Blog Layout

నర్సింగ్‌ విద్యార్థుల సమస్యలు తెలుసుకున్న కలెక్టర్‌

మాక్లూర్‌, నవంబర్‌ 30 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మాక్లూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్‌ కళాశాలను కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు శనివారం క్షేత్రస్థాయిలో సందర్శించారు. కళాశాలలో అందుబాటులో ఉన్న సదుపాయాలను పరిశీలించారు. కళాశాల ప్రిన్సిపాల్‌ను, నర్సింగ్‌ విద్యార్థినులను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రవేశాలు పూర్తి స్థాయిలో జరిగాయా? బోధనా తరగతులు సక్రమంగా కొనసాగుతున్నాయా? అని ఆరా తీశారు. నర్సింగ్‌ కాలేజ్‌, స్కూల్‌ చుట్టూ ప్రహరీ గోడ, …

Read More »

నేటి పంచాంగం

శనివారం, నవంబరు 30, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : చతుర్దశి ఉదయం 9.35 వరకువారం : శనివారం (స్థిరవాసరే)నక్షత్రం : విశాఖ మధ్యాహ్నం 12.34 వరకుయోగం : అతిగండ సాయంత్రం 5.29 వరకుకరణం : శకుని ఉదయం 9.35 వరకుతదుపరి చతుష్పాత్‌ రాత్రి 10.17 వరకు వర్జ్యం : సాయంత్రం 4.52 – 6.35దుర్ముహూర్తము : ఉదయం 6.16 …

Read More »

యోగాతో శారీరక, మానసిక వృద్ధి

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం రాత్రి స్థానిక యోగా భవన్‌లో 68వ ఎస్‌.జి.ఎఫ్‌. రాష్ట్రస్థాయి యోగాసన చాంపియన్‌ షిప్‌ పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్‌ మాట్లాడుతూ, ఉమ్మడి 10 జిల్లాల్లోని 14 సంవత్సరాలలోపు బాలబాలికలకు యోగా పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. విద్యతో …

Read More »

సిమ్‌ కార్డు కేసులో ఇరుక్కున్న గల్ఫ్‌ కార్మికుడు

హైదరాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచెర్ల గ్రామానికి చెందిన సుంకరి శ్రీధర్‌ ఈనెల 17న హైదరాబాద్‌కు వచ్చే క్రమంలో యూఏఈ దేశంలోని షార్జా ఏర్‌ పోర్ట్‌లో ఇమ్మిగ్రేషన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రభుత్వం ద్వారా అడ్వొకేట్‌ను నియమించి శ్రీధర్‌కు న్యాయ సహాయం (లీగల్‌ ఎయిడ్‌) కల్పించాలని అతని తల్లి ప్రమీల సీఎం ఏ. రేవంత్‌ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. …

Read More »

రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించాలి….

బాన్సువాడ, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మార్కెట్‌ కమిటీ పాలకవర్గ సభ్యులు రైతులకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందించి మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. శుక్రవారం బీర్కూర్‌ మండల కేంద్రంలోని మార్కెట్‌ కమిటీ ఆవరణలో ఏర్పాటుచేసిన మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఎమ్మెల్యే వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, కార్పొరేషన్‌ …

Read More »

యుద్ధప్రాతిపదికన రోడ్ల మరమ్మతు పనులు

నిజామాబాద్‌, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఆయా జిల్లాలలో దెబ్బతిన్న రోడ్లకు యుద్ధప్రాతిపదికన మరమ్మతు పనులు చేపట్టి ప్రజా రవాణ వ్యవస్థకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర రోడ్లు-భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి తెలిపారు. ఎక్కడ కూడా రోడ్లపై గుంతలు లేకుండా ఆధునిక సాంకేతిక పద్ధతులలో మరమ్మతులు చేపడుతుండడం వల్ల చాలాకాలం పాటు రహదారులు మన్నికగా …

Read More »

రైస్‌మిల్లర్లు అగ్రిమెంట్లు సమర్పించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రస్తుత 2024-25 సంవత్సరం సి.ఎం.ఆర్‌. కోసం రైస్‌ మిల్లర్లు బ్యాంక్‌ గ్యారంటీ, అగ్రిమెంట్లు సమర్పించాలని జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో జిల్లాలోని రైస్‌ మిల్లుల యజమానులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, ఈ సంవత్సరం సి.ఎం.ఆర్‌. కోసం మిల్లుల యజమానులు బ్యాంక్‌ గ్యారంటీ, అగ్రిమెంట్లు వెంటనే సమర్పించాలని తెలిపారు. …

Read More »

నేటి పంచాంగం

శుక్రవారం, నవంబరు 29, 2024శ్రీ క్రోధి నామ సంవత్సరందక్షిణాయణం – శరదృతువుకార్తీక మాసం – బహుళ పక్షం తిథి : త్రయోదశి ఉదయం 7.48 వరకు తదుపరి చతుర్దశివారం : శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం : స్వాతి ఉదయం 10.20 వరకుయోగం : శోభన సాయంత్రం 5.19 వరకుకరణం : వణిజ ఉదయం 7.48 వరకు తదుపరి భద్ర రాత్రి 8.41 వరకు వర్జ్యం : సాయంత్రం 4.27 – 6.12దుర్ముహూర్తము …

Read More »

గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించాలి…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గ్రామీణ క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికి తీసి వారిని మరింత ప్రోత్సహించాలనే ఉద్దేశ్యంతో గ్రామపంచాయతీ, మండల, మున్సిపాలిటీ మరియు జిల్లా స్థాయిలో చీఫ్‌ మినిస్టర్‌ కప్‌ -2024 నిర్వహించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందనీ జిల్లా కలెక్టర్‌ ఆశిష్‌ సాంగ్వాన్‌ తెలిపారు. గురువారం కలెక్టరేట్‌ మినీ సమావేశ మందిరంలో సి.ఏం.కప్‌ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ …

Read More »

రోడ్డు ప్రమాద బాధితురాలికి రక్తం అందజేత…

కామారెడ్డి, నవంబర్‌ 28 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బాధితురాలు సంతోషిని (38) హైదరాబాదులోని కిమ్స్‌ వైద్యశాలలో ఆపరేషన్‌ నిమిత్తమై ఓ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి కుటుంబ సభ్యులు ఐవిఎఫ్‌ సేవాదళ్‌ రాష్ట్ర చైర్మన్‌, రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు ను సంప్రదించారు. వారికి కావలసిన రక్తాన్ని రక్తదాత మురికి వంశీకృష్ణ తొమ్మిదవ సారి సకాలంలో రక్తాన్ని అందజేసినట్టు …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »