మాక్లూర్, మే 1 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : గురువారం సాయంత్రం డీకంపల్లి గ్రామానికి చెందిన గౌరీ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే… డీకంపల్లి గ్రామానికి చెందిన సాయినాథ్ అతని భార్య గౌరీ (39) బైక్పై బోధన్ బంధువుల అంత్యక్రియలకు వెళ్లి తిరిగి వస్తుండగా మార్గమధ్యలో గొట్టిముక్కల గ్రామం దాటిన తర్వాత బీటీ రోడ్డు మూలమలుపు వద్ద ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం డీ …
Read More »