు. అలాగే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో పాఠశాలల పున: ప్రారంభాన్ని తాత్కాలికంగా వాయిదా …
Read More »రోడ్లపై ట్రాక్టర్ కేజ్వీల్స్ నడిపితే చర్యలు
భీమ్గల్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : శనివారం గొన్ గొప్పుల గ్రామంలో భీంగల్ ఎస్ఐ పి.ప్రభాకర్ ట్రాక్టర్ యూనియన్ వారితో, గ్రామస్తులతో సమావేశమయ్యారు. రోడ్లపై ట్రాక్టర్ కేజ్ వీల్స్ పట్టీలతో లేని వాటిని నడపవద్దని, అందరూ ట్రాక్టర్ కేజ్ వీల్స్లకు పట్టీలు వేయించుకోవాలని సూచించారు. ఎవరైనా పట్టీలు లేని ట్రాక్టర్ కేజ్ వీల్స్ లను రోడ్లపై నడిపితే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామన్నారు.
Read More »జూలై 6 నుంచి డిగ్రీ పరీక్షలు
డిచ్పల్లి, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్, రిజిస్ట్రార్ ఆచార్య నసీం ఆదేశానుసారం తెలంగాణ విశ్వవిద్యాలయంలోని అన్ని అనుబంధ కళాశాలలో గల డిగ్రీ బి.ఎ., బి.కాం., బి.ఎస్సీ., బి.బి.ఎ., బి.ఎ.(ఎల్) కోర్సులకు చెందిన మూడవ, ఐదవ సెమిస్టర్ రెగ్యూలర్ థియరీ పరీక్షలకు జూలై 6 నుంచి 15 వరకు నిర్వహించనున్నట్లు పరీక్షల నియంత్రణాధికారి డా. పాత నాగరాజు రివైస్డ్ …
Read More »బోధన్లో వామపక్ష పార్టీల నాయకుల అరెస్టు
బోధన్, జూన్ 26 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జూన్ 26 నాటికి రైతుల డిల్లీ ముట్టడి పోరాటానికి ఏడు నెలలు పూర్తి అయినా కేంద్ర ప్రభుత్వం పట్టించు కోవడం లేదని, 1975 జూన్ 26న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం విధించిన ఆంతరంగిక ఎమర్జెన్సీకి 46 సంవత్సరాలు పూర్తి అయిన సందర్బంగా నేడు మోడీ ఆధ్వర్యంలోని బీజేపీ ప్రభుత్వం అప్రకటిత విధాలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమానికి పిలుపునిస్తే, అట్టి …
Read More »