Tag Archives: AI

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన

నిజామాబాద్‌, మార్చ్‌ 13 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా బోధన ప్రారంభించడం జరుగుతోందని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యెగితారాణా అన్నారు. గురువారం ఆమె విద్యా శాఖ కమిషనర్‌ నర్సింహారెడ్డితో కలిసి హైద్రాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ప్రోగ్రాం, క్వాలిటీ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా యెగితా రాణా మాట్లాడుతూ, ఎస్‌సిఇఆర్‌టి …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »