Blog Layout

ఎన్నికలకు ముందు ఎదురుదెబ్బ

గోడ దూకిన ఇద్దరు గుజరాత్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు…. రాజ్యసభ ఎన్నికల ముందు ఎదురుదెబ్బ.. రాజ్యసభ ఎన్నికలకు ముందు గుజరాత్ లో ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు షాక్ ఇచ్చారు‌. ‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనసభ్యులు పదవులకు రాజీనామా చేశారు. ఎమ్మెల్యేలు అక్షయ్‌ పటేల్‌, జీతుభాయ్‌ చౌదరీలు తమ రాజీనామా పత్రాలను సమర్పించారు. ఎవరి ప్రమేయం లేకుండా తమ సొంత నిర్ణయం మేరకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలపడంలో రాజీనామాలకు ఆమోదుంచినట్లు ఆరాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ రాజేంద్ర …

Read More »

శాంసంగ్ కొత్త ఫొన్

దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్ కొత్తస్మార్ట్‌ఫోన్ ను భారత మార్కట్లో లాంచ్ చేసింది. గెలాక్స్ ఏ30కి కొనసాగింపుగా ;శాంసంగ్ఏ 31 నిగురువారం మార్కెట్లో ప్రవేశపెట్టింది. గతేడాది ఫిబ్రవరి చివరలో దేశంలో ప్రారంభమైన గెలాక్సీ ఎ 30 ఫోన్ శాంసంగ్ భారత్ మార్కెట్ లో ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. ప్రత్యేకతలు … వాటర్‌డ్రాప్ తరహా డిస్ ప్లే నాచ్ మరియు క్వాడ్ రియర్ కెమెరా సెటప్ ఉన్నాయి. ఈ …

Read More »

కామాడ్డిలో కరోనా కలకలం

కాలనీలో విచారిస్తున్న వైద్య సిబ్బంది ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న కాామారెడ్డి జిల్లాలో కరోనా కలకలం మొదలైంది. పట్టణంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో ఓ వ్యకికి కోవిడ్ పాజిటీవ్ రావడంతో కాలనీ తో పాటు నగరవాసులు ఆందోళనకు గురవుతున్నారు. పంచముఖి హనుమాన్ కాలనీకి చెందిన 60 ఏళ్ల ముసలాయనకు జలుబు, దగ్గుతో పాటు ఇతర లక్షణాలుండడంతో గాంధి ఆస్పత్రికా తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షలు జరిపి కోవిడ్ 19 నిర్దారించారు. అయితే …

Read More »

బాలీవుడ్ దర్శకుడు బసు చటర్జి కన్నుమూత

బాలీవుడ్ దర్శకుడు బసు చటర్జీ గురువారం కన్నుమూశారు. ఆయన వయస్సు 93 ఏళు్ల. బసు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. 1930 జనవరి 10న బసు అజ్మీర్‌లో జన్మించారు. సామాజిక అంశాలను ఆకట్టుకునేలా తెరకెక్కించడంలోనూ బసు చటర్జీకి సిద్ధహస్తుడిగా పేరుంది. చోటీసీ బాత్, రజనీగంధ, బాతో బాతో మే, ఏక్ రుకాహువా పైసలా, చమేలీకి షాది తదితర సినిమాలకు బసు దర్శకత్వం వహించారు. హిందీతో పాటు బెంగాలీలో కూడా ఆయన …

Read More »

తీరాన్ని తాకిన ‘నిసర్గ’ తుపాను

మహారాష్ట్ర: రాయగడ్‌ జిల్లాలోని అలీబాగ్‌ వద్ద ‘నిసర్గ’ తుపాను తీరాన్ని తాకింది. దీని ప్రభావంతో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నారు. తుపాను తీరం దాటడానికి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి. పలు గ్రామాల ప్రజలను  ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ఖాళీ చేయిస్తున్నాయి. రాయ్‌గఢ్‌ జిల్లాలో 13 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను దృష్ట్యా కొన్ని రైళ్లు …

Read More »

