Tag Archives: 2025

నేటి పంచాంగం

మంగళవారం, మార్చి.11, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం – శిశిర ఋతువుఫాల్గుణ మాసం – శుక్ల పక్షం తిథి : ద్వాదశి ఉదయం 9.29 వరకువారం : మంగళవారం (భౌమవాసరే)నక్షత్రం : ఆశ్రేష తెల్లవారుజామున 3.07 వరకుయోగం : అతిగండ మధ్యాహ్నం 2.36 వరకుకరణం : బాలువ ఉదయం 9.29 వరకుతదుపరి కౌలువ రాత్రి 9.33 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.38 – 5.16దుర్ముహూర్తము : ఉదయం 8.37 …

Read More »

నేటి పంచాంగం

ఆదివారం, జనవరి.26, 2025శ్రీ క్రోధి నామ సంవత్సరంఉత్తరాయనం -హేమంత ఋతువుపుష్య మాసం – బహుళ పక్షం తిథి : ద్వాదశి రాత్రి 7.17 వరకువారం : ఆదివారం (భానువాసరే)నక్షత్రం : జ్యేష్ఠ ఉదయం 7.11 వరకుయోగం : వ్యాఘాతం తెల్లవారుజామున 3.03 వరకుకరణం : కౌలువ ఉదయం 6.51 వరకుతదుపరి తైతుల రాత్రి 7.17 వరకు వర్జ్యం : మధ్యాహ్నం 3.33 – 5.14మరల తెల్లవారుజామున 6.39 నుండిదుర్ముహూర్తము : …

Read More »

యువతకు మార్గదర్శి స్వామి వివేకానంద

ఖమ్మం, జనవరి 12 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఖమ్మం 1 టౌన్‌ అధ్యక్షులు గడీల నరేష్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ముస్తఫానగర్‌ గుర్రాల సెంటర్‌ ఏరియాలో స్వామి వివేకానంద 162వ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆధ్యాత్మిక, యోగతత్వంలో వారి ఆశయాలను యువత పాటించాలని సత్ప్రవర్తనతో ప్రతీ ఒక్కరు దేశ భద్రతను కాపాడటంలో ముందుండాలని వ్యాఖ్యానించారు. కార్యక్రమంలో జిల్లా నాయకులు రుద్ర ప్రదీప్‌, …

Read More »

గంగపుత్రుల క్యాలెండర్‌ ఆవిష్కరణ

ఖమ్మం, జనవరి 5 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : స్థానిక వైరా రోడ్‌ కోణార్క్‌ హోటల్‌లో జిల్లా గంగపుత్ర సంఘ సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా ఖమ్మం నగర మేయర్‌ పునుకొల్లు నీరజ, రాష్ట్ర కాంగ్రెస్‌ నాయకులు తుమ్మల యుగంధర్‌, రాష్ట్ర గంగపుత్ర సంఘం అధ్యక్షులు గడప శ్రీహరి పాల్గొన్నారు. నగర మేయర్‌ పునుకొల్లు నీరజ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ గంగపుత్రులకు …

Read More »

నూతన సంవత్సరంలో జిల్లాను ముందంజలో నిలుపుదాం

నిజామాబాద్‌, జనవరి 2 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నూతన సంవత్సరంలో నిజామాబాద్‌ జిల్లా మరింత ప్రగతి సాధించాలని కలెక్టర్‌ రాజీవ్‌ గాంధీ హనుమంతు ఆకాంక్షించారు. అన్ని రంగాల్లో జిల్లాను ముందంజలో నిలిపేందుకు అందరూ సహకరించాలని కోరారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్‌ చాంబర్‌ లో గురువారం వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల బాధ్యులు, స్వచ్చంద సంస్థల నిర్వాహకులు జిల్లా పాలనాధికారిని కలిసి …

Read More »

2024 సంవత్సరం హెచ్చరించి వెళ్లింది…

1.ఉన్న కొద్ది సమయాన్నిసరిగావాడుకోలే దెందుకని? 2.ఉన్న డబ్బును పొదుపుగావాడుకోలే దెందుకని? 3.బంధుమిత్రులతో ప్రేమగాసమయాన్ని గడపలేదెందుకని? 4.గతస్మృతులనువర్తమానానికిఉపయోగించుకోలేదెందుకని? 5.దుర్గుణాల వాసనను ఇంకావదులుకోలే దెందుకని? 6.కొంగ్రొత్త హితులతోజతకట్టలే దెందుకని? 7.మానసిక,భౌతిక అనారోగ్యఅలవాట్లను వదలుకోలేదెందుకని? 8.జ్ఞాన సముపార్జనకైప్రయత్నం చేయలేదెందుకని? 9.సన్మార్గపు పిల్లదారులవైపునడక సాగించలే దెందుకని? 10.పదుగురు మెచ్చి కొలిచేలక్షణాల అడుగులేయలేదెందుకని?

Read More »

జనవరి 1 వరకు నవీపేట్‌ రైల్వే గేట్‌ మూసివేత

నిజామాబాద్‌, డిసెంబరు 29 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మరమ్మతులు కొనసాగుతున్న దృష్ట్యా నవీపేట వద్ద గల 188 నెంబర్‌ లెవెల్‌ క్రాసింగ్‌ రైల్వే గేటును 2025 జనవరి 1వ తేదీ వరకు మూసి ఉంచడం జరుగుతుందని దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సీనియర్‌ సెక్షన్‌ ఇంజినీర్‌ బీ.శ్రీనివాస్‌ తెలిపారు. మరమ్మత్తు పనుల కారణంగా ఈ నెల 26 ఉదయం 7.00 గంటల నుండి రైల్వే గేటు మూసివేయబడినదని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »