జక్రాన్పల్లి, మార్చ్ 15 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జడ్పీహెచ్ఎస్ తొర్లికొండ, ఎంపీపీఎస్ తొర్లికొండ పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ను శనివారం పాఠశాల ప్రధానోపాధ్యాయులు, జక్రాన్పల్లి మండల విద్యాధికారి మూడెడ్ల శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ ద్వారా విద్య బోధన చేయడం జరుగుతుందని, దీనిలో తెలుగు, ఇంగ్లీష్ మరియు గణితం సబ్జెక్టులలో విద్యార్థులు స్వతహాగా నేర్చుకుంటూ ముందుకెళ్లే విధంగా సాఫ్ట్వేర్ ప్రోగ్రాంను …
Read More »ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన
నిజామాబాద్, మార్చ్ 13 నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా బోధన ప్రారంభించడం జరుగుతోందని రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి యెగితారాణా అన్నారు. గురువారం ఆమె విద్యా శాఖ కమిషనర్ నర్సింహారెడ్డితో కలిసి హైద్రాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, విద్యా శాఖ అధికారులు, ప్రోగ్రాం, క్వాలిటీ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా యెగితా రాణా మాట్లాడుతూ, ఎస్సిఇఆర్టి …
Read More »