పెద్దపల్లి, జగిత్యాలలో భారీ వర్షం

పెద్దపల్లి, జగిత్యాల జిల్లాల్లోని పలు గ్రామాల్లో భారీ వర్షం కురిసింది. కొన్ని గ్రామాల్లో వడగళ్ల వాన పడింది. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం సాయంపేటలో చెట్టుపై పిడుగు పడడంతో ఆవుల భూమయ్యకు చెందిన 33 గొర్రెలు మృతి చెందాయి. బాధితుడిని ఆదుకుంటామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ హామీ ఇచ్చారు. ఖిలావనపర్తిలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలోని 3 చెట్లు పడి పోవడంతో ప్రహరీ కూలింది. పలు ప్రదేశాల్లో ఆరు విద్యుత్‌ …

Read More »

కరోనాను కట్టడి చేశాం..జెడ్పి చైర్మన్.

జిల్లాలో రాష్ట్రంలోనే రెండవ స్థానంలో అత్యధికంగా 61 కేసులు నమోదయినప్పటికి, అతి తక్కువ సమయంలో కరోనాను కట్టడి చేయగలిగామని జెడ్పీ ఛైర్మన్ దాదన్నగారి మధుసూదన్ రాంవు అన్నారు. బుధవారం నిజామాబాద్ ‌ జిల్లా ప్రజా పరిషత్‌ మూడవ సాధారణ సర్వసభ్య సమావేశం జిల్లా పరిషత్‌ సమావేశ హాలులో జరిగింది.కరోనా వ‌ల్ల‌ సర్వసభ్య సమావేశం నిర్వహించడం ఆల‌స్యం అయిందన్నారు. సకాలంలో ధాన్యం సేకరణ పూర్తి చేసిన జిల్లా కలెక్టర్‌, వారి యంత్రాంగానికి …

Read More »

రైట్..రైట్…రోడ్డెక్కనున్న సిటీ బస్సులు.

రెండున్నర నెలలుగా డిపోలకే పరిమితమైన హైదరాబాద్ సిటీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. ఈ నెల 8వ తేది నుంచి వాటిని తిప్పడానికి అనుమతి లభించినట్టు సమాచారం. లాక్‌డౌన్ సడలింపుల్లో భాగంగా సిటీ, అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులకు కేంద్రం అనుమతినిచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ఆర్టీసీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు తెరుచ అయితే, ప్రజా …

Read More »

న్యాయమూర్తికి కరోనా..

దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న రోహిణి కోర్టుకు ఈ వైరస్ వ్యాప్తి చెందింది. ఆ కోర్టులోని జడ్జికి పాజిటివ్ తేలింది. దీంతో న్యాయస్థానం ఉలిక్కిపడింది. దీంతో న్యాయవాదులతో పాటు ప్రజలు ఆందోళన చెందుతున్నాయి. జడ్జి భార్యకు మొదట వైరస్ సోకింది. ఆమెను ఆస్పత్రికి తరలించారు. దాంతో కుటుంబసభ్యులకు పరీక్షలు నిర్వహించడంలో భాగంగా జడ్జికి కూడా పరీక్షలు చేశారు. ఆ పరీక్షల్లో అతడికి వైరస్ సోకిందని వైద్యులు నిర్ధారించారు. జడ్జితో పాటు …

Read More »

ధర లేని పంటలు వద్దు ..సిఎం కేసీయార్

మార్కెట్లో అమ్ముడుపోయే పంటలనే సాగు చేసే అలవాటు రైతాంగంలో రావాలని, దీని కోసం వ్యవసాయ శాఖ నిరంతరం అప్రమత్తంగా ఉండి అవసరమైన ప్రణాళికలు రూపొందించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆదేశించారు. ఈ సారి వర్షాకాలం పంటతో రాష్ట్రంలో నియంత్రిత పద్ధతిలో పంటల సాగు విధానం అమల్లోకి వస్తున్నదని, ఇది ప్రతీ ఏటా ప్రతీ సీజన్ లో కొనసాగాలని సిఎం ఆకాంక్షించారు. మార్కెట్లో అమ్ముడుపోయే పంటను మాత్రమే పండించడం …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